చేరికలతో పార్టీ బలోపేతం దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ, ఆగస్ట్ 28: అద్దంకి నియోజకవర్గంలో బీజేపీకి మరింత బలం చేకూర్చేలా పలువురు సర్పంచ్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల మీదుగా ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, బీజేపీ జాతీయ భావాలపై నడిచే కార్యకర్తల సమూహం అని, కాషాయ కండువా […]
Read Moreవ్యభిచార గృహం నుంచి పోలీసుల మామూలు
– సస్పెండ్ చేసిన హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ఆగస్ట్ 28: మధురానగర్ పోలీస్ స్టేషన్కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు నామోదర్, నాగరాజు, సతీష్లను వ్యభిచార గృహం నుంచి లంచాలు వసూలు చేయడంతో సస్పెండ్ చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇంజనీర్స్ కాలనీలోని రెయిన్ ఫ్యామిలీ సెలూన్ స్పాలో క్రాస్ మసాజ్ కింద గుట్టుగా సాగే వ్యభిచార గృహం నుంచి వీరు నెలవారీగా మామూలు […]
Read Moreఊరంటే.. గుంటూరే!
ఇచటి గాలి సోకినచో ఎవరైనను కవులౌదురు, కళావేత్త లౌదురనెడు ఖ్యాతి గలది గుంటూరే! తెనుగువాని కెవనికేని తన సొంతమే ఈ ప్రాంతము అనిపించెడు ఆత్మీయత నందించును గుంటూరే! తెనుగమ్మల కట్టు బొట్టు, తెనుగయ్యల నీటుగోటు, తెనుగువారి తీరుతెన్ను తెల్పు కుదురు గుంటూరే! అతిరధులకు, మహారధుల కాలవాలమీ పురమని దిద్ధిగంతకీర్తి గన్న తెన్గుగడ్డ గుంటూరే! కవనశ్రీనాధులతో కవనశ్రీమంతులతో తనదాపున, తనప్రాపున ధన్యతగనె గుంటూరే! పరిశుభ్రపు గాలి వీచు పచ్చనైన ప్రకృతితోడ వాసయోగ్యమైన […]
Read Moreముంబై నటిని వేధించిన ఐపిఎస్ లపై కేసు పెట్టి అరెస్టు చేయండి
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి మనకు తెలియని మన చరిత్రల్లా ఐదేళ్ళ వైకాపా పాలనలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పటికీ వెలుగు చూస్తున్నాయని, ముంబై నటి పట్ల విజయవాడ లోని ఇద్దరు ఐపిఎస్ లు వ్యవహరించిన తీరు మహా దారుణం గా ఉందని తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. వైకాపా నాయకుని ప్రేమ వ్యవహాన్ని పురస్కరించుకుని అప్పటి ప్రభుత్వ ప్రధాన […]
Read Moreశంషాబాద్లో ఓయో హోటల్ రూమ్స్లో సీసీ కెమెరాలు
శంషాబాద్: శంషాబాద్లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాకం తాజాగా వెలుగు చూసింది. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరాను హోటల్ నిర్వాహకుడు ఏర్పాటు చేశాడు. రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించి బాధితులను ఓయో హోటల్ నిర్వాకుడు బెదిరిస్తున్నాడు. హోటల్ నిర్వాహకుడి బాధను ఎదుర్కొంటున్న ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హోటల్ను తనిఖీ చేసి రహస్య సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని […]
Read Moreవై‘కామ’ పార్టీ… పెద్దలకు మాత్రమే!
జిందాలకు .. జిందాబాదక్కో ‘జిందా’.. జింతాక్క .. ‘జిందా’.. జింతాక్క..త బీదల పార్టీనా.. బిందాస్ పార్టీనా? శృతిమించుతున్న జగనేయుల శృంగారకాండ ‘వైసీపీ డర్టీ పిక్చర్’ సూపర్హిట్ ముంబుయి టు బెజవాడ సాక్షిగా వైకామ ఖా‘కీచకం’ సకల శాఖామంత్రి డైరక్షన్.. ఐపిఎస్ల ఓవర్ యాక్షన్ పలగాని లాడ్జిలో హీరోయిన్ను పెట్టి ఖాకీల కాపలా జడ్జికి మెయిల్ పెట్టి జిందాలకు ఝలక్ ఇచ్చిన హీరోయిన్ సలహాదారే సూత్రధారి.. కుక్కుల పాత్రధారేనా? అడ్డం తిరిగిన […]
Read Moreజగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి
అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు కుమార్తె పుట్టినరోజు కోసం యూకే వెళ్లేందుకు ఆయన కోర్టు అనుమతి కోరారు. కాగా, పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబర్, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.
Read Moreక్యాన్సర్ పేషంట్ గౌస్ కి రూ. 70 వేల సాయం
నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట పట్టణానికి చెందిన షేక్ కరిముల్లా కుమారుడు షేక్ గౌస్ ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడంతో రూ. 70 వేల సాయం అందింది. నరసరావుపేటకు చెందిన మా ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు స్వర్ణ నాగరాజుకి సమాచారం తెలియజేయడం, ఆయన సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పట్టణంలోని ప్రముఖులు, వ్యాపారస్తులు స్పందించారు. మొత్తం 70 వేల రూపాయలను సేకరించి అందించారు.
Read Moreఇసుక నిల్వలపై తాజా పరిస్దితిని ప్రకటించిన ప్రభుత్వం
విజయవాడ: రాష్ట్రంలో 28వ తేదీ బుధవారం నాటికి 56 నిల్వ కేంద్రాలలో 16,65,586 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 35,523 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం 2,739 దరఖాస్తులు గనుల శాఖకు అందాయన్నారు. వీరిలో 2,545 మంది దరఖాస్తు దారులకు 33,181 మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుకను అందించటం జరిగిందని మీనా వివరించారు. […]
Read Moreరిజిస్ట్రేషన్లు డబుల్..ఆదాయం ఏడింతలు
• 2014-15లో 2,746 కోట్లు..2023-24లో రూ.14,588 కోట్లు • అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచే..అత్యల్పంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రిపోర్టు రిలీజ్ (రాజేష్) హైదరాబాద్ : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పదేండ్లలో ఏడింతలు పెరిగింది. అదే సమయంలో రిజిస్ట్రేషన్ అవుతున్న డాక్యుమెంట్లు రెండింతలకు పైగా పెరిగాయి. 2014–15లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2,746 కోట్లు ఉంటే.. 2023–24కు వచ్చేసరికి రూ.14,588 కోట్లకు చేరింది. ఒక్క […]
Read More