బక్రీద్ ఖుర్బాని బీదలపాలిట మహాదానం

– రుస్తుం అంతర్జాతీయ చిత్రకారులు బక్రీద్ పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో నేడు ఆదివారం “బక్రీద్ ఖుర్భాని ముబారక్” క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. పండుగలు సమాజంలో నిస్తేజాన్ని తొలగించి జీవితాలను కళావంతం చేస్తాయి. బక్రీద్ ఈదుల్ జుహ పర్వదినం త్యాగానికి సహనానికి ప్రతీక అనీ పండుగ నాడు ధనవంతులు తమకు కల్గిన సంపదలో బీదలకు రెండున్నర శాతం వస్తురూపేన పంచి అల్లా కృపకు పాత్రులు […]

Read More

రెండో రోజు నారా లోకేష్ “ప్రజా దర్బార్”

రెండో రోజు నారా లోకేష్ “ప్రజా దర్బార్” అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చిన విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెండో రోజూ “ప్రజాదర్బార్” నిర్వహించారు. ఉండవల్లిలోని నివాసంలో యువనేత స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. “ప్రజాదర్బార్” కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. పెద్దఎత్తున తరలివచ్చి తమ […]

Read More

తోడేళ్ళ ఏరువేతను మూడు నెలల్లోనే ముగించాలి!

–అందుకు యాక్షన్ ప్లాన్ అవసరం -అలాంటి ఆపరేషన్ కు ఏ బి వెంకటేశ్వరరావు మాత్రమే సమర్ధుడు జగన్ నాయకత్వం లోని వైసీపీయులు సాగించిన అరాచకాలకు తెలుగు సమాజం ఎంతగా భీతిల్లిపోయిందో…. భయపడిపోయిందో…. చంద్రబాబు – పవన్ కు లభించిన విజయాన్ని బట్టి అంచనా వేయవచ్చు. జనం బొచ్చేల్లో నాలుగు పైసలు విదిలించి, సర్వ అక్రమాలకు పాల్పడడం అనేది ఫ్యాక్షనిష్టులు రాయలసీమ లొ మామూలుగా చేసే పని. వైసీపీ పాలనలో రాష్ట్రమే […]

Read More

జగన్‌పై ‘ఫర్నీచర్ దొంగతనం’ కేసు తప్పదా?

– నాడు కోడెలపై కేసు పెట్టిన జగన్ సర్కారు – ఖరీదు చెల్లిస్తానన్నా కేసు పెట్టిన వైసీపీ సర్కారు – ఇప్పుడు అదే కేసులో ఇరుక్కోనున్న జగన్ – జగన్ డబ్బు చెల్లిస్తారంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి – తాడేపల్లి నివాసంలో 3 కోట్ల 63 లక్షలతో పనులు – పాత ఫర్నీచర్‌ను స్వాధీనం చేయని జగన్ – ఆ ఫర్నీచర్‌ను పార్టీ ఆఫీసుకు వాడుకుంటున్న వైనం – జగన్‌పై […]

Read More

జగన్ మద్యం అక్రమాలు, అరాచకాలపై లోతైన దర్యాప్తు అవసరం: ప్రత్తిపాటి

-ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్తిపాటి పుల్లారావు శుభాకాంక్షలు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మద్యం అక్రమాలు, అరాచకాలపై లోతైన దర్యాప్తు అవసరం అన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. కేవలం తన అక్రమార్జన కోసం లక్షలమంది ప్రజల ఆరోగ్యాల్ని బలిపీఠంపైకి నెట్టి దుర్మార్గాలకు తగిన శాస్తి జరిగి తీరాలని ఆయన ఆకాంక్షించారు. ఇదే సమయంలో అయిదేళ్లుగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలు గుల్ల చేసిన జే-బ్రాండ్ మద్యం దుష్పరిణామాలపై […]

Read More

వచ్చేవారమే పీఎం-కిసాన్ నిధులు

2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. జూన్ 18న రూ. 2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ […]

Read More

టీటీడీ లో ధర్మారెడ్డి ఓ నియంత

టిటిడి లో అ”ధర్మ” పాలన అంతమైంది బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హత లేకపోయినా “సకల శాఖల” అధికారిగా,ఫుల్ అడిషనల్ చార్జ్ ఈవోగా పెత్తనం చెలాయించిన ధర్మారెడ్డిని తొలగించి సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారి శ్యామల రావు ని ఎన్డీఏ ప్రభుత్వం ఈఓ గా నియమించడం శ్రీవారి భక్తుల విజయంగా భావిస్తున్నాం అన్నారు! నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తిరుమల శ్రీవారి […]

Read More

జగదీశ్వర్‌రెడ్డిని ఆధారాలతో నిందితుడిగా నిలబెట్టండి

ఆర్థిక వ్యవస్థపై రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్దమా? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రాజెక్టుల ఒప్పందాల్లో జరిగిన అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై విచారణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన […]

Read More

జిల్లాలపై రేవంత్ దృష్టి

– 20 మంది కలెక్టర్ల బదిలీ హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తెలంగాణలో జిల్లా స్థాయిలో పరిపాలనపై సీఎం రేవ ంత్‌రెడ్డి సర్కారు పూర్తి స్థాయి దృష్టి సారించింది. అందులో భాగంగా భారీ స్థాయిలో కలెక్టర్ల బదిలీలు చేపట్టింది. 20 మంది జిల్లా కలెక్టర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు- జిల్లాల వివరాలు ఖమ్మం – మొజామిల్ ఖాన్ నాగర్ కర్నూలు – బదావత్ సంతోష్ రాజన్న […]

Read More

ఇక రాజకీయాల జోలికి వెళ్లను

– రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్చే శారు. “ఇక మీదట రాజకీయాల జోలికి వెళ్లను. నాకు తెలుసు మీరు ఈ ప్రశ్న అడుగుతారని. అందుకే ఇంతకుముందే చెప్పినట్లు నేను ఇక రాజకీయాలపై సినిమాలు తీయను. ఇక నుంచి దేవుళ్లపై మూవీస్చేస్తాను” అంటూ చెప్పడంతో అక్కడ ఉన్నవారు అంతా ఒక్కసారిగా నవ్వారు.  

Read More