-పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులకు నిధుల విడుదల -కళ్యాణ లక్ష్మి పథకానికి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లకు ధన్యవాదాలు -బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ,ఆగస్టు 22: బీసీ & ఈబిసి కళ్యాణ లక్ష్మి పథకానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా రూ.1225.43 కోట్లు […]
Read Moreజైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు.. దీంతో, ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్సను అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కవిత గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.
Read Moreమృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
అమరావతి: అచ్చుతాపురం ఎస్.ఇ.జెడ్లోని ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, అనేక మంది గాయపడినట్లు మంత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను సంఘటనా స్థలానికి పంపించారని మంత్రి వెల్లడించారు. అలాగే, సంబంధిత అధికారులు ప్రమాద స్థలంలో సహాయక […]
Read Moreరైతులందరికీ రుణమాఫీ జరిగే వరకు మా పోరాటం ఆగదు
-చేవెళ్ల రైతు దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గురువారం జరిగిన చేవెళ్ల రైతు నిరసన దీక్షలో పాల్గొని, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలు రైతులను మోసం చేయడమేనని, ఆయన పాలన వల్ల రైతుల జీవితాలు ఆగిపోయాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానని రేవంత్ […]
Read Moreమహిళా జర్నలిస్ట్ లపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన కేటీఆర్
ముఖ్యమంత్రి పుట్టిన ఊళ్లో మహిళా జర్నలిస్ట్ లను కొట్టి, అసభ్యంగా ప్రవర్తిస్తారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్ లకు రక్షణ? వందశాతం రుణమాఫీ నిజమైతే…అంత భయమెందుకు? మహిళ జర్నలిస్ట్ లపై దాడి చేసిన వాళ్లపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయటాన్నిభారత […]
Read Moreప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ ‘వారధి’ కార్యక్రమం
-మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి: ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆదేశాల మేరకు బీజేపీ ‘వారధి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ప్రతినిధులు తమ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు. ప్రజలు […]
Read Moreరాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు
•దేశంలోనే మొదటిసారి భారీ స్థాయిలో ఒకే రోజు గ్రామ సభల నిర్వహణ •ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులకు ఆమోదం •9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన •స్వయంసమృద్ధితో పంచాయతీలు కళకళలాడాలి • గ్రామాలకు ఆదాయం, అభివృద్ధి పెంచేలా ప్రణాళిక • పంచాయతీల పునరుజ్జీవానికి నలుదిశలా విప్లవం • గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్ రావాలన్నదే మా ప్రభుత్వ […]
Read Moreమెడికవర్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం చంద్రబాబు
-అచ్యుతాపురం సెజ్ బాధితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శ -ఫార్మా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు -ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అన్ని చూసుకుంటుందని బాధితులకు సీఎం భరోసా -బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన -ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం -తీవ్ర గాయాలైన వారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం […]
Read Moreతల్లీ మమ్మల్ని మన్నించు!
తల్లీ మమ్మల్ని మన్నించు! మా నిస్సహాయతకు క్షమించు! నలుగురినీ కాపాడేందుకు నిద్రాహారాలు మరిచి సేవలందిస్తున్న నిన్ను.. అదే నలుగురూ కలిసి క్రూరంగా చెరిచి చంపేస్తూంటే చూస్తూ ఊరికే ఉన్నాం.. తల్లీ మమ్మల్ని మన్నించు! మా చేతకానితనాన్ని క్షమించు! ముప్పైఆరుగంటలు ఇంటి మొహం చూడకుండా పేషంట్లను కాపాడుతున్న నిన్ను.. అర్దరాత్రి దాటాక అసురులు చిత్రహింసలు పెడుతూంటే ఆర్తనాదాలు వినక నిద్రపోయాం.. తల్లీ మమ్మల్ని మన్నించు! మా మొద్దునిద్రను నువ్వేవదిలించు! పగిలిన కళ్ళద్దాలు […]
Read Moreఫార్మా ప్రమాద మృతులకు రూ.కోటి ఎక్స్గ్రేషియా
-విశాఖ కలెక్టర్ ఫార్మా ప్రమాద మృతులకు రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు విశాఖ కలెక్టర్ హరిందర్ ప్రసాద్ ప్రకటించారు. అలాగే, చికిత్స పొందుతున్నవారికి కూడా పరిహారం అదించనున్నట్లు ఆయన తెలిపారు. క్షతగాత్రుల గాయాల తీవ్రతను బట్టి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 41 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కలెక్టర్ హరిందర్ ప్రసాద్ చెప్పారు. కాగా, అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం […]
Read More