ఎసెన్షియా కంపెనీ యజమాని ఫోన్ స్విచ్ఛాఫ్

– చర్యలు తీవ్రంగా ఉంటాయని హోం మంత్రి హెచ్చరిక అమరావతి, మహానాడు: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ యజమాని కిరణ్ రెడ్డి అమెరికాలో ఉన్నట్టు ఏపీ అధికారులు గుర్తించారు. కంపెనీ యజమాని కిరణ్ రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఘటనపై మెసేజ్ పంపినా కిరణ్ రెడ్డి స్పందించలేదని హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై తీవ్రమైన చర్యలు ఉంటాయన్న హోంమంత్రి హెచ్చరించారు. […]

Read More

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి

– సీఎం రేవంత్‌ను కలిసిన మందకృష్ణ మాదిగ హైదరాబాద్‌, మహానాడు: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. మందకృష్ణతో పాటు మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, […]

Read More

ఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా సీఎం మాట మార్చాడు

– కేటీఆర్‌ విమర్శ చేవెళ్ళ, మహానాడు: కేసీఆర్ పోయినంక మా షాబాద్ కు, చేవెళ్లకు కల పోయిందని ఓ పెళ్లికి వెళితే రవీందర్ రెడ్డి అనే తమ్ముడు చెప్పాడు… రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా బతుకులు ఆగమైనయ్ అని రవీందర్ రెడ్డి మాదిరిగానే రాష్ట్రంలోని ప్రతి రైతు అనుకుంటున్నాడు… డిసెంబర్ 9 నాడే మొదటి సంతకం రూ. 2 లక్షలు రుణం ఎత్తేస్తా సోనియా గాంధీ మీద ఒట్టేసి […]

Read More

సరైనోడు..

(వి. ఎల్. ప్రసాద్) కనిపించని నాలుగో సింహాల శాఖల్లో ఇలా సరైనవారు దొరికితే.. నిత్య భరతమే.. అక్రమార్కుల గగ్గోలే. ఎన్ని దశాబ్దాలు పడుతుందో పోలీసు శాఖ, అవినీతి నిరోధక శాఖ, సీఐడి శాఖలు ప్రక్షాళన కావడానికి అని భావించారు ఆంధ్రాలో. మొదట అక్కడ ప్రక్షాళన జరిగితేనే కదా శాంతిభద్రతలు దారికి రావాలన్నా.. అక్రమార్కులలో భయం పుట్టాలన్నా అని నిరాశతో అంతా పెదవి విరిచిన వారే. అలాంటి పరిస్థితులలో రాష్ట్ర డిజిపిగా […]

Read More

ఈడీ ఆఫీసుల వద్ద ధర్నాలు వృథా ప్రయాస

– బీజేపీ ఏపీ ప్రధాన అధికార ప్రతినిధి లంక దినకర్ విజయవాడ, మహానాడు: హిండెన్‌బర్గ్ అధినేత జార్జ్ సోరోస్‌ సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ ఈడీ, సీబీఐ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి ఎల్లప్పుడూ కుమ్మక్కై మన దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఏపీ ప్రధాన అధికార ప్రతినిధి లంక దినకర్ అన్నారు. ఈ మేరకు ఆయన […]

Read More

రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయటపడ్డది

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు జనగామ, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయటపడ్డది… అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని, రైతులు వెంటనే వెళ్లి రెండు లక్షల రుణం తెచ్చుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని అన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. జనగామ నియోజకవర్గంలో రైతు ధర్నాలో పాల్గొన్న మాట్లాడారు. డిసెంబర్ 9 […]

Read More

భూమి లాక్కొని చంపుతామంటున్న’పిన్నెల్లి’ అనుచరులు!

• టీడీపీ సానుభూతి పరులైతే వైసీపీ పాలనలో పింఛన్ లు కట్ • తప్పుడు పనులకు పాల్పడుతున్న అధికారులపై గ్రీవెన్స్ లో మంత్రికి ఫిర్యాదు మంగళగిరి, మహానాడు: కాపు కార్పొరేషన్ విద్యాదీవెన బాధితులు గురువారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విజ్ఞప్తి చేస్తూ.. గతంలో జరిగిన వెరిఫికేషన్ కు సంబంధించిన విద్యా దీవెన డబ్బులు నేటికి అందలేదని.. దాదాపు 1100 మంది బాధితులు ఉన్నారని.. వారికి సుమారు రూ. 93 […]

Read More

మున్సిపాల్టీలు, కార్పొరేషన్లని జగన్, బొత్స దోచుకున్నారు

– వందల కోట్లు ఎలా దోపిడీ చేయాలో ఐఏఎస్ అధికారులు నేర్పించారు – పోలీసులు చర్యలు తీసుకోకపోతే కేసులు పెడతా – 72 మార్టిగేజ్ రిలీజ్ చేయడం వలన రూ.65 కోట్లు కార్పొరేషన్‌కి నష్టం – ఆనం వెంకటరమణారెడ్డికి దొరికిన ఆధారాలు డీఎస్పీకి దొరకలేదా? – నెల్లూరు కార్పొరేషన్‌లో త్వరలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగే అవకాశం – ఐఏఎస్ అధికారులు హరిత, వికాస్ మార్మత్, అసిస్టెంట్ కమిషనర్ చిన్నడు ప్రధాన […]

Read More

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక ద్రర్శనాలు రద్దు

తిరుమల, మహానాడు: తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు మూడోతేదీ నుండి 12వ తేదీ వరకు టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. ఈ దృష్ట్యా వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను దేవస్థానం రద్దు […]

Read More

రైతుని రాజుని చేసింది కేసీఆర్

జనగామ నియోజకవర్గంలో రైతు ధర్నాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయటపడ్డది. అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని, రైతులు వెంటనే వెళ్లి రెండు లక్షల రుణం తెచ్చుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని అన్నారు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామన్నాడు. ఏమైంది రుణమాఫీ అని అడిగితే […]

Read More