పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరించిన సిఎం చంద్రబాబు

అమరావతి:- తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వందల మంది నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళుతున్న ముఖ్యమంత్రి…ఈ రోజు ఉదయం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. వేచి ఉన్న ప్రజలు, కార్యకర్తలను కలిశారు. ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూంలో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, […]

Read More

దేవాపురంలో పర్యటించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

శుక్రవారం అర్థరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్న ప్రాంతాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి పర్యటించడం జరిగింది. శనివారం ఉదయం దేవాపురంలో ఎమ్మెల్యే పర్యటించారు.తొలుత దేవాపురం 5వ లైన్ లోని పీకలవాగు గోడకు ఆనుకొని ఉన్న 2 బడ్డికోట్లు వర్షం ధాటికి వాగులో పడిపోయి, నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిపోయాయని, వాగు మీద చెప్టా కూడా ప్రమాదకరంగా తయారయ్యింది అని […]

Read More

గుంటూరు నగరంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం…

భారీ వర్షంతో మున్సిపల్ కార్పొరేషన్ వెనకాల ఉన్న వెన్లాక్ ఫిష్ మార్కెట్ మొత్తం జలమయం. లక్షల రూపాయలు విలువ చేసే మత్స్య సంపద మురికినీటి పాలు అయిందని చేపల వ్యాపారస్తుల కన్నీటి ఆవేదన. వ్యాపారం చేసుకునే ప్రాంతం మొత్తం “6” ఆడుగుల మేర నీరు చేరడంతో దిక్కుతోచని స్థితిలో వ్యాపారస్తులు. మార్కెట్ చుట్టుపక్కల పడిన వర్షపు నీరంత మార్కెట్లోకి వస్తుందని వాపోతున్న వ్యాపారస్తులు. నీటిని తోడే మోటార్ సైతం నీటిలో […]

Read More

రెండేళ్లుగా బిటి కళాశాల అధ్యాపకుల నరకయాతన!

-ప్రజాదర్బార్ లో వినతిపత్రం అందించిన అధ్యాపకులు -24గంటల్లో సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్ అమరావతి: జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గమూ ప్రశాంతంగా నిద్రపోలేదు. ఆ కోవలో వందేళ్లకుపైగా చారిత్రక నేపథ్యం కలిగిన మదనపల్లి బిటి డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కూడా ఉన్నారు. వారంతా గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న గురువులు. 23నెలలుగా వారికి న్యాయబద్ధంగా అందాల్సిన నియామక ఉత్తర్వులు, జీతాలు ఇవ్వకుండా గత […]

Read More

పేదరికం లేని సమాజం నా జీవిత లక్ష్యం

-సంపద సృష్టి ద్వారా సంక్షేమం అందుతుంది…ప్రజల జీవితాలు మారుతాయి -కూటమి గెలుపుతో ప్రజల్లో అంశాంతి పోయి…ప్రశాంతంగా, సంతోషంగా కనిపిస్తున్నారు -రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఇంకా మొదలు పెట్టక ముందే ప్రజల్లో నమ్మకం మొదలైంది -ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలతోనే ప్రజలకు స్వాంతన -హరే కృష్ణ మూవ్మెంట్, అక్షయ పాత్ర చేస్తున్న ఆధ్యాత్మిక సేవను అభినందిస్తున్నా -అక్షయ పాత్ర ద్వారా మళ్లీ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ లు ప్రారంభిస్తాం :- నారా చంద్రబాబు […]

Read More

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ 

తాడేపల్లి, మహానాడు:  తాడేపల్లి మండలం కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో శనివారం జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం ఉదయం  జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , జిల్లా ఎస్పీ తుషార్ దూడి , తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్  లతో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి పాల్గొనే […]

Read More

అచ్చెనాయుడుని కలిసిన ఎమ్మెల్యే ప్రవీణ్ 

పెదకూరపాడు, మహానాడు:  సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజారపు అచ్చెనాయుడుని  పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రవీణ్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కింజారపు అచ్చెనాయుడు మనమంతా కలసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేద్దామన్నారు.

Read More

ఎయిర్ పోర్టుకు 1,200 ఎకరాల భూమి అవసరం

అనంతపురంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై రామ్మోహన్ నాయుడు స్పందన భూమి చూపిస్తే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం చేస్తామని వెల్లడి ఎయిర్ పోర్ట్ కోసం ఇటీవల రామ్మోహన్ నాయుడుకి విన్నవించిన పయ్యావుల అమరావతి: ఏపీలో కొత్త ఎయిర్ పోర్టులను నిర్మించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. బెంగళూరుకు సమీపంలో ఉండే అనంతపురంను కూడా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… అనంతపురంలో అనువైన భూమి […]

Read More

తిరునాళ్లను విజయవంతం చేయాలి 

అధికారులు సమన్వయంతో పనిచేయాలి  తొలి ఏకాదశి తిరునాళ్ల ఏర్పాట్లపై కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష వినుకొండ, మహానాడు:  ఈనెల 17న తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వినుకొండలో జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి “కొండ”తిరుణాళ్ల ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులకు సూచించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు […]

Read More

నెల్లూరు జైల్లో రెండోరోజు పిన్నెల్లికి 65 ప్రశ్నలు

మాచర్ల, మహానాడు:  సీఐపై దాడి కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రెండోరోజు విచారించారు. కారంపూడి దాడిపై పోలీసులు 65 ప్రశ్నలు సంధించగా పిన్నెల్లి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలింగ్ తర్వాత రోజు ఇంటి నుంచి బయటకి వెళ్లలేదు. కారంపూడి ఎలా వెళ్తా? సీఐపై దాడి ఎలా చేస్తా? ‘ఆ ఘటనతో తనకు సంబంధం […]

Read More