-పశువుల ఆరోగ్య పరిరక్షణకు డీ వార్మింగ్ క్యాంపులు – వ్యవసాయ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు అమరావతి: రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి అభివృద్ది మరియు మత్స్య శాఖ మంత్రిగా కింజరావు అచ్చెన్నాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ లో ఆయనకు కేటాయించిన చాంబరులో వేద పండితుల మంత్రోచ్ఛారణ, ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమం అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యత […]
Read Moreనెల రోజుల పాలన అద్భుతం
-చంద్రబాబుకే అది సాధ్యం -నరసరావుపేట తెదేపా అధ్యక్షులు కొమ్మాలపాటి నరసరావుపేట, మహానాడు: నెల రోజుల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, పలు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు పరిపాలన అద్భుతమని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పరిపాలన మొదలు పెట్టిన వెంటనే అవ్వ తాతలకు ఇచ్చిన హామీ మేరకు 3000 రూపాయల పెన్షన్ ని 4000 వేల రూపాయలకు […]
Read Moreతీర ప్రాంత కోత ప్రమాద నివారణపై ప్రత్యేక దృష్టి
• తీర ప్రాంత నిర్వహణపై ఎన్.సి.సి.ఆర్. రూపొందించిన ప్రణాళిక విడుదల చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ • తీర ప్రాంత నిర్వహణకు ఎన్.సి.సి.ఆర్., ఏపీసీజడ్ఎంఏల మధ్య అవగాహన ఒప్పందం మంగళగిరి: రాష్ట్రానికి 973 కి.మీ.కిపైగా ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం ఒక వరం… తీర ప్రాంత సంరక్షణ, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సముద్రపు కోత […]
Read Moreతల్లికి వందనం మార్గదర్శకాలు ఇంకా ఖరారు చేయలేదు
-సోషల్మీడియా వార్తలు ఊహాజనితమే -పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఖండన అమరావతి: తల్లికి వందనం పథకంపై దుష్ప్రచారం జరుగుతోందని, లబ్థిదారులు వాటిని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కార్యద ర్శి ఖండించారు. అసలు తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు ఖరారు కాలేదని స్పష్టం చేశారు. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ప్రకటన పూర్తి పాఠం ఇదీ.. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధార్ చట్టం 2016, రెగ్యులేషన్ […]
Read Moreఏపీకి బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబు
– మంత్రి టి.జి భరత్ విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్కు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. రాష్ట్రానికి పెట్టబడులు తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విశాఖపట్నంలోని నోవోటెల్ హోటల్లో ఆయన పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, సీఐఐ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరినట్లు మంత్రి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు […]
Read Moreఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు
– సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 12.07.2024న జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం (WJHS) పొడిగింపునకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రతిపాదనలు పంపించగా […]
Read Moreవిద్యుత్ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే భాష్యం
పెదకూరపాడు, మహానాడు: అచ్చంపేట, క్రోసూరు మండలాల్లోని రైతుల వ్యవసాయ సంబంధిత విద్యుత్ కనెక్షన్లు సమస్యల గురించి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ను సచివాలయంలో శుక్రవారం కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి రవి కుమార్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Read Moreతాగునీటికి ఆందోళన వద్దు
ఎమ్మెల్యే జీవీ చొరవతో గుండ్లకమ్మ నుంచి త్రాగునీరు సింగరచెరువును పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే వినుకొండ, మహానాడు: గుండ్లకమ్మ నది నుండి వినుకొండ పట్టణానికి తాగునీరు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. తొలి ఏకాదశి పండుగ నిర్వహణపై సమీక్షలో భాగంగా శుక్రవారం వినకొండకు వచ్చిన కలెక్టర్ పట్టణానికి త్రాగునీరు అందించే సింగర చెరువు అడుగంటడంతో చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చెరువులో నీరు అడుగంటడంతో కేవలం […]
Read Moreసింగరేణి భవిష్యత్తుకు భరోసా డిప్యూటీ సీఎం భట్టి
-నైనీ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు -రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలుమార్లు ఉన్నతస్థాయి సమీక్ష -కొత్త బొగ్గు బ్లాక్ల కోసం నాటి బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి విజ్ఞప్తి -తాజాగా నూతన బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికీ విన్నపం -ఒడిశా నైనీ బ్లాక్ ఉత్పత్తి త్వరగా మొదలవడానికి స్వయంగా ఆ రాష్ట్ర సీఎంతో భేటీ -సింగరేణి బొగ్గు బ్లాక్ల కోసం, నైనీ కోసం గత పదేళ్లుగా […]
Read Moreనైనీ బొగ్గు బ్లాకు ప్రారంభానికి సహకరించండి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తాం: ఒడిశా సీఎం మొహన్ చరణ్ మంజీ – వెంటనే చర్యలు చేపట్టండి అంటూ అధికారులకు ఒడిస్సా సీఎం ఆదేశాలు – నైనీ బొగ్గు గనులను సందర్శించిన డిప్యూటీ సీఎం – అభివృద్ధి పనుల ప్రారంభం, నిర్మాణాలు, నిర్వాసితులకు పరిహారంపై అధికారులకు సూచనలు – స్థానిక ఎమ్మెల్యే, నిర్వాసితులతో డిప్యూటీ సీఎం సమావేశం […]
Read More