ఏపీలో జంట నగరాలు!

– విజయవాడతో పాటు గుంటూరుపై దృష్టి – గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 39 గ్రామాలు, 8 మండలాలు – రద్దు అవనున్న రూరల్ మండలం – సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ అమరావతి, మహానాడు: నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు – విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే స్మార్ట్ సిటీ పథకంలో ఈ రెండు నగరాలకు కేంద్రం రూ. 2 వేల […]

Read More

జగన్ హయాంలో డిస్కంల అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు

గొట్టిపాటి రవి కుమార్ అమరావతి: జగన్ మోహన్ రెడ్డి పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో కాలంలో డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని ఆరోపించారు. డిస్కంల అప్పులు పేరు చెప్పి కరెంటు బిల్లులు పెంచి జగన్ రెడ్డి ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు. […]

Read More

బ్రాహ్మణ వేషంలో మోసాలు చేస్తున్న నకిలీ జ్యోతిష్యుడు వేణుస్వామి

వేణుస్వామి బ్రాహ్మణ జాతిలో జన్మించలేదు…బ్రాహ్మణుడు కాదు… వేణు స్వామి ఒక డ్రగ్ బ్రోకర్ అనే అనుమానం… బ్రాహ్మణ వేషధారణ తీయకపోతే తీవ్ర పరిణామాలు బ్రాహ్మణ చైతన్య వేదిక మంగళవారం గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో బ్రాహ్మణ కులంలో ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ… నకిలీ జ్యోతిష్యుడు వేణు స్వామి, అతని భార్య […]

Read More

కమ్యూనిస్టుల ప్రకటన పేదలకు వ్యతిరేకం !

రాను రాను కమ్యూనిష్టులు సిద్దాంతం వారి ఆలోచన తీసికట్టుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. నేడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుగారు కూటమి పార్టీలు ( BJP, TDP, JSP) ప్రజా సమస్యలు వినడం, పిర్యాదులు స్వీకరించడం , పరిస్కారం చేస్తున్న విధానంపై విమర్శలు చూస్తే అర్థమైపోతుంది. పార్టీ కార్యాలయాల్లో విజ్ఞాపనులు తీసుకోవడం ఆపేయాలని.. ప్రభుత్వ కార్యాలయాల్లోనే తీసుకోవాలని ఆయన అంటున్నారు. తెలిసి అంటున్నారో…. పేద ప్రజల్ని తక్కువ అంచనా వేసి ఈ […]

Read More

పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్..

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు మాత్రం (ఆగస్టు 27న) తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉదయం 7 గంటల నాటికి 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.80 తగ్గి రూ. 67,090కు చేరుకుంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,180కి చేరింది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 […]

Read More

పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న

-పిన్నెల్లి బ్రదర్స్‌పై తీవ్ర విమర్శలు పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతిని టీడీపీ నేత బుద్దా వెంకన్న కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2020లో జరిగిన మాచర్ల ఘటనపై పిన్నెల్లి బ్రదర్స్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బుద్దా వెంకన్న మాట్లాడుతూ… 11 మార్చి 2020న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను, బోండా ఉమ మాచర్లకు వెళ్లామని చెప్పారు. అక్కడ పిన్నెల్లి బ్రదర్స్ తమపై ఆకారణంగా […]

Read More

బెంగాల్లో ఉద్రిక్తంగా విద్యార్థుల ఆందోళన

-బారికేడ్లను బద్దలుకొట్టి… పోలీసులపై రాళ్లు రువ్వారు కోల్కతా: పశ్చిమ బెంగాల్ లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం ‘పశ్చిమబంగా ఛాత్ర సమాజ్ మంగళవారం నిరసన చేపట్టింది. ‘నబన్నా హావ్ నుంచి విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు. అయితే, వీరిని పోలీసులు అడ్డుకోవడంతో హావాలోని సంతర్గాచి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చ్ లో […]

Read More

ఏలూరులో వైసీపీకి భారీ షాక్

టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్ అమరావతిః ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. […]

Read More

ఆయిల్ ఫామ్ సాగు పై రైతులు దృష్టి సారించాలి

కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా ఎక్కువ లాభాలు అందించే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు రైతులకు పిలుపునిచ్చారు. ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కపిలేశ్వర పురానికి చెందిన సర్వే సాయి ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ […]

Read More

ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ లక్ష్యం

15వ డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాలు చూపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ ఠాగూర్ రోడ్డులో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మంగళవారం ఉదయం పర్యటించారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్వయంగా పరిశీలించారు. అక్కడ […]

Read More