చంద్రయ్య వంటి హత్య కేసులను రీఓపెన్

పోలీసులు పద్ధతి మార్చుకోవాలి లేదంటే మేమే మారుస్తాం హోంమంత్రి అనిత పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.’కొంతమంది పోలీసులు పద్ధతి మార్చుకోవాలి.లేదంటే మేమే మారుస్తాం.మాచర్లలో చంద్రయ్య వంటి హత్య కేసులను రీఓపెన్ చేస్తాం. TDP కార్యకర్తలు, నేతలు గత ఐదేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్రమ కేసులపై సమీక్ష జరుగుతుంది. నాకు కీలకమైన హోంశాఖ అప్పగించిన చంద్రబాబు, పవన్, లోకేశ్కు కృతజ్ఞతలు’ అని ఆమె […]

Read More

విపక్షం ఉండాలి.. జగన్ సభకు రావాలి

– ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి: తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నట్టు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. శాసనసభకు జగన్ రావాలని కోరుకుంటున్నానని, గతంలో చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత నేత పీజేఆర్‌ను ఇంటికి వెళ్లి కలిశారని మంత్రి […]

Read More

దటీజ్ చంద్రబాబు

– మాట నిలబెట్టుకునే నైజం -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎన్టీఆర్ జిల్లా (నందిగామ పట్టణం) : ఎక్కడా మాటతప్పమని చెప్పలేదు.. ఎక్కడా మడం తిప్పమని అనలేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలూసులు ఎత్తలేదు. అధికారంలోకి వస్తే ఏం చేస్తానో అదే చెప్పారు. ఎక్కడ డొంక తిరుగుడు లేదు. చేసేదే చెబుతానన్నారు. అంతా సూటిగానే చెప్పారు. నాడు చెప్పిందే.. నేడు తన సంతకంతో అక్షరాల నిజం చేసి దటీజ్ నారా చంద్రబాబు […]

Read More

ధర్మవరం కి వస్తా

– ధర్మవరంలో చేనేత రంగం అభివృద్ధికి సహకరించండి. – కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రిని కోరిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జూన్ 14 : చేనేతల కేంద్రమైన ధర్మవరాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం నుండి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కోరారు. రాష్ట్ర మంత్రివర్గంలో […]

Read More

మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ.. విద్యకు మంత్రి వద్దా?

తెలంగాణకు విద్యా శాఖ మంత్రి కావలెను బడిబాట మొదలైంది కానీ బడికి మంత్రి లేడు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ విద్య సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.పుస్తకాల పైన పాత ముఖ్యమంత్రి, పాత విద్యాశాఖ మంత్రి పేర్లు ఉన్నాయి.విద్యార్థులు చూసి చెప్పే వరకు ఇవి బయటకు రాని పరిస్థితి.. పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందనడనికి ఇంతకంటే ఎం నిదర్శనం కావాలి. విద్యా […]

Read More

ఆరుద్రకు ముఖ్యమంత్రి అభయం!

– సీఎంను కలిసిన కాకినాడకు చెందిన బాధిత మహిళ ఆరుద్ర – తనను కలవడానికి ఆరుద్ర ప్రయత్నించిందని తెలిసి సచివాలయానికి పిలిపించి మాట్లాడిన సిఎం చంద్రబాబు – ఆరుద్ర కుమార్తె ఆరోగ్య ఖర్చులకు రూ.5 లక్షలు సాయం ప్రకటించిన సీఎం..పెన్షన్ పై హామీ అమరావతి :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబును తన కుమార్తెతో […]

Read More

నిరుద్యోగుల కోసం చేసింది ఏమిటి?

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టిన నాయకులు, అధికారంలోకి రాగానే వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యం. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 మరియు గ్రూప్ 2 & 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు.. నాయకుల కాళ్ళు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ […]

Read More

మంత్రిగా 2019లో పనిని ఎక్కడ ఆపానో అక్కడి నుండే తిరిగి ప్రారంభిస్తా

– మంత్రి నారా లోకేష్‌ వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకుంటా.ఈసారి, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల కల్పనలో ఇతర రాష్ట్రాలకు తీవ్రమైన పోటీ ఇస్తుంది.ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను ఆకర్షించడానికి, రాష్ట్రం నుంచి వలస వెళ్లాల్సి వచ్చిన మన యువతకు ఉద్యోగాలు కల్పించడానికి నేను 2019లో వదిలి పెట్టిన చోటు నుండే పనిని తిరిగి ప్రారంభిస్తా.

Read More

ఉల్లి రేటుకు రెక్కలు

దేశంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులు పెరుగుతున్న ఉల్లి ధరలు.. కొనే ముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉల్లి సరఫరా తక్కువగా ఉండటమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.. దేశంలో ఉల్లిని ఉత్పత్తి చేసే అగ్ర గామి రాష్ట్రమైన మహారాష్ట్రలో కరువు వంటి పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో లోటు ఉందని చెబుతున్నారు. దీంతో దేశంలో గత రెండు వారాలలో ఉల్లి ధరలు 30 […]

Read More

త..త..త..త.. హోంమంత్రి!

– సబిత, సుచరిత, వనిత, అనితకు పట్టం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఒక్కోసారి కాకతాళీయంగా జరిగే కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. అవి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-విభజిత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ విచిత్రమైన అనుభవమిది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుత ప్రయోగం చేశారు. దివంగత ఇంద్రారెడ్డి భార్య సబితకు హోంమంత్రి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే ఒక మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చిన తొలి […]

Read More