జర్నలిస్టు సంక్షేమానికి కృషి

– అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు – ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి, వారి సంక్షేమానికి కృషి చేస్తానని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని నరసరావుపేట రోడ్ల గల కల్యాణ మండపంలో బుధవారం సీనియర్ జర్నలిస్ట్ రాజవరపు ప్రకాష్ రావు అధ్యక్షతన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ […]

Read More

కేంద్ర నిధులతో రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు

-పార్లమెంట్ లో ఫైనాన్స్ బిల్ పై ఎంపీ రఘునందన్ రావు ఢిల్లీ: పార్లమెంట్ లో ఫైనాన్స్ బిల్ పై ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి దిశలో మోడీ సర్కారు తీసుకుంటున్న చర్యలు, పారదర్శకత మరియు GST అమలు వల్ల ప్రజలకు కలిగిన లాభాలను వివరించారు. తెలంగాణ సర్కారు పై తీవ్ర విమర్శలు చేస్తూ, కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా ఉపయోగించలేదని, తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. ఇన్కమ్ […]

Read More

జర్నలిస్టులకు వ్యక్తిగత ఇన్సూరెన్స్ కాపీల పంపిణీ

వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీడియా మిత్రులు ఆత్మీయ సమ్మేళనం బుధవారం జరిగింది. ప్రతి సంవత్సరంలాగనే ఈ ఏడాది కూడా జర్నలిస్టులకు శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ద్వారా వ్యక్తిగత ఇన్సూరెన్స్ కాపీలను వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలుపగా, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఫౌండేషన్‌ […]

Read More

చేనేత కళాకారులకు వివిధ పథకాలతో ప్రోత్సాహం

– కలెక్టర్‌ నాగలక్ష్మి గుంటూరు, మహానాడు: చేనేత పరిశ్రమ అభివృద్ధికి, చేనేత కళాకారులకు అధిక ఆదాయం అందించి వారి జీవన ప్రమాణాల పెంపుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా రాయితీతో ఆర్దిక సహాయం అందించి ప్రోత్సహిస్తుందని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు. కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో ​బుధవారం 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మీ మాట్లాడారు. స్వాత్రంత్య […]

Read More

వినుకొండపై నిర్లక్ష్యమే… జగన్ ‘డొక్కు’ పరిపాలనకు నిదర్శనం!

– ఎమ్మెల్యే ఆంజనేయుల విమర్శ వినుకొండ, మహానాడు: జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క కొత్త బస్సు కూడా వినుకొండకు కేటాయించకపోవడం జగన్ డొక్కు పరిపాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణం ఆర్టీసీ డిపోలో బుధవారం కొత్త బస్సు సర్వీసులు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. ఇప్పటి వరకు 13 కొత్త బస్సులు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అయిదేళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక […]

Read More

రైతు భరోసా ఎగ్గొట్టారు ..పంటలకు బోనస్ బోగస్ చేశారు

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆంజనేయ గౌడ్ లు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో వారు రైతు రుణమాఫీ, అవినీతి, రాజకీయ సమస్యలు గురించి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, “రైతు రుణ మాఫీ రైతు పక్షం కాదు, ప్రభుత్వ పక్షమని మొదట్నుంచి చెబుతూనే ఉంది. అర్హులై […]

Read More

సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యం…చేనేత

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ట్వీట్ నాకు ఇటీవల ఢిల్లీలోని ఒక ఖాదీ దుకాణాన్ని సందర్శించే అవకాశం లభించింది. ఇది నైపుణ్యం కలిగిన కళాకారులు, చేనేత కార్మికులకు నిజంగా గొప్ప రోజు.. అంతేకాదు, జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం. మన సాంస్కృతిక వారసత్వం, సజీవ సంప్రదాయాల పట్ల గౌరవం చూపడం కొనసాగిద్దాం. స్థానిక హస్తకళకు మద్దతు ఇవ్వడానికి మేము అంకితభావంతో ఉన్నాం.

Read More

సిజె వేదన సబబే

– విలేఖర్ల సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ భవన్‌లో మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ విలేఖర్లతో మాట్లాడారు. మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్ మాట్లాడుతూ…. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. జడ్జిల బాధలు ఆ సీట్లలో కూర్చుంటే తెలుస్తాయని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు బెంచీలు […]

Read More

అది చంద్రబాబు ప్రభుత్వానికే సాధ్యం

-హర్షం వ్యక్తం చేసిన అర్చక, బ్రాహ్మణ సంఘాలు -ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రైవేటు దేవాలయాలు, అర్చకులు తమ పేర్లు దేవాదాయ శాఖ వద్ద నమోదు చేసుకోవాలి అమరావతి: బుధవారం గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో అర్చకులకు, దేవాలయాలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రభుత్వం ఏర్పడి […]

Read More

బిట్రగుంట రైల్వే సెంటర్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టండి

– ఎంపీ వేమిరెడ్డి – కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు ఎంపీ వినతి – అభివృద్ధి చేస్తే జిల్లాతో పాటు రాష్ట్రానికి ఆదాయం – సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి బుధవారం  నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ని కలిసి నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వే సెంటర్‌ను అభివృద్ధి చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నెల్లూరు జిల్లాలోని […]

Read More