పోరాటయోధులు.. ప్రవాసాంధ్రులు

తెలుగుదేశానికి ఓటేసిన ఎన్ ఆర్ ఐలకు కృతజ్ఞతలు ప్రవాసాంధ్రుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంది – టీడీపీ ఎన్ ఆర్ ఐ కో ఆర్డినేటర్ కోమటి జయరాం తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రవాసాంధ్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. సొంత గడ్డపై మమకారంతో మీరు దేశ, విదేశాల నుంచి వచ్చి కూటమికి ఓటేశారు. తెలుగుదేశంతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని నమ్మి కూటమిని గెలిపించారు. ప్రవాసాంధ్రులు గొప్ప పోరాటయోధులు. వారి త్యాగనిరతి వెలకట్టలేనిది. కూటమి విజయంలో […]

Read More

మొహమ్మద్ మోసాదేగ్ .. నరేంద్ర మోడీ!

ఇరాన్ 1951 – భారత్ 2024 ! కొద్ది పాటి మార్పులతో ఒకే విధంగా పోలికలు ఉన్నాయి. ఇరాన్ 1951 కి భారత్ 2024 కి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? మొహమ్మద్ మోసాదేగ్ – నరేంద్ర మోడీ. ఇరానియన్లు అమెరికాని ‘ లాండ్ ఆఫ్ డెవిల్స్ ‘ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? 1951 లో మొహమ్మద్ మోసాదెగ్ ఇరాన్ ప్రధాన మంత్రి అయ్యాడు. మొహమ్మద్ మోసాదెగ్ ప్రధాని […]

Read More

నిశ్శబ్ద విప్లవం

ఆంధ్ర ప్రజలకు నేడు నవోదయం. అభివృద్ధికి పట్టం కట్టిన ఆంధ్రా ప్రజానీకమా మీకు వందనాలు . రౌడీ ఇజాన్ని , గూండాయిజాన్ని తిప్పికొట్టిన ఆంధ్రా మహిళలారా అందుకోండి మా జేజేలు. మాకు గంజాయి వద్దు ఉద్యోగమే ముద్దు అన్న యువ ఆంధ్రులారా , అందుకోండి మా దీవెనలు. ఉచితాలు వద్దు జీవనోపాధి చూపించమన్న శ్రామిక , కర్షక సోదరులారా , అందుకోండి మా విప్లవ వందనాలు. మా భూములు మీద […]

Read More

జనసేనకు అధికారికంగా ‘గాజు గ్లాసు’ గుర్తు

ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్ న్యూస్. ఈ ఫలితాలతో ‘గాజు గ్లాసు’ గుర్తును ఆ పార్టీకి ఈసీ శాశ్వతంగా కేటాయించనుంది. పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 ఎమ్మెల్యే, , ఒక ఎంపి సీటు గెలవాలి. ఈ ఎన్నికల్లో జనసేన 21 ఎమ్మెల్యే , 2 ఎంపి స్థానాలు దక్కించుకోవడంతో సింబల్ టెన్షన్ తీరిపోయింది. […]

Read More

ఈ ముఖాల సంగతేమిటి మాస్టారూ?

(రమణ) 2019లో జ‌గ‌న్ పార్టీ గెల‌వ‌గానే – కొంత‌మంది వికృత రూపాలు, నిజ స్వ‌రూపాలూ బ‌య‌ట ప‌డ్డాయి. ఇక అధికారం త‌మ‌దే అన్న‌ట్టు, త‌మ‌ని ఓడించే మొన‌గాడే లేన‌ట్టు విర్ర‌వీగారు. గెలిచిన‌వాళ్లూ, ప్ర‌భుత్వంలో ఉన్న‌వాళ్లూ కాల‌ర్ ఎగ‌రేశారంటే స‌రే. ఎం.ఎల్.ఏ గానో, ఎంపీగానో, ఎం.ఎల్.సీగానో గెల‌వ‌ని వాళ్లు, పోటీలో నిల‌బ‌డ‌ని వాళ్లు సైతం వైకాపా పార్టీ అడుగుల‌కు మ‌డుగులు ఎత్తుతూ, టీడీపీనీ, జ‌నసేన‌నూ టార్గెట్ చేస్తూ, జ‌గ‌న్ రెడ్డి మోచేతి […]

Read More

జీవితమంతా దెబ్బలు, తిట్లు తిన్నా

– తొలిప్రేమ తర్వాత నేను చూసిన విజయం ఇదే -పవన్ కళ్యాణ్ జనసేన 21 స్థానాల్లో పోటీ చేయగా అన్ని స్థానాల్లో విజయం సాధించింది. దాంతో అభిమానులు , సినీ సెలబ్రిటీలు ఆనందంలో తేలిపోతున్నారు. తమ అభిమాన హీరో ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది పవన్ కు విషెస్ తెలుపుతున్నారు. మెగా ఫ్యామిలీతో పాటు తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ […]

Read More

మేము ఎన్డీయేతోనే ఉన్నాం

-మేం పాలకులం కాదు…సేవకులం -పాలకుడు ఎలా ఉండకూడదో దేశంలో జగన్ పాలన ఒక కేస్ స్టడీ -ప్రజలు గెలవాలి…..రాష్ట్రం నిలవాలి అనే మా పిలుపునందుకుని ప్రజలు అనూహ్య మద్దతిచ్చారు -పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన కూలీలు…..ఎన్ఆర్ఐల తరలివచ్చి ఓట్లు వేశారు -ప్రజలు మాకు ఇచ్చింది అధికారం మాత్రమే కాదు…ఒక ఉన్నతమైన బాధ్యత అనేది మా విధానం -జగన్ అహంకారం, అవినీతి, విధ్వంసంతో దెబ్బతినని వర్గం లేదు…వ్యవస్థ లేదు -ప్రజలు […]

Read More

ఇంతకూ.. మోడీ ఓడారా? గెలిచారా?!

ప్రజల తీర్పు మోడీకి గట్టి “వార్నింగ్” కదా! అమిత్ షా ముఖం మాడింది! రాత్రి చూశా! బీజేపీ సొంతంగా 350కిపైగా గెలుస్తామన్నారు! ఎన్డీయే కూటమిగా 400 మావేనన్నారు! 2019లో గెలిచిన 303 సంఖ్య కాస్తా 240కి దిగజారింది!అతిపెద్ద పార్టీగా మాత్రమే మిగిలింది. మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది! “బాలరాముడు” ఆగ్రహించాడేమో! అయోధ్యలో బిజెపి ఓటమి పాలయ్యింది. యోగీ ఆధిత్యనాథ్ అధికారంలో ఉన్నా! మోడీ వారణాశి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నా! యు.పి.లో […]

Read More

వైసీపీని ఊడ్చేసిన ఉత్తరాంధ్ర

– ఉత్తరాంధ్రలో వైసీపీ ఘోర పరాజయం ఇది ఊహకు అందని ఫలితం. ఇది కలలో సైతం ఊహించని పతనం. వైసీపీ గురించి చెప్పాలంటే ఈ రెండు మాటలే వాడాలి. ఉత్తరాంధ్రలో వైసీపీకి రెండంటే రెండు సీట్లు మాత్రమే జనాలు ఇచ్చారు. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా అరకు ఎంపీ సీటు దక్కింది. ఉత్తరాంధ్రలో వైసీపీ 2019 ఎన్నికల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ 28ని గెలుచుకుని సత్తా చాటింది. అది […]

Read More

జగన్ కు ఇవే శాపాలయ్యాయా ?

గత ఎన్నికల్లో బలమైన స్లోగన్ వినిపించింది. జగన్ ను గెలిపించాలని బలమైన నినాదాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. అంతకుమించి సీఎం గా జగన్ ను చూడాలని సగటు వైసీపీ అభిమాని కోరుకున్నాడు. కేవలం నలుగురు నాయకులు పై ఆధారపడి సీనియర్ నేతలు మాటలు పెడచెవిన పెట్టారని వాలంటీర్ వ్యవస్థతో నాయకత్వాన్ని నిర్వీర్యం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ తర్వాత వైసీపీలో నెంబర్ టూ గా విజయసాయిరెడ్డి ఉండేవారు. పార్టీ కోసం హార్ట్ […]

Read More