కేటీఆర్…చదువుకున్న అజ్ఞాని!

– ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ హైదరాబాద్‌, మహానాడు: మాజీ మంత్రి కేటీఆర్‌ చదువుకున్న అజ్ఞాని అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ను బండి సంజయ్ వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేననే విషయాన్ని బండి సంజయ్ బహిర్గతం చేశారు.. కవితకు బెయిల్ కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నించింది నిజం కాదా? కవిత బెయిల్ కోసం వాదించిన […]

Read More

తెలంగాణకు 200 మెగావాట్ల విద్యుత్

– CPSU స్కీమ్‌లో భాగంగా.. NLC సోలార్ పవర్ ప్లాంట్‌ నుంచి.. – రూ.1,214 కోట్లతో ఈ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణం – ఈ ప్రాజెక్టు ద్వారా.. తెలంగాణకు ఏడాదికి 200 మెగావాట్ల హరిత విద్యుత్ – రాష్ట్రానికి రూ.2,000 కోట్లు ఆదా – ఈ ప్రాజెక్టుకు అవసరమైన సోలార్ ప్యానెళ్లను కూడా తెలంగాణ నుంచే కొనుగోలు చేయనున్న NLC – రాష్ట్ర ప్రభుత్వం చొరవతీసుకుని వెంటనే PPAపై […]

Read More

ప్రజల జీవన ప్రమాణాలు, జీవనోపాధి పెంపునకు చర్యలు చేపట్టాలి

– సెర్ప్ అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, మహానాడు: ప్రజల జీవన ప్రమాణాలు, జీవనోపాధి అవకాశాల పెంపు కోసం పాటుపడుతూ మంచి ఫలితాలు సాధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన […]

Read More

‘గురుకుల’ ఘటనపై మంత్రి డోలా ఆరా!

విజయవాడ, మహానాడు: కాకినాడ జిల్లా, ఏలేశ్వరం గురుకుల పాఠశాల విద్యార్థుల అస్వస్థత ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విచారం వ్యక్తం చేశారు. ఘటనపై కాకినాడ కలెక్టర్, అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు […]

Read More

యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలు పెంపు?

ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచింది. ప్రతి సంవత్సరం యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచడం లేదా తగ్గించడం చేస్తోంది. అయితే ఈసారి యూ ట్యూబ్ లో యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలనుకునే వారికి ధరల మోత మోగుతుంది. ఇటీవల టారిఫ్ చార్జీలు కూడా పెరిగాయి.. ఇప్పుడు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్రీమయం ప్లాన్స్ దీంతో యూజర్లపై అధక భారం పడనుంది. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం కొత్త […]

Read More

మీ తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటా …

లేపాక్షి ఎంజేపీ హాస్టల్ సిబ్బందిపై మంత్రి ఎస్.సవిత ఫైర్ హాస్టల్ లో మంత్రి ఆకస్మిక తనిఖీలు బాత్ రూమ్ ల్లో అపరిశుభ్ర వాతారణంపై మండిపాటు బియ్యంలో పురుగులపైనా తీవ్ర ఆగ్రహం రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యంపైనా మంత్రి అసహనం ఏ సమస్య ఉన్నా స్వయంగా నాకు ఫోన్ చేయండి  విద్యార్థులకు మంత్రి సవిత సూచన హిందూపురం : మీ ఇళ్లల్లో పిల్లలను అపరిశుభ్రమైన వాతావరణంలో పెంచుతారా…పురుగుల అన్నం పెడతారా..? మీ తీరు […]

Read More

సినిమా తార వ్యవహారంలో సజ్జల పాత్రను తేల్చాలి

– ఆ మొవ్వ నేత వ్యవహారంపై దర్యాప్తు చేయండి – సజ్జల పాత్ర ఏంటో తెలియాలి – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ మంగళగిరి, మహానాడు: మొవ్వ వైసీపీ నాయకుడు, ముంబాయి సినీ నటి బాగోతం కేసును దర్యాప్తు జరపాలని, ఈ కేసులో సజ్జల పాత్ర ఏంటో తెలియాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ […]

Read More

భూముల కబ్జా.. కబ్జా … కబ్జా!

– ఇదీ వైసీపీ అయిదేళ్ళ పాలన – వైసీపీ ఎమ్మెల్సీ తమ్ముడు, అనుచరుల గుప్పట్లో దళితుల భూములు – టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టిన పోలీసులపై చర్యలకు వినతి – చెరువును కబ్జాచేసి అక్రమ లేఅవుట్ లు వేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే – ఇంకా దోపిడీ, కబ్జాదారులకు అధికారుల సహకారాలు… గ్రీవెన్స్ లో ఫిర్యాదు – అర్జీదారుల నుండి వినతులు స్వీకరించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీ, […]

Read More

రూ. 10 కోట్ల విలువైన తిరుపతి వెంకన్న భూముల కబ్జా!

– బీజేపీ ‘వారధి’కి అందిన ఫిర్యాదు విజయవాడ, మహానాడు: దాదాపు రూ. 10 కోట్ల విలువైన తిరుపతి వెంకన్న స్వామి భూములు కబ్జాకు గురయ్యాయని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ‘వారధి’కి మంగళవారం ఫిర్యాదు అందింది. వారిధిలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డికి నాగులాపురానికి చెందిన జె.శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలివి. నాగలాపురం మండలం, నాగలాపురం గ్రామంలో టీటీడీ భూమి రెండు ఎకరాలను కొందరు కబ్జా చేశారు. 969/బి45 […]

Read More

ఎన్నికల ఫలితాలపై అనుమానాలు బలపడుతున్నాయి…

– ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రతినిధుల బృందం అమరావతి, మహానాడు: ఎన్నికల ఫలితాలపై మాకు ఉన్న అనుమానాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది… పోలింగ్‌ రోజు గణాంకాలకు కౌంటింగ్‌ రోజు గణాంకాలకు తేడా ఎందుకు, ఈసీ స్పష్టత ఇవ్వాలి.. ఈవీఎంల బ్యాటరీ చార్జింగ్‌ స్టేటస్‌పై అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది… ఈవీఎంల పనితీరుపై […]

Read More