సర్కారు అనుమతిస్తే ఆయిల్ పామ్ పరిశ్రమ విస్తరణ

– మంత్రి అచ్చెన్నతో గోద్రేజ్ ప్రతినిధులు అమరావతి, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రంలో ఆయిల్ పామ్ పరిశ్రమల విస్తరణకు, మరింత పెట్టుబడులు పెట్టడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని గోద్రేజ్ ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కోరారు. ఈ మేరకు వారు మంత్రిని గురువారం కలిశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి… ఈ విషయంపై […]

Read More

చిరంజీవికి తమ్ముడు పవన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

విజయవాడ, మహానాడు: అన్నయ్య.. నా దృష్టిలో ఆపద్బాంధవుడు.. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేశారు. అనారోగ్యం బారినపడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనకు రూ.5 కోట్లు విరాళమిచ్చారు. విజయం అందుకోవాలని మా ఇలవేల్పు ఆంజనేయుని సాక్షిగా ఆశీర్వదించారు. అన్న ఇచ్చిన నైతిక బలం, మద్దతు అఖండ విజయాన్ని చేకూర్చాయి. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా… […]

Read More

ఏపీలో మున్సిపల్​ కమిషనర్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ

విజయవాడ, మహానాడు: ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు 24 మందిని బ‌దిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. క‌మిష‌న‌ర్ల బ‌దిలీపై మున్సిప‌ల్, ప‌ట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప‌లువురు క‌మిష‌న‌ర్లను మాతృశాఖ‌కు స‌ర్కార్ బ‌దిలీ చేసింది. మ‌రికొంత‌మంది క‌మిష‌న‌ర్లను మున్సిప‌ల్ శాఖ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాల‌ని ప్రధాన కార్యద‌ర్శి అనిల్ […]

Read More

మోదీ సర్కారుపై కాంగ్రెస్ మరొక పోరాటం సాగిస్తోంది…

– ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ, మహానాడు: నాడు బ్రిటిష్ వారిపై నిస్వార్థంగా పోరాడి, స్వేచ్ఛయే లక్ష్యంగా అలుపెరగని సుదీర్ఘ సమరం చేసి, దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. ఇప్పుడు దేశం కోసం రిమోట్ కంట్రోల్ తో నడుస్తున్న మోదీ సర్కారుపై మరొక పోరాటం సాగిస్తోందని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. ఈరోజు […]

Read More

నకిలీ జ్యోతిష్యుడు వేణు స్వామి బ్రాహ్మణుడు కాదు

-బ్రాహ్మణ కులానికి అతనికి ఎటువంటి సంబంధం లేదు -బ్రాహ్మణ చైతన్య వేదిక, రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ గురువారం బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీవీ5 మూర్తి తమను ఐదు కోట్లు అడిగాడని ఈ నకిలీ జ్యోతిష్యుడు వేణు స్వామి అసత్య ఆరోపణలపై వివాదం నెలకొని ఉన్నది, దానిపైన అనేక చర్చలు […]

Read More

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు..

ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి గురువారం బాంబు బెదిరింపు రావటం తీవ్ర కలకలం రేపింది. దీంతో, విమానాన్ని తిరువనంతపురంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం ఉదయం 8 గంటలకు విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, ఐసోలేషన్ బేకు తరలించామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో 135 మంది ప్రయాణికులు ఉండగా, ఖాళీ చేయిస్తున్నట్లు వెల్లడించారు.

Read More

జనం సొమ్ముతో జగన్ జల్సా

 – ప్రైవేటు సెక్యూరిటీకీ జనం సొమ్మేనా? – నెలకు ఐదున్నర లక్షలు ప్రైవేటు సెక్యూరిటీ పాలు -త్రినేత్ర సెక్యూరిటీకి 26 లక్షల సమర్పయామి -ఎల్ఎస్ఈ-డీ, టీవీలకు 5 లక్షల 20 వేలరూపాయలట – ఇంట్లో ఎలుకలు పట్టేందుకు 1.36 కోట్లా? – ఎగ్ పప్లకు 3.6 కోట్లు మాత్రమేనట – సజ్జల ఇంట్లో ఫర్నీచర్, టీ కప్పులకు నాలుగున్నర లక్షలు – దాడిశెట్టి రాజా, పిన్నెల్లి, బూడి ముత్యాలనాయుడు, జగన్ […]

Read More

వైద్య పరిశోధనలకు రేగుల స్వతంత్ర భారతి మృతదేహం

– చివరి కోరిక మేరకు కాటూరు మెడికల్ కళాశాలకు అప్పగింత విజయవాడ, మహానాడు: మృతి అందరిదీ. కాని స్మృతి కొందరికే దక్కుతుంది. ఆ కోవకే చెందుతారు రేగుల స్వతంత్ర భారతి. మరణానంతరం కూడా తాను ఈ సమాజానికి ఏదో రూపంలో ఉపయోగపడాలని భావించారు. హిందూ సాంప్రదాయాలకు భిన్నంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన మృతి అనంతరం పార్దీవ దేహానికి కర్మకాండలు వద్దని తన కుటుంబ సభ్యులను ఒప్పించి ముందుగానే దానిని […]

Read More

అభివృద్ధికి కేరాఫ్‌గా పేటను మారుస్తా…

– ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా మార్చి చూపించి తీరుతానని ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ప్రధానంగా గత పాలకులు శ్మశాన వాటికల అభివృద్ధినిసైతం గాలికి వదిలేశారని, వాటిని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గతంలో కోడెల శివప్రసాదరావు ఉన్నపుడు ఎంత సుందరంగా ఉండేదో అంతకు మించి శుభ్రంగా తయారు […]

Read More

ఫేస్‌బుక్ పరిచయంతో పెళ్లి, అనుమానాస్పద మృతి!

– భర్త వసీం అక్రమ్, కుటుంబ సభ్యులే నిందితులని బాధితుల ఫిర్యాదు అన్నమయ్య జిల్లా, మహానాడు: ఫేస్‌బుక్ పరిచయం.. పెళ్లిదాకా తీసుకెళ్ళింది.. కానీ.. భర్త, అతని కుటుంబసభ్యుల తీరుతో ఓ మహిళ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా పీలేరులో చోటుచేసుకుంది. బాధితురాలు అర్షియ అత్తారింట్లో జరుగుతున్న గొడవలు, వేధింపుల విషయంపై మాట్లాడేందుకు రెండ్రోజుల క్రితం పీలేరులోనీ పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత తిరిగి […]

Read More