– దర్శి టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మార్కాపురం, మహానాడు: సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సోమవారం మార్కాపురం టౌన్ లో జరిగిన ప్రకాశం జిల్లా ఏపీయూడబ్ల్యూజే సమావేశం జరిగింది. లక్ష్మీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు… విలేకర్లకు జీతాలు ఉండవని.. వారి అభిరుచి మేరకు జర్నలిస్టులు […]
Read Moreఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరం
గన్నవరం జడ్పీ హై స్కూల్ ప్లే గ్రౌండ్ నందు ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం ప్రారంభించిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం: శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి , గన్నవరం నియోజకవర్గం యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మంగళవారం గన్నవరం జడ్పీ హైస్కూల్ ప్లే గ్రౌండ్ నందు రూ.7 లక్షల ఎంపీ […]
Read Moreసబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు స్వస్తి
విజయవాడ, మహానాడు: కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బ్రిటీష్ కాలపు రాచరికపు పోకడలకు స్వస్తి పలకనున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ, స్టాంపులు, రిజిస్టషన్ల శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా ప్రతిపాదనలు సిద్దం చేశారు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల […]
Read Moreహోం మంత్రి అనితను కలిసిన సుగాలి ప్రీతి తల్లి
అమరావతి, మహానాడు: రాష్ట్ర హోం మంత్రి అనితను సుగాలి ప్రీతి తల్లి మంగళవారం కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. తమకు న్యాయం కోసం ఏడేళ్లుగా తిరుగుతున్నామని, సుగాలి ప్రీతి కేసును సీబీఐకి ఇస్తున్నట్టు గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని, సీబీఐ విచారణ ప్రారంభం కాకపోవడంతో ఢిల్లీ వెళ్లామని చెప్పారు. ఆ జీవో టిష్యూ పేపర్ తో సమానమని అధికారులు చెప్పారన్న ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఫేక్ […]
Read Moreఎన్డీయే పాలనలో ప్రజల గొంతుకకు స్వేచ్ఛ
– కొమ్మాలపాటి పల్నాడు, మహానాడు: గ్రామసభల్లో ప్రజానీకం గళమెత్తుతోందని, అయిదేళ్ళుగా మూగబోయిన ప్రజల గొంతుకకు ఎన్డీయే ప్రభుత్వంలో స్వేచ్ఛ లభించదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఏమి కావాలన్నా రాజకీయ నాయకులను అడగలేక ఇబ్బంది పడ్డ మహిళలు.. తమ గ్రామాల అభివృద్ధి కోసం […]
Read Moreయూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలు పెంపు?
న్యూఢిల్లీ: ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచింది. ప్రతి సంవత్సరం యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచడం లేదా తగ్గించడం చేస్తోంది. అయితే, ఈసారి యూ ట్యూబ్ లో యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలనుకునే వారికి ధరల మోత మోగుతుంది. ఇటీవల టారిఫ్ చార్జీలు కూడా పెరిగాయి. ఇప్పుడు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్రీమయం ప్లాన్స్ దీంతో యూజర్లపై అధిక భారం పడనుంది. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం […]
Read Moreసీఎం భద్రతకు అదనపు చర్యలు అవసరం
– సర్కారే ప్రత్యేక హెలికాప్టర్ కొనుగోలు చేయాలి – ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఉండి, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత కోసం అదనపు చర్యలు తీసుకోవాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కోరారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ముఖ్యమంత్రి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సురక్షితంగా ఉంటేనే, రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉంటారన్నారు. మంగళవారం ఉండి నియోజకవర్గ కేంద్రంలో రఘురామకృష్ణం రాజు […]
Read Moreఆ 5 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకురండి
– మాజీ సీఎం జగన్ విజయవాడ, మహానాడు: పాడేరు, మార్కాపురం, ఆదోని, పులివెందుల, మదనపల్లె మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని సీఎం చంద్రబాబును మాజీ సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ కళాశాలలు అందుబాటులోకి వస్తే 750 మంది పేద విద్యార్థులకు సీట్లు లభిస్తాయని ఎక్స్లో తెలిపారు. ‘మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దు. ఇలాంటి విధానాలను ఇప్పటికైనా మానుకోండి. కేంద్రం మెడలు వంచి వాటికి అనుమతి తీసుకురావాలి’ […]
Read Moreమర్యాదపూర్వక కలయిక
అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాల శాసన సభ్యుడు యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి.
Read Moreఅన్నదాతకు సర్కారు అండ
• ఎరువుల తూకాలు, ధరల్లో తేడాలు వద్దు • కొత్త చట్టాలను అనుసరించండి • రైతును మోసం చేస్తే ఉపేక్షించం – పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, మహానాడు: కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం… ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకితభావంతో పని చేస్తోంది.. రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం […]
Read More