విజయవాడ: వర్షాలు తగ్గడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది.బ్యారేజ్ వద్ద 11.41 లక్షల క్యూసెక్కుల నుంచి ప్రస్తుతం 11.31 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గింది.రేపటికి మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం వరద తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామని అధికారులు తెలుపుతున్నారు.ఇది విజయవాడ వాసులకు ఉపశమనం కలిగించే విషయం.
Read Moreతీరం దాటిన ప్రళయం !
అయ్యోఎంతఘోరం ఈ తుఫాను ఒక ధ్వంస రచన వరద బీభత్సం ఒక దగ్థగీతం తెలుగునేల గుండెల్లో ప్రకృతి విసిరిన జల ఖడ్గం సుజలాం… సుఫలాం.. ముక్కలైన వాక్యాలు నేడు ఖండిత హృదయమై… భరతమాత కనుచూపు మేరా నీటి ఎడారి కనువిప్పు లేని మనిషి బికారి కన్నీటి వరదలో మునిగిన పేదరికం నేలరాలిన చేలు వెన్ను విరిగిన రైతన్నలు తినే తిండి ఉండే గుడిసె కట్టుకునే బట్ట గొడ్డు గోదా సర్వం […]
Read Moreప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి
– ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి – మంజీరా బ్యారేజ్ ను సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం కాకుండా అధికారులు అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు,మాజీ ఎమ్మెల్యే […]
Read Moreరంగంలోకి నేవీ హెలికాప్టర్లు
విజయవాడ, మహానాడు: వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. హకింగ్ పేట ఎయిర్ బేస్ నుండి బయలు దేరిన మరో నాలుగు హెలీకాప్టర్లు. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు చర్యలు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేత. నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా […]
Read Moreముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రవీణ్ పర్యటన
అమరావతి, మహానాడు: అమరావతి మండలంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయ కార్యక్రమాలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టారు. అమరావతి గ్రామంలోని పలు కాలనీలు, నరుకుళ్లపాడు, యండ్రాయి గ్రామాల్లో పలు ప్రాంతాలను సోమవారం ఆయన పరిశీలించారు. ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు నేను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు […]
Read Moreహైదరాబాద్ బ్లాక్బర్డ్స్ రేసర్ అఖిల్ అలీభాయ్కు ట్రోఫీ
– ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్షిప్ రెండో రౌండ్లో విజయం – చెన్నైలో విజయవంతంగా ముగిసిన నైట్ రేస్ చెన్నై, సెప్టెంబర్2: భారత్లో తొలిసారి నిర్వహించిన ఫార్ములా నైట్ రేసింగ్లో హైదరాబాద్ బ్లాక్బర్డ్స్ రేసర్ అఖిల్ అలీభాయ్ సత్తా చాటాడు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ 2024 ఎడిషన్లో భాగంగా జరిగిన ఫార్ములా–4 ఇండియన్ చాంపియన్షిప్ రెండో రేసులో అఖిల్ విజేతగా నిలిచాడు. చెన్నైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ సర్క్యూట్లో […]
Read Moreవరదల్లోనూ బురద రాజకీయాలేనా?
– జనం చస్తున్నా పాపం అనిపించడం లేదా? – కేసీఆర్ ఫాం హౌజ్ లో, కేటీఆర్ అమెరికాలో జల్సాలు – బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి సీతక్క సీరియస్ హైదరాబాద్: జనం చస్తున్నా పాపం అనిపించడం లేదా? వరదల్లోనూ బురద రాజకీయాలేనా? ప్రజలు కష్టాల్లో… కేసీఆర్ ఫాం హౌజ్ లో, కేటీఆర్ అమెరికాలో జల్సాలు. కష్టకాలంలో చేయూతనివ్వాల్సింది పోయి కేటీఆర్, హరీష్ రావులు రాజకీయాలు చేస్తున్నారు. క్షేత్రంలో ఉండి ప్రజల […]
Read Moreభారీ వర్షాలకు కంతేరు అండర్ పాస్ బ్రిడ్జి దెబ్బ తిని రాకపోకలు నిలిచిపోయాయి
డివిజన్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం), ఇంజనీరింగ్ సిబ్బంది, స్థానిక నాయకులతో కలిసి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బ్రిడ్జిని సోమవారం పరిశీలించారు. త్వరతగతిన నిర్మాణ పనులు చేపట్టాలని, ఇంజనీరింగ్ సిబ్బంది డిజైన్ ను పరిశీలించి మోడిఫికేషన్ చేయాలని డీఆర్ఎంని ఎమ్మెల్యే కోరారు.
Read Moreసమస్యల పరిష్కారానికి కృషి
– ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట, మహానాడు: నరసరావుపేటలో ఎలాంటి సమస్య ఉన్నా తనకు చెప్పొచ్చని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ..రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ వద్ద టీ తాగుతూ సామన్యులతో ముచ్చటించారు. గత పాలనకు నేటి పాలనకు తేడా ఏమైన గుర్తించారా అని అడిగారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యే నేరుగా వచ్చి ముచ్చటించడం, […]
Read Moreఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన
– ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత వరదల విపత్తు పై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం: వరద విపత్తుల వల్ల నష్టపోయిన ప్రజలు ఆందోళన చెందవద్దు మనది ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం మర్చిపోయినా గత పాలకులు సోషల్ మీడియా వేదికగా […]
Read More