సౌతాఫ్రికా మహిళలతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ మహిళలు ఘనవిజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 265/8 పరుగులు చేసింది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 37.2 ఓవరల్లో 122 పరుగులకే ఆలౌటయింది. దీంతో భారత్ కు 143 పరుగుల భారీవిజయం దక్కింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో సునే(33), జఫ్టా(27) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆశాశోభన 4, దీప్తిశర్మ 2, పూజా, రేణుక, […]
Read Moreజగన్ రెడ్డి కోడెలకి చేసిందే ఈరోజు తనకు తిరిగి వచ్చింది
ఫర్నిచర్ దొంగ జగన్ చేయని తప్పుకు నాడు కోడెల శివప్రసాదరావును బలితీసుకున్నారు ప్రజల్లో ఈ అరాచకాలపై చర్చ జరగాలి రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రతిపక్ష నేత జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ సరెండర్ చేయకుండా వాడుకుంటుూ వైసీపీ నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటు.గతంలో ఫర్నీచర్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, స్వర్గీయ కోడెల శివప్రసాద్పై అసత్య ఆరోపణలు […]
Read Moreజనం సొమ్ముతో జగనయ్య జల్సా..
( వెంకట్) విశాఖ సాగర తీరాన అంద చందాల రుషి కొండపై జనం కప్పం కట్టిన రూ. 500 కోట్లతో వెలసిన జల్సా ప్యాలెస్.. రాజ మహల్ ను మరిపిస్తోంది.. ఎన్నికల్లో గెలిచిన ఆనందంతో.. మాజీ సీఎం జగనయ్య ప్రేమగా కట్టించిన ఈ భవనాన్ని చూడాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కుతూహలంతో తెగ ఆరాట పడ్డారు. ఇప్పటి వరకూ ఇతరులకు నో ఎంట్రీ పేరిట సెక్యూరిటీ గార్డుల […]
Read Moreకష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి
నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై మండిపడ్డ కేటీఆర్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోని కేంద్రం ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం.. మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు.. నీట్ వ్యవహారంపై స్పందించాలి మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలి..వెంటనే బాధ్యులను శిక్షించాలి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో […]
Read Moreశ్రీ పృథ్వీశ్వర స్వామిని దర్శించుకున్న కనకమేడల దంపతులు
రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ – ఉషారాణి దంపతులు ఆదివారం చల్లపల్లి మండలం నడకుదురులోని ప్రాచీన శైవక్షేత్రం శ్రీ పృథ్వీశ్వర స్వామిని దర్శించుకున్నారు. పృథ్వీశ్వర స్వామి దేవస్థాన రాజగోపుర వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఎంపీ దంపతులు పృథ్వీశ్వరుని సేవలో తరించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఆలయ సమగ్ర అభివృద్ధి ప్రదాత మండవ రవీంద్ర – రమణ కుమారి దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు కంఠంరాజు సాయి గణపతి దీక్షితులు స్వామి […]
Read Moreగుంటూరులో వ్యభిచార నిర్వాహకురాలిపై కేసు నమోదు
గుంటూరు నగరం లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళపై శనివారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మల్లారెడ్డి నగర్ లో ఓ మహిళ తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుందని వచ్చిన సమాచారంతో, శనివారం నగరంపాలెం సీఐ మధుసూదనరావు సిబ్బందితో తనిఖీలు చేశారు. తనిఖీల్లో అయిదుగురు మహిళలను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు.
Read Moreమంత్రి సత్యకుమార్కు పాతూరి సన్మానం
విజయవాడ: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య మంత్రిత్వ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న శుభసందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసి.. శాలువాతో సత్కరించి.. వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించిన ఏపీ బీజేపీ మీడియా ఇన్ ఛార్జ్ పాతూరి నాగభూషణం . ఈ సందర్బంగా సత్యకుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వైద్యసేవలు బలోపేతం అయి.. ఆసుపత్రుల రూపురేఖలు […]
Read Moreముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బక్రీద్ శుభాకాంక్షలు
అమరావతి: స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్యఉద్దేశం అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశమని, పండుగ సందర్భంగా ఖుర్బానీ ద్వారా పేదలకు ఆహారం వితరణగా ఇస్తారన్నారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగగుణాన్ని ప్రబోధించే […]
Read Moreదుర్గమ్మ వారికి సేవ చేసే అవకాశం అదృష్టం
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో.. దుర్గగుడి దివ్య క్షేత్రాన్ని మరింత మరింత అభివృద్ధి – భక్తులకు విస్తృతమైన సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు – విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ జూన్ 16: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు విస్తృతమైన సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా […]
Read Moreఫర్నీచర్ దొంగ జగన్ ను వదిలేస్తారా?
జగన్పై దొంగతనం కేసు పెట్టాల్సిందే – కోడెల సూత్రం జగన్కూ అమలుచేయండి – గుంటూరు ఎస్పీకి బ్రాహ్మణ చైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్శర్మ ఫిర్యాదు అనుకున్నదే అవుతోంది. సర్కారు ఫర్నీచర్ను తన సొంతం చేసుకున్న మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై.. క్రమంగా ‘ఫర్నీచర్ దొంగ’ ముద్ర బలపడుతోంది. తాజాగా సర్కారు ఫర్నీచర్ను అక్రమంగా వాడకుంటూ, వాటి దొంగతానికి పాల్పడిన జగన్మోహన్రెడ్డిపై.. తక్షణం కేసు నమోదు చేయాలని కోరుతూ, పోలీసులకు ఫిర్యాదు చేయడం […]
Read More