విప్రో కంపెనీ అధినేత, వేల కోట్లకి అధిపతి, దాదాపు 12 వేల కోట్ల రూపాయల సొంత డబ్బుని ఇండియాలో విద్య అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్న అజీం ప్రేమ్ జీ, సెకండ్ హ్యాండ్ కారు వాడతారు అంటే నమ్మగలమా? కాని ఇది నిజం. ప్రేమ్ జి కోరుకుంటే, క్షణాల్లో ప్రపంచం లోనే అత్యంత ఖరీదయిన కారు కొనుక్కోగలరు. కాని తను సంపాదించేది, తిరిగి సమాజానికి ఇవ్వడానికే అని మనసా, వాచా […]
Read Moreఅవినీతి సామ్రాట్లు టీడీపీ మీద విమర్శలా?
– ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దారు నాయక్ విజయవాడ, మహానాడు: గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రవేశ పెట్టిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ‘జే బ్రాండ్ల’ మద్యం మాత్రమే విక్రయించే వారు… వినియోగదారులు కోరుకున్న రకాలేవీ దొరికేవి కాదు… జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లన్నీ కనుమరుగు చేశారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దారునాయక్ విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం విలేఖర్లతో మాట్లాడారు. అప్పటి ప్రభుత్వం […]
Read Moreవైసీపీ పరిపాలనలో హీనస్థితికి చేరిన పల్లెలు
– అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మోపిదేవి: వైసీపీ పరిపాలనలో హీనస్థితికి చేరిన పల్లెలకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పండుగ కళ వచ్చిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం మోపిదేవి మండలంలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు పురస్కరించుకొని మోపిదేవి మండలంలో రూ.ఐదు కోట్ల 63 లక్షల 20 వేలతో 8,899 మీటర్ల పొడవైన 86 సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ శ్రీకారం చుట్టారు. […]
Read Moreసజ్జల రామకృష్ణ రెడ్డిని కచ్చితంగా అరెస్టు చేయాల్సిందే
సజ్జల రామకృష్ణారెడ్డి మరో శశికళ… ఆంధ్ర పోలీస్ పనితీరు సరిగా లేదు… వైసిపి నిందితులకు రాచ మర్యాదలా…?? బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి: గత వైసిపి ప్రభుత్వం లో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి, చంద్రబాబు ఇంటి పైన దాడి తదితర దాడుల కేసుల్లో కుట్రదారుడుగా కచ్చితంగా అరెస్టు చేయాల్సిందేనని తెదేపా నేత, బ్రాహ్మణ చైతన్య […]
Read Moreనాకు జగన్ అండ ఉంది… మళ్ళీ డబ్బులు అడిగితే చంపేస్తా!
– తీసుకున్న డబ్బులు ఇవ్వాలని బతిమాలితే వార్నింగులు • రీ సర్వే జిమ్మిక్కులు.. తిప్పలు పడుతున్న భూ బాధితులు • సమస్యల పరిష్కారానికి మంగళగిరి గ్రీవెన్స్కు తరలివచ్చిన అర్జీదారులు • వినతులు స్వీకరించి.. పరిష్కారానికి కృషి చేసిన నేతలు మంగళగిరి, మహానాడు: ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే వేమవరపు వరలక్ష్మి, ఆమె భర్త శ్రీనివాసరావులు తమను బెదిరిస్తున్నారని.. నాకు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సజ్జల, సుచరిత, నందిగామ […]
Read Moreమీ రాష్ట్రాలకు వెళ్లాల్సిందే
– ఐఏఎస్ ల పిటిషన్ను డిస్మిస్ చేసిన హైకోర్టు హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ సృజన,సి.హరికిరణ్, లోతేటి శివశంకర్, వాకాటి కరుణ, ఆమ్రపాలి కాట, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ లకు ఊరట దక్కలేదు. ఐఏఎస్ లు వేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు క్యాట్ ఆదేశాలను సమర్థించింది.15 రోజులపాటు ఊరట కల్పించాలన్న ఐఏఎస్ ల విజ్ఞప్తిని కూడా […]
Read Moreఈడీ ఆస్తుల అటాచ్మెంట్ చేస్తే బాబుకు క్లీన్ చిట్ అని ఎలా ప్రచారం చేస్తారు?
– వైఎస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి: ‘స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు తప్పు చేశారనడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిమెన్స్ కంపెనీ ఆస్తులు అటాచ్ చేయడమే నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వ నిధులను సిమెన్స్ కంపెనీ ద్వారా తన షెల్ కంపెనీలకు తరలించారనే అంశంపై విచారణ జరుగుతోంది. దీనిపై చంద్రబాబు అండ్ కో ప్రజల దృష్టి మరల్చేందుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. […]
Read Moreజె బ్రాండ్లు పోయి.. రియల్ బ్రాండ్లు వచ్చె!
మద్యం ధరల వివరాలు .. ఏ బ్రాండ్ ఏ ధర అంటే.. (రమణ) అమరావతి: ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చినట్లుగానే కూటమి సర్కార్ పాత మద్యం పాలసీని రద్దు చేసి, కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ షాపులు దక్కించుకునేందుకు ఓ రేంజ్లో అప్లికేషన్స్ వచ్చాయి. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు కూడా జరిగింది. బుధవారం నుంచి కొత్త షాపులు ఓపెన్ అయ్యాయి. ప్రతి మద్యం దుకాణంలోనూ ప్రీమియం […]
Read Moreకొత్త ఫీచర్లను తీసుకొచ్చిన యూట్యూబ్
యూట్యూబ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. స్లీప్ టైమర్, రీసైజబుల్ మినీ ప్లేయర్, ఫేవరెట్ ప్లే లిస్ట్, బ్యాక్ స్పీడ్ కంట్రోల్ వంటి వాటిని పరిచయం చేసింది. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో స్పష్టంగా వివరించింది. ఒకవేళ యూట్యూబ్ చూస్తూ యూజర్ పడుకున్నా వీడియో పాస్ అయ్యేలా స్లీప్ టైమర్ ఉండనుంది. బ్యాక్ స్పీడ్ 0.25 సెకండ్స్ నుంచి 0.05 సెకండ్స్ చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.
Read Moreసామాజిక అవధులు దాటి సమాజంలో అందర్నీ ఒకటి చేసేది క్రీడలే
– 16వ ఈశా ఫౌండేషన్ గ్రామోత్సవం పోస్టర్ ఆవిష్కరించిన రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి: 16వ ఈశా ఫౌండేషన్ గ్రామోత్సవం వేడుకలకు సంబంధించిన గోడ పత్రికను సచివాలయంలోని రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి కార్యాలయం లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈశా ఫౌండేషన్ వారు గ్రామోత్సవం అనే ప్రత్యేకమైన క్రీడా వేడుకను నిర్వహించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆటలు […]
Read More