– విజయవాడ, గుంటూరు, రేపల్లెలో ఉన్నాయ్ – కరకట్ట పనులను వెంటనే చేపట్టండి – అధికారులకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు విజయవాడ, మహానాడు: భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే విజయవాడ, గుంటూరు, రేపల్లెలోని నా క్యాంపు కార్యాలయాలను పునరావాస కేంద్రలుగా రెవెన్యూ అధికారులు ఉపయోగించుకోవాలి. గతంలో వరదల వల్ల కోతలకు గురైన కరకట్టల మరమ్మతు పనులను రెవెన్యూ అధికారులు వెంటనే చేపట్టాలి. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కరకట్టలు […]
Read Moreఅరుదైన రికార్డు బాలయ్య సొంతం- చిరంజీవి
నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నోవాలెట్ ఆడిటోరియమ్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దీనికి నందమూరి కుటుంబ సభ్యులతోపాటు టి. సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కె, రాఘవేంద్రరావు, మురళీమోహన్, విజయేంద్ర ప్రసాద్, అశ్వినీదత్, సుహాసిని, మంచు విష్ణు, […]
Read Moreఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా!
– నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రికి ఆదేశం ఏలూరు, మహానాడు: ఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిపై రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని టెలిఫోన్ ద్వారా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగాన్ని అపప్రమత్తం చేసి ఎటువంటి నష్టం సంభవించకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రికి మంత్రి వివరించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి మంత్రి పార్థసారధి […]
Read Moreవరద ముప్పు లేకుండా పటిష్ఠ డ్రైనేజీలు
– ఎమ్మెల్యే కొలికపూడి తిరువూరు, మహానాడు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని చింతలకాలనీలోని ముప్పు ప్రాంతాలను, మధిర రోడ్డులో డ్రైనేజీలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు. చింతలకాలనీలో యుద్ధప్రాతిపదికన జెసీబీ సహాయంతో నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయించారు. లోతట్టు ప్రాంతాల కాలనీల్లోని కొన్ని కుటుంబాలను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి తరలించినట్టు తెలిపారు. డ్రైనేజీల్లో పూడికలను ఎమ్మెల్యే స్వయంగా పార పట్టుకొని తీవారు. ఈ సందర్భంగా ఆయన […]
Read Moreఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టండి
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: భారీ వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో సహాయక చర్యలపై అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు. వరద నష్టం, సత్వర సహాయక చర్యలపై ఆదివారం హైదరరాబాద్ నుంచి అధికారులతో ఆయన సమీక్షించారు. వ్యవసాయం, రెవెన్యూ, పంచాయతీరాజ్, జలవనరులు, విద్యుత్, పోలీస్ సహా పలు శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నారు. రైతులకు […]
Read Moreప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తాం…
– ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: పేదల ఆకలి తీర్చే ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ఠ పరిచి, ప్రతి ఒక్కరికీ సరుకులు అందేలా చర్యలు తీసుకుంటామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద బాబు అన్నారు. పట్టణంలోనీ ఆరో వార్డలోని రేషన్ షాపుని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరుకుల కోసం రేషన్ షాపుకు వచ్చిన ప్రజలను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]
Read Moreవర్షాల నుంచి ప్రజలను అప్రమత్తం చేయండి
– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, మహానాడు: ఏపీలో నిన్నటి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అంబారుపేట ఐతవరం హైవే పై జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేయాలని ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులకు ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి అనుకోని వరదతో అంబారుపేట ఐతవరం నేషనల్ హైవే 65 పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయిందని […]
Read Moreనీట మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి
– పెద్దారవీడు మండలంలో విషాదం ప్రకాశం, మహానాడు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం, కొత్తపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంట పొలానికి ఏర్పాటు చేసుకున్న నీటికుంటలోకి దిగిన ముగ్గురు విద్యార్థులు ఊపిరాడక మృతి చెందారు. ఆదివారం సెలవు దినం కావడం.. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వాన ఆదివారం మధ్యాహ్నం తర్వాత తగ్గడంతో కొందరు విద్యార్థులు ఆటలాడుకుంటూ గ్రామ సమీపంలోని ఓ రైతు ఏర్పాటు […]
Read Moreభవిష్యత్ మనదే
-కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం.. మళ్ళీ మంచి రోజులు వస్తాయి -ఎవరూ అధైర్యపడొద్దు, రాబోవు కాలం మనదే -ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది -మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది – పులివెందుల పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల: భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. […]
Read Moreసంచార తెగల విద్యార్థులకు సొంతిల్లు ఇచ్చేసిన దంపతులు
శతాబ్దాలుగా స్థిర నివాసం అన్నది లేకుండా తోలు బొమ్మలాట వంటి పలు కళల ద్వారా సనాతన ధర్మ ప్రచారం చేస్తున్న వారు సంచార తెగల ప్రజలు DNT (De-notified Tribes). దేశ రక్షణ కొరకు బలిదానాలు చేసిన వారు DNT తెగల ప్రజలు. వీరి జనాభా సుమారు 12 కోట్లు ఉంటుంది. స్వతంత్ర భారతంలో వీరి అభివృద్ధిని భారత రాజ్యాంగం ద్వారా ఎవరూ పట్టించుకోలేదు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా […]
Read More