పాఠశాలల్లో అకడమిక్ కేలండర్ రూపకల్పనకు ఆదేశం టెట్, మెగా డీఎస్సీపై సమీక్షలో విద్య, ఐటి మంత్రి లోకేష్ అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డిఎస్సీని ఎటువంటి విమర్శలకు తావీయకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ మంగళవారం సమీక్ష […]
Read Moreపకడ్బందీగా స్కిల్ సెన్సెస్ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
యువత ఉపాధి కల్పనకు పెద్దపీట స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష అమరావతి : రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం స్కిల్ […]
Read Moreనాదెండ్ల భాస్కర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు
జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తెనాలి, మహానాడు : జనసేన పార్టీ నాయకులు, తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ తండ్రి, ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాథ్, ముమ్మలనేని సతీష్ బాబు, […]
Read Moreప్రధాని మోదీ తో జనసేన ఎంపీల సమావేశం
– రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులకు సహకరించాలని వినతి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ని జనసేన పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలు ఆంధ్రప్రదేశ్ కు ఉండాలని, రాష్ట్ర అభివృద్ధిని ముందుండి నడిపించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు, రాష్ట్ర విభజన అంశాలు, కేంద్ర నుంచి రావాల్సిన గ్రాంట్లు అంశాలను నరేంద్ర మోదీ […]
Read Moreదటీజ్ పవన్ కల్యాణ్
– పవన్ చెప్పారు.. పోలీసులు పాటించారు! – తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు * ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కదిలిన యంత్రాంగం * భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె అదృశ్యంపై పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన వెంటనే ప్రత్యేక దృష్టి విజయవాడ: మనసు ఉంటే మార్గం ఉంటుందంటారు… చేయాలన్న తపన ఉంటే చేవ కలిగిన వారికి కొదవ లేదంటారు […]
Read Moreవైసీపీ పాలనలో నిధులు మళ్లింపు తప్పితే ఇచ్చింది లేదు
* నిధులు, పథకాలు, రావాల్సిన వాటాలపై హై లెవెల్ కమిటీలో చర్చిస్తాం * ఆర్థిక బలంతోనే పంచాయతీల్లో అభివృద్ధి * ఆడ బిడ్డల అదృశ్యం మీద ప్రత్యేక సెల్ ఏర్పాటుపై దృష్టి * గత ప్రభుత్వం ఆడబిడ్డలు అదృశ్యంపై అసలు పట్టించుకోలేదు * జల్ జీవన్ మిషన్ నిధులతో రాష్ట్రమంతటా తాగు నీరు అందిస్తాం * కాలుష్యరహిత పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం * కాకినాడ జిల్లా అధికారులతో కలెక్టరేట్ లో […]
Read Moreమంత్రి లోకేష్ కు పుష్పగుచ్ఛము అందిస్తున్న భాష్యం ప్రవీణ్
పెదకూరపాడు, మహానాడు : ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను అయన నివాసంలో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై భాష్యం ప్రవీణ్ చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
Read Moreమనదే అధికారం.. ..కాస్త ఓపిక పట్టండి
మళ్లీ వస్తం.. ఈసారి పదిహేనేళ్లు పక్కా! బి ఆర్ ఎస్ తరపున ఎవరికి బీ ఫామ్ దక్కితే వాళ్లదే విజయం నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా? కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కాబట్టి మరి దాన్నే చెడిపేస్తరా ? మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం బి ఆర్ ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లతో కేసీఆర్ ఆత్మీయ సమావేశం ఎర్రవెల్లి: తెలంగాణలో బి ఆర్ ఎస్ పార్టీ ఈ […]
Read Moreఆ యాడ్స్ వేస్తేనే సినిమా టికెట్ల రేట్లు పెంచుతాం
– డ్రగ్స్ నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత – సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్ : డ్రగ్స్తో కలిగే నష్టాలపై ఇటీవల ప్రముఖ నటుడు చిరంజీవి ఓ వీడియో తీసి పంపారని, ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చిరంజీవిని ఇతర నటులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు ఆ సినిమాలో నటించే తారాగణంతో సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్పలితాలపై అవగాహన […]
Read Moreఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు
గుర్తింపు కార్డులను అందజేస్తున్న యరపతినేని శ్రీనివాసరావు, జంగా కృష్ణమూర్తి రాయితీపై కంది విత్తనాలు పంపిణీ * కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేత * కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గురజాల, మహానాడు : గురజాల పట్టణంలోని చల్లగుండ్ల గార్డెన్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కంది విత్తనాల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, మాజీ […]
Read More