– మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, మహానాడు: రైతుల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని, ఆగస్టు15 లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాట తప్పినందుకు పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం గురువారం యాదాద్రి […]
Read Moreప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగిన పార్టీ బీజేపీ
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ గుర్తింపు తెచ్చుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం క్లాసిక్ గార్డెన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 2014లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇప్పటికీ పదేళ్లు పూర్తి చేసుకుంటున్నాం. కొత్త సభ్యత్వ నమోదుతో […]
Read Moreస్పోర్ట్స్ యూనివర్సిటీపై లేఖ రాసినా స్పందన లేదు
– బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శ తెలంగాణ భవన్, మహానాడు: రాష్ట్రంలో విద్యాశాఖ, క్రీడా శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు… స్పోర్ట్స్ యూనివర్సిటీపై సీఎం ఆఫీసుకు లేఖ రాసినా స్పందన లేదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం తెలంగాణ భవన్లో విలేఖర్లతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే దోమలగూడలో వ్యాయామ విద్యా కళాశాలను స్పోర్ట్స్ యూనివర్సిటీ చేయాలని […]
Read Moreఅచ్యుతాపురం సెజ్లో ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: మంత్రి లోకేష్
అమరావతి, మహానాడు: అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలి పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఇప్పటికే యంత్రాంగాన్ని ఆదేశించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని […]
Read Moreజగన్, విజయసాయిలు డబ్బుల్లేని జీవితం నుంచి ఎలా ఎదిగారు?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు: సినిమా టికెట్ కొనడానికి డబ్బుల్లేని జీవితం గడిపిన జగన్, విజయసాయిలు నేడు యూరప్ కు వెళ్లగలిగేలా ఎలా ఎదిగారని వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్, విజయసాయిరెడ్డిలాంటి వారికి కోర్టులు వెసలుబాటు కల్పించడం కరెక్టు కాదు. ఏ1 ముద్దాయి జగన్, ఏ2 […]
Read Moreఏపీలో బీజేపీ సభ్యత్వం కోటికి పెరగాలి
– పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సభ్యత్వం కోటికి పెరగాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పెనములూరులో బుధవారం సభ్యత్వ నమోదుపై పార్టీ సమావేశం జరిగింది. పురందేశ్వరి అధ్యక్షత వహించి, మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది బాధ్యతని అన్నారు. పార్టీ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాం.. దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి […]
Read Moreకేసీఆర్ పార్టీ పని అయిపోయినట్లే!
(ఏ. బాబు) కేసీఆర్ కి రాజకీయంగా పార్టీలను , నాయకులను వాడుకుని మళ్ళీ వాళ్లనే తిట్టటం అలవాటే. మొదట్లో ఇందిరా గాంధీ నేతృత్వంలో యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు .1983 లో కాంగ్రెస్ ఓడిపోయినాక తెలుగు దేశంలో జేరాడు . చంద్రబాబు వద్ద మంత్రి పదవులు అనుభవించాడు . కులసమీకరణాలలో అతనికి మంత్రి పదవి ఇవ్వలేక పొతే , చంద్రబాబుని తిట్టి టీఆరెస్ పార్టీ స్థాపించాడు. 2004 లో కాంగ్రెస్ […]
Read Moreఇకపై ఇలాంటి పరిస్థితి రానివ్వను
ఎమ్మెల్యే పరిటాల సునీత 30లక్షలతో కల్వర్టులు, రోడ్డు నిర్మాణం చేపడుతాం సదాశివకాలనీ వాసులకు పరిటాల సునీత హామీ వరద నీటి ఇబ్బందులను స్వయంగా పరిశీలించిన పరిటాల సునీత 2రోజులుగా పిల్లలు స్కూల్ కి వెళ్లలేదన్న కాలనీ వాసులు అనంతపురం రూరల్ మండలంలో వరద నీటితో వస్తున్న ఇబ్బందులనుంచి కాలనీల వాసులను కాపాడుకుంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హామీ ఇచ్చారు. అక్కంపల్లి పంచాయతీ సదాశివ కాలనీలోని వంక రెండు రోజులుగా […]
Read Moreప్రకృతి సేద్యం ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలం
– ప్రకృతి వ్యవసాయ విధానాలతో పర్యావరణానికీ ఎంతో మేలు – జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్న చెవుటూరు రైతులు – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఎన్టీఆర్ జిల్లా/ జి.కొండూరు: ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యంతో పాటు ఈ వ్యవసాయ విధానంతో పర్యావరణానికీ ఎంతో మేలు జరుగుతుందని.. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలో చెవుటూరు రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. […]
Read Moreపోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలి
-నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలి -శాంతి భద్రతల విషయంలో రాజీలేదు….పోలీసు సిబ్బందిలో అలసత్వాన్ని సహించేది లేదు -ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలి -విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే నేనే ఘటనా స్థలానికి వెళతా -డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించండి….గంజాయి, డ్రగ్స్ తరిమేయండి -ఏపీ పోలీసు శాఖ ప్రతిష్ట మళ్లీ నిలబెడదాం…ప్రజల భద్రతకు భరోసా […]
Read More