-ఎనభైవేలకు పైగా ఉన్న నేతన్న నేస్తం జాబితాలో36వేల మంది వైసీపీ నాయకులే -రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -పలు సొసైటీలను సందర్శించి నేత కార్మికుల సమస్యలపై అరా -నేతన్న నేస్తం అక్రమ లబ్దిదారుల జాబితాలు త్వరలో వెల్లడి పెడన: నేతన్న నేస్తం ద్వారా అక్రమంగా లబ్ది పొందిన వైసీపీ కార్యకర్తల జాబితాలను త్వరలో బయటపెడతామని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. ఎనభైవేలకు పైగా ఉన్న […]
Read Moreసమర్ధ అధికారికి సరైన బాధ్యతలు
-అబ్కారీ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్న ముఖేష్ కుమార్ మీనా -ప్రధాన ఎన్నికల అధికారిగా శాంతియుత ఎన్నికలు , అత్యధిక పోలింగ్ శాతం నమోదుతో చరిత్ర అమరావతి: సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా అబ్కారీ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గురుతర బాధ్యతలలో ఉన్న మీనాను కేంద్ర ఎన్నికల సంఘం రీలీవ్ చేస్తూ […]
Read Moreజగన్ పై ఆ ప్రచారం తప్పు
తెదేపా నేత ఆది శేషగిరిరావు తాడేపల్లి, మహానాడు: తాడేపల్లిలోని తన బిల్డింగును వైఎస్ జగన్ ఆక్రమించుకున్నారని జరిగిన ప్రచారం అవాస్తమని తెదేపా నేత ఆది శేషగిరిరావు స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. మా అబ్బాయి చేసిన విల్లా ప్రాజెక్టులో జగన్ ఇల్లు, ఆఫీసు ఓ భాగం. ఆ సైట్ చూసింది.. నిర్మించింది మేమే. మార్కెట్ రేటు ప్రకారం ఆయన కొనుగోలు చేశారు. నిర్మాణ బిల్స్ అన్నీ ఇచ్చారు. […]
Read Moreవైసీపీ బీజేపీకి తొత్తు పార్టీ
ఏపీసీసీ సీనియర్ నేత మస్తాన్ వలి విజయవాడ, మహానాడు: వైసీపీ బీజేపీకి తొత్తు పార్టీగా వ్యవహరిస్తుందని ఏపీసీసీ సీనియర్ నేత మస్తాన్ వలి అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తుందన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ సీనియర్ నేత మస్తాన్ వలి మాట్లాడుతూ… తల్లికి వందనం పథకం […]
Read Moreఏలూరు సర్వజనాసుపత్రిలో ఆకస్మిక తనిఖీ
వార్డుల్లో అపరిశుభ్రతపై ఎంపీ పుట్టా మహేష్ ఆగ్రహం ఏలూరు, మహానాడు: ఏలూరు సర్వజనాసుపత్రిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రోగుల వార్డుల్లో నెలకొన్న దోమలు, అపరిశుభ్రతపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులను పరామర్శించి, వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ని పిలిచి వారం రోజుల్లో ఆసుపత్రిలో పరిశుభ్రత పెంచాలన్నారు. ఆస్పత్రికి కావలసిన అన్నిరకాల వైద్యపరికరాల వివారాలు, అంచనా వ్యయం శాంతినగర్లోని […]
Read Moreవిద్యతోనే స్వేచ్ఛ, సమానత్వం సాధ్యమవుతుంది
– జూపల్లి కృష్ణరావు హైదరాబాద్, జూలై 13: విద్యతోనే స్వేచ్ఛ, సమానత్వం సాధ్యమవుతుందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్రభారతీలో శ్రీ నారయణ గురు ధర్మ ప్రచారణ సభ ఆద్వర్యలో నిర్వహించిన సెంటినరీ వేడుకలు – సర్వమత సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి జూపల్లి ముఖ్యతిధిగా హాజరయ్యారు. కేరళకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, […]
Read Moreనిందితులను అరెస్టు చేసి కస్టడీలో విచారించాలి
–ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకు నిందితులను స్వేచ్ఛగా బయట తిరగనివ్వవద్దు -సాక్షులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి -గుంటూరు ఆసుపత్రిలో 20 21 లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా వ్యవహరించిన వైద్యులను నిందితులు ఒత్తిడి చేయకుండా పోలీసులు నిఘా పెట్టాలి -మిలటరీ ఆసుపత్రి వైద్య నివేదిక ప్రస్తుత హైకోర్టు జడ్జి సమక్షంలోనే సిద్ధం చేశారు -మిలిటరీ ఆసుపత్రి వైద్య నివేదికలో దారుణంగా హింసించడం వల్లే నా కాలి వేలు […]
Read Moreదయచేసి నా కాళ్లు మొక్కకండి
– అలా చేస్తే నేనూ మీ కాళ్లు మొక్కుతా – ఇకపై ఆ సంస్కృతి వద్దు – దానిని నాతోనే ప్రారంభిస్తున్నా – తల్లిదండ్రులు, గురువు, భగవంతుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలి – నాయకుల కాళ్లకు ప్రజలు దండాలు పెట్టే విధానం వద్దు – టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అమరావతి: ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కారం చేసే పని చేయవద్దని సీఎం నారా చంద్రబాబు […]
Read Moreఈయనంతే, మారడు…
ఈయనకి ఎంతసేపూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన తప్ప, అధికారంలోకి వచ్చాం కదా ఇక రెచ్చిపోయి సైకో జగన్ లాగా లక్షల కోట్లు దోచుకుందాం అని కానీ… చుట్టూ ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుందాం అని కానీ… ఊరికొక ప్యాలెస్ కట్టుకుందాం అని కానీ… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుందాం అని కానీ ఉండవు. ఈ ఫొటోలో పక్కనున్న అతను నిన్న చెప్పాడుగా.. సెల్ […]
Read Moreనవయుగ ధర్మరాజు చంద్రబాబు
– అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ గుంటూరు : నవయుగ ధర్మరాజు సీఎం చంద్రబాబు నాయుడు అని అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ అన్నారు. గుంటూరు కొలనుకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుపండిత్ మాట్లాడుతూ పాండవులు నడిచిన అమరావతిలో సీఎం చంద్రబాబు నవయుగ ధర్మరాజు అని అన్నారు. ఆ రాజులానే రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. చంద్రబాబు […]
Read More