ఏపీ ఫుడ్ కమిషన్ ను వర్క్ ఫ్రమ్ హోమ్ గా మార్చేసిన కమిషన్ చైర్మన్, సభ్యులు ఆఫీసుకు రాకుండానే లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వైనం కేసులు ఉన్నవారికి సభ్యులుగా పదవులు రెండున్నరేళ్లలో ఒక్క కేసు కూడా నమోదు చేయని ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు ఉత్తుత్తి తనిఖీలతో హంగామా చేసిన విజయ్ ప్రతాప్ రెడ్డి వేల టన్నులు కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా కూటమి ప్రభుత్వం వచ్చాక […]
Read Moreనడి రోడ్డుపై చంపేస్తామంటూ నాడు బెదిరింపులు
• నేడు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదు • వినతులతో తరలివచ్చిన అర్జీదారులు • స్వీకరించి పరిష్కారానికి వెంటనే సంబంధిత అధికారులు, నాయకులకు ఫోన్లు చేసిన నేతలు మంగళగిరి: మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే నడిరోడ్డుపై చంపి కాలువలో పడివేస్తామని తనను బెదిరించారని.. తమ భూమి లాక్కుని ఇబ్బంది పెడుతున్నారని… నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భయం వీడి బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని.. ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర […]
Read Moreచైల్డ్ కేర్ లీవులను పొడిగించాలని వినతి
ఏపీ జేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ అమరావతి, మహానాడు : మహిళా ఉద్యోగినులకు ప్రభుత్వం ఇచ్చిన చైల్డ్ కేర్ లీవ్ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర చైర్ పర్సన్ పారే లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయ లక్ష్మిలు కోరారు. బుదవారం వెలగపూడి సచివాలయంలో ఆర్థిక […]
Read Moreసాప్ట్ వేర్ ఉద్యోగులకు… సాప్ట్ గా ద్రోహం
-ఇద్దరి ఆత్మహత్యాయత్నం వెనుక నిజాలెన్నో ? -పెద్ద మిస్టరీ … వెలుగులోకి ఆర్థిక మోసం -పోలీసులకు పెద్ద టాస్క్…. -తెరమీదకు రూ.49 కోట్ల లావాదేవీలు ? – బహదూర్ అమరావతి, మహానాడు : బందరులో అలజడి సృష్టించిన ఇద్దరు సాప్ట్ వేర్ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం తుపాను ఇప్పుడు వడ్లమన్నాడు కేంద్రంగా సుడులు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో ఇక్కడే తీరం దాటనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఆత్మహత్యయత్నం ఎపిసోడ్ లో […]
Read Moreఎమ్మెల్యేను కలిసిన బాపు శిష్యుడు
అవనిగడ్డ, మహానాడు : ప్రఖ్యాత చిత్రకారుడు దివంగత బాపు శిష్యుడు, నరసాపురం పట్టణానికి చెందిన చిత్రకారుడు, కళారత్న బిరుదాంకితులు కడలి సురేష్, విజయవాడ మన గ్రామం అధినేత మొవ్వ రామకృష్ణ బుధవారం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆగస్టు నాలుగో తేదీ దివిసీమ గాంధీ, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ పునర్నిర్మాత మండలి వెంకట కృష్ణారావు జయంతి పురస్కరించుకొని కడలి సురేష్ చిత్రించిన మండలి వెంకట […]
Read Moreపేదవాడి సొంతింటి కల తెలుగుదేశంతోనే సాధ్యం
-పేదల కలలపై నీళ్లు చల్లిన వైసీపీ -ఎన్డీఏ ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఇళ్లు -ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం శ్రీరఘురామ్ జగ్గయ్యపేట, మహానాడు : పేదవాడి సొంతింటి కల తెలుగు దేశంతోనే సాధ్యమని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం శ్రీరఘురామ్ అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సరికి ప్రభుత్వ ఖజానాలో పైసా లేదు. ఏ […]
Read Moreసూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్ కొట్టేశారు
బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ బినామీలకు అప్పగించారు టూరిజం హబ్ క్రియేట్ చేస్తామంటున్నాం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం హైదరాబాద్లో స్టేడియమ్స్ అన్నీ తాగుబోతుల అడ్డాగా మారాయి సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్: సభను తప్పుదోవ పట్టించటానికి కేటీఆర్కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో చొప్పిస్తున్నారు. పదేళ్ల మీ పాలనలో మీ అనుభవాలు మీకు ఉన్నాయి.. ప్రజలకు అనుభవాలు ఉన్నాయి. మీ […]
Read Moreగోబెల్స్ పత్రికలపై చర్యలు తీసుకుంటాం
జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి అగష్టు 1 నే ప్రతి ఇంటికి పింఛన్ అందిస్తాం ఆరోగ్య శ్రీ పై తప్పుడు రాతలు మానుకోవాలి గత ప్రభుత్వ చేతగాని తనంతోనే అప్పుల ఊబిలో రాష్ట్రం బిల్లులు కట్టకపోవడంతో నాడు చాలా ఆసుపత్రులు ఆరోగ్య శ్రీని నిలిపేశాయి పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతగాని పాలన జగన్ ది మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం టీడీపీ అధినేత చంద్రబాబు, […]
Read Moreసచివాలయంలో మహిళా వీఆర్వోపై వేధింపులు
రాయచోటి, మహానాడు : రాయచోటి మండలం చెన్నముక్కపల్లి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న మహిళా వీఆర్వోపై వేధింపులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నముక్కపల్లికి చేందిన చవాకుల రాజేష్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని బాధిత మహిళా వీఆర్వో ఆరోపించింది. ఈ సందర్బంగా బాధిత మహిళా వీఆర్వో మాట్లాడుతూ… సచివాలయానికి రాలేదంటూ తాను చెప్పినట్లు వినాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి ఫోటోలు తీసి, బ్లాక్ […]
Read Moreవిధ్యార్దిని ఆత్మహత్య మనసును కలిచివేసింది
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి శ్రీకాకుళం, మహానాడు : శ్రీకాకుళం జిల్లా నందిగాం అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి విచారం వ్యక్తం చేశారు. ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకుని, ఘటనపై పూర్తిస్ధాయి ధర్యాప్తు జరపాలని మంత్రి ఆదేశించారు. ఈ […]
Read More