ప్రజా నాయకుడు పవన్‌ కల్యాణ్‌

– టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: సామాజిక స్ఫూర్తితో పరిపాలిస్తున్న ప్రజా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సోమవారం జరిగిన ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో ఆమె పాల్గొని, మాట్లాడారు. పవన్‌ స్ఫూర్తితో రాజకీయాలలో అనేకమంది కొత్త వారు అడుగుపెట్టారని అన్నారు. రాజకీయాల్లో సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టి, తనదైన […]

Read More

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ఖమ్మం: వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పుట్టెడు దుఃఖంతో ఉన్న ప్రజల్ని ఆదుకునేందుకు సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టడంలో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఘోరంగా విఫలమయ్యారని వరద బాధితులు ఆక్రోశంతో ఉన్నారన్నారు. ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితర ప్రముఖులతో కలిసి మున్నేరు వరద […]

Read More

నష్ట పోయిన ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం అందిస్తాం

గత మూడు రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షలాతో నష్టం జరిగింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి -ప్రజలు అందరు ధైర్యంగా ఉండాలి ధ్వంసయిన రోడ్లకు త్వరలోనే మరమ్మతులు రాష్ట్ర ఆర్ & బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మోతే: కోదాడ నియోజకవర్గం మోతే మండలం నామవరం లోని పి యన్ ఆర్ […]

Read More

నందమూరి హరికృష్ణకి ఘన నివాళులు

చైతన్య రథసారథి, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, అందరిని అప్యాయంగా పలకరించే గొప్ప వ్యక్తి దివంగత నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ.

Read More

సత్తెనపల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలు

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్‌ జన్మదిన వేడుక సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ చేసి, మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, […]

Read More

సాక్షి పత్రిక రోత రాతలను మానుకోవాలి

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: విజయవాడ నగరంలో వరద సహాయక చర్యలను దగ్గరుండి, వేగవంతం చేస్తున్న చంద్రబాబు, లోకేష్ మీద జగన్ రెడ్డి మానస పత్రిక సాక్షిలో విషపు రాతలు రాయటాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి ఖండించారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఒక రాష్ట్రానికి విపత్తు కలిగినప్పుడు రాజకీయాలకు, ప్రాంతాలకు, సిద్ధాంతాలకు […]

Read More

కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయండి

– వర్షాలు, వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, మహానాడు: కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థ ను సన్నద్దంగా ఉంచుకోవాలి.. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని […]

Read More

అత్య‌వ‌స‌ర మందుల కిట్ల పంపిణీ

– వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌ స్పెష‌ల్ సీఎస్‌ కృష్ణ‌బాబు విజయవాడ, మహానాడు: తుపాను, భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ముంపున‌కు గురైన విజ‌య‌వాడ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఫుడ్ ప్యాకెట్ల‌ తో పాటు అత్య‌వ‌స‌ర మందుల కిట్లను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌ పంపిణీ చేస్తోంది. ఈ మేరకు ఆ శాఖ స్పెష‌ల్ సీఎస్‌ ఎం.టి.కృష్ణ‌బాబు తెలిపారు. 14 మెడిక‌ల్ రిలీఫ్ క్యాంపుల్లో అత్య‌వ‌స‌ర మందుల […]

Read More

సహాయక చర్యల్లో మంత్రి సత్యకుమార్‌ సిబ్బంది

– 400 మందికి ఆహారం, పండ్లు, మంచినీరు పంపిణీ విజయవాడ, మహానాడు: విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని, బాధితులకు ఆహారం, మంచినీరు అందించాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్​ తన పేషీలోని సిబ్బందిని ఆదేశించారు. మంత్రి ఆదేశాల ప్రకారం పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలంలోని పెద్ద పులిపాక గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 400 మంది […]

Read More

విజయవాడ వెళ్ళే పలు రైళ్లు రద్దు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే అన్ని డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు చేపట్టింది. దీనిలో భాగంగా విజయవాడ డివిజన్ లో కూడా పనులు జరుగుతుండటంతో ఈ నెల రెండోతేదీ నుంచి 29వ తేదీ వరకు డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించాలని విజయవాడ డివిజన్ అధికారులు కోరారు. విజయవాడ, రామవరప్పాడు మధ్య […]

Read More