– ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం – మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై దృష్టిపెడతానని మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. ‘ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం నాకు కలిగింది. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. అడవుల వినాశనానికి పాల్పడితే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందే. […]
Read Moreత్వరలో నూతన ఐటి పాలసీ తీసుకువస్తాం
ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని నివాసంలో ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య అధికారులతో మంత్రి నారా లోకేష్ శనివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రప్పించడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇప్పటికే ఉన్న ఐటి కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలు తదితర వివరాలను […]
Read Moreఫ్యాకల్టీ ఖాళీలపై నివేదిక సమర్పించండి
విద్యాదీవెన, వసతిదీవెన బకాయిల వివరాలు ఇవ్వండి! ఉన్నత విద్యాశాఖ అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను సమర్పించాలని రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో ఉన్నత విద్య శాఖ ముఖ్య అధికారులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… తాను పాదయాత్ర […]
Read Moreవిధ్వంస పాలనకు ప్రతీక ప్రజావేదిక
ఆ శిథిలాలను తొలగించం – మీడియాతో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సీఎం నారా చంద్రబాబు నాయుడు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తమ ప్రభుత్వ ఆలోచనలను వెల్లడించారు. తమ ప్రభుత్వంలో సిఎం… సామాన్య ప్రజలను కలిసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లిన సమయంలో పరదాలు, బారికేడ్లు, ఆంక్షలు ఉండకూడదు […]
Read Moreప్రజలు ఇచ్చిన మెజారిటీని కాపాడుకోవాలి
గాలివాటంగా వచ్చిన గెలుపు కాదు ఈ విజయం కార్యకర్తలకు అంకితం కూటమి ఘనవిజయానికి కారణమైన కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపిన చంద్రబాబు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ టెలీకాన్ఫరెన్స్ పాల్లొన్న ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే… కూటమి విజయం వెనుక నాయకులు, కార్యకర్తల […]
Read Moreటీఎస్పీఎస్సీ గ్రూప్1 పరీక్షల నిర్వహణలో పారదర్శకంగా నిర్వహించాలి
– యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ళ మహేందర్ భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ అధ్యక్షతన టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి కి గ్రూప్ 1 నోటిఫికేషన్సం బంధించినటువంటి అవకతవకలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ మాట్లాడుతూ.. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు ఎంపిక విషయంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీను ఏదైతే 1:100 ప్రకారం […]
Read Moreరామోజీ కి పురందేశ్వరి నివాళులు
– రామోజీ కుటుంబసభ్యులకు పురందేశ్వరి పరామర్శ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించి న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు. అనంతరం రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.
Read Moreబాబుకు నిరుద్యోగుల కృతజ్ఞతలు
– థాంక్యూ సీఎం సార్ ఫర్ మెగా డీఎస్సీ.. – తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఘనస్వాగతం గుంటూరు జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ ఆధ్వర్యంలో “థాంక్యూ సీఎం సార్ ఫర్ మెగా డీఎస్సీ” అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మెగా డిఎస్సీ పై మొట్టమొదటి సంతకం పెట్టి 16347 ఉద్యోగాల్ని […]
Read Moreదివ్యాంగునికి రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి :- కడప పట్టణం, రాజారెడ్డి వీధికి చెందిన కనపర్తి మనోజ్ కుమార్ అనే దివ్యాంగునికి సీఎం చంద్రబాబు నాయుడు రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, వైద్యం కోసం సాయం చేయాలని మనోజ్ కుమార్ ముఖ్యమంత్రికి విన్నవించారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి మనోజ్ తన సమస్యను వివరించారు. వీల్ చైర్ కే పరిమితమైన మనోజ్ కు […]
Read Moreకమాండ్ కంట్రోల్ సెంటర్ లో రేవంత్ రెడ్డి
మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త.
Read More