పెద్ద మొత్తంలో కేంద్రం నిధులు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు. శనివారం ఉదయం 4వ డివిజన్ ఫిల్మ్ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి పర్యటించారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్మ్ కాలనీ మెయిన్ రోడ్డు, 1, […]
Read Moreఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్, మహానాడు: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా ఉన్నత చదువులు చదివిన వారు. వీరికి ఏజెన్సీల […]
Read Moreరాజకీయ కుట్రలకు అధికారులు బలి
బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్ హైదరాబాద్: దేశంలో రాజకీయ కుట్రలకు నిజాయితీ గల అధికారులు బాధితులు అవుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదుతో ఏపీ మాజీ సీఎం జగన్, సీనియర్ ఐపిఎస్ అధికారులు సునీల్ కుమార్, అంజనేయులుపై ఎఫ్ఐఆర్ నమోదవ్వడం షాక్కు గురిచేసిందన్నారు. గోధ్రా మారణహోమంలో న్యాయం వైపు నిలిచిన సంజీవ్ భట్ ఏళ్లుగా జైల్లో నే ఉన్నారని […]
Read Moreరెండు పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల నుంచి పైసా వసూల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి, ఆసరా పెన్షన్లు రికవరీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చి నట్లు తెలిసింది. కొందరు రిటైరైన ఉద్యోగు లు, వారి కుటుంబ సభ్యులు ట్రెజరరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్, మరోవైపు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని సర్కారు గుర్తించింది. ఇందులో భాగంగా 2017 నుంచి రెండు పెన్షన్లు తీసుకుంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన వృద్ధురాలు రూ.1.70 లక్షలు తిరిగి ఇవ్వాలని అధికారులు […]
Read Moreముఖేష్ అంబానీ నెలకు కరెంట్ బిల్లు రూ.70 లక్షలు..
ముంబై : అంబానీ ఇంటికి నెలనెలా వచ్చే విద్యుత్ బిల్లు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.70 లక్షలు. ఎందుకంటే ఆంటీలియా భవనం మొత్తం ప్రతి నెలా 6,37,240 యూనిట్ల కరెంట్ వినియోగిస్తోంది. ముంబైలోని బాంద్రాలో ఉన్న భవనానికి సప్లై చేసే విద్యత్తుతో 7 వేల మధ్యతరగతి ఇళ్లకు సరిపడా కరెంట్ సప్లై చేయొచ్చట.
Read Moreవిధి కాటుకు నవ జంట విలవిల
-నిద్ర మత్తులో రైలు నుంచి జారిపడి ప్రమాదం -భార్యను కాపాడే యత్నంలో భర్త దుర్మరణం నంద్యాల, మహానాడు: కునికిపాటుతో రైలు నుంచి పడిపోతున్న భార్యను కాపాడే ప్రయత్నంలో భర్త దుర్మరణం పాలైన సంఘటన శనివారం జరిగింది. సహచర ప్రయాణికులను కుదిపేసిన ఈ దుర్ఘటన నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కర్ణాటక ఉడిపి జిల్లా చిరూరు ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆసిఫ్, […]
Read Moreముద్రగడరెడ్డి గారూ.. జగన్ను ఇకనయినా మారమని చె ప్పండి
-నా మాటే వినాలంటే కుదరదని చెప్పండి.. మీరూ తెలుసుకోండి -అప్పుడు కాపులను కరివేపాకులా తీసేశారు -ఇప్పుడయినా వినమని చెప్పండి -మంచిమాటలు చెప్పి చూడండి -మళ్లీ మీ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నాం -ముద్రగడ పద్మనాభరెడ్డికి కాపు ఐక్యవేదిక బహిరంగ లేఖ అమరావతి: అధికారంలో ఉన్న ఐదేళ్లు కాపులను కరివేపాకులా తీసేసి, తమ జాతిని పట్టించుకోని వైసీపీ అధినేత జగన్రెడ్డిని ఇకనయినా మారమని సలహా ఇవ్వాలంటూ.. కాపు ఐక్యవేదిక కులం మార్చుకున్న వైసీపీ […]
Read Moreచక్ దే ఆంధ్రా బచ్చీ
-హాకీ టోర్నీలో దుమ్మురేపిన ఆంధ్ర బాలికలు -11 – 0 గోల్స్ తేడాతో కేరళ పై ఘన విజయం -బెస్ట్ ప్లేయర్ శ్రీవిద్య (జానకీదేవి, తుని) వైఎస్ ఆర్ కడప జిల్లా పులివెందులలో జరుగుతున్న జూనియర్ బాలురు , బాలికల సౌత్ జోన్ నేషనల్ ఛాంపియన్ షిప్ 24 హాకీ టోర్నీలో ఆంధ్ర బాలికల జట్టు దుమ్మురేపింది. అపత్రిహాత గోల్స్ తో కేరళ జట్టును మట్టి కరిపించింది. పులివెందులలో శనివారం […]
Read More‘పులస’కారిపోతోంది గురూ…
-గోదావరి జిల్లాల్లో పులస చేపల సందడి -ఎర్ర నీరు వస్తుండడంతో పులస చేపల రాక మొదలు -కోనసీమ జాలరికి చిక్కిన పులస -రూ. 24 వేలకు కొనుగోలు చేసిన మాజీ సర్పంచ్ (జయరాజ్) ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి.. దీని తస్సా దియ్యా…ఈ చేప లో ఏముందో ఏమో కాని విశేషం….24 వేల రూపాయలు పలికిన కేజిన్నర చేప! వానాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో సరికొత్త సందడి […]
Read Moreతెలంగాణకు కేంద్రం మొండిచేయి
-బాబుపై ఆధారపడింది కాబట్టే పెట్రో, కెమికల్ హబ్ -మోడీకి సీట్లు వస్తే ఏపీకి ఇచ్చే వాళ్లే కాదు -ఏపీలో ప్రాంతీయ పార్టీ గెలవబట్టే చంద్రబాబు అడిగినవన్నీ ఇస్తున్నారు -ఏపీలో పెట్రో కెమికల్స్ రిఫైనరీకి మేం వ్యతిరేకం కాదు -మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్, మహానాడు: బీజేపీకి కేంద్రంలో సొంతంగా మెజారిటీ రాలేదు కాబట్టే టీడీపీ, జెడీయూ తదితర పార్టీల మద్దతుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాబుపై […]
Read More