ముఖ్యమంత్రి పదవికి జగన్‌ రాజీనామా

విజయవాడ: వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు సమర్పించారు. జూన్‌ 4 నుంచి రాజీనామా అమల్లోకి వచ్చేలా గవర్నర్‌ ఆమోదిస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగాలని జగన్‌ను కోరారు.

Read More

ప్రజా మద్దతు కాంగ్రెస్‌ కే ఉంది

-విజయం కోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు -ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ… ఎనిమిది లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్‌ శాసన సభ ఉప ఎన్నికలో విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మద్దతు కాంగ్రెస్‌ పార్టీకే ఉన్నదన్న విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. కాంగ్రెస్‌ విజయం కోసం […]

Read More

ఇది ప్రజా విజయం

-సహకారించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు -కాంగ్రెస్‌, మజ్లిస్‌ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లు -విజయోత్సవ ర్యాలీలో కిషన్‌రెడ్డి హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఎంపీగా తనను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ కార్యకర్తలకు కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రజా విజయమని తెలిపారు. మంగళవారం విజయం అనంతరం సికింద్రా బాద్‌ నియోజకవర్గంలో ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీలను ప్రజలు తిప్పికొట్టి బీజేపీని బలపరిచారని తెలిపారు. బుధవారం ఉదయం ఢల్లీిలో పార్టీ […]

Read More

ఆరు నెలల్లోనే కాంగ్రెస్‌పై విశ్వాసం పోయింది

-వెయ్యికోట్లు ఖర్చు చేసినా భంగపాటు తప్పలేదు -బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి హైదరాబాద్‌: దేశవ్యాప్తంతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మ లేదు. రిజర్వేషన్ల అంశం పేరుతో ఫేక్‌ వీడియోలతో చేసిన కుట్రలను తిప్పికొ ట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం బీజేపీ విజయం, మోదీ విజయం. ఆరు నెలల్లోనే రేవంత్‌ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందని తేలింది. పార్లమెంట్‌ ఎన్నికలు రెఫరెండం అన్న సీఎం ఇప్పుడు ఏమంటారని […]

Read More

దళితులకు వెన్నుపోటే జగన్‌ ఓటమికి కారణం

-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌ విజయవాడ: దేశంలో దళితులకు ఎవరూ చేయనంత ద్రోహం జగన్‌ చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌ అన్నారు. ఎన్నికల ఫలితాలపై విల్సన్‌ స్పందిస్తూ దళితులకు, గిరిజనులకు, బీసీలకు జగన్‌ చేసిన ద్రోహం వల్లే ఓటమి పాలయ్యారని అన్నారు. వైసీపీలో మగ్గే దళిత నేతలు ఆ పార్టీని వీడి పక్కకు రావాలని పిలుపు ఇచ్చారు. జగన్‌ రద్దు చేసిన 27 పథకాలను చంద్రబాబు […]

Read More

బీజేపీ కార్యాలయంలో సంబరాలు

-కేక్‌ కట్‌ చేసిన సిద్దార్థ్‌నాథ్‌ సింగ్‌ -పోలవరం వేగవంతం చేస్తామని వెల్లడి విజయవాడ: కూటమి విజయంతో బీజేపీ కార్యాలయం ముందు నేతలు, కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాల్లో మునిగితేలారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్‌చార్జ్‌ సిదార్థ్‌నాథ్‌ సింగ్‌ 2024 విక్టరీ పేరుతో కేక్‌ కట్‌ చేసి సంబరాలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన సంకల్ప పత్రం, బీజేపీ జాతీయ […]

Read More

గుంటూరు పశ్చిమలో గల్లా మాధవి ఘనవిజయం

గుంటూరు: పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి సార్వత్రిక ఎన్నికల్లో 51,160 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలైన 1,88,519 ఓట్లలో గల్లా మాధవికి 1,16,067, వైసీపీ అభ్యర్థి విడదల రజినికి 64,917 ఓట్లు పడ్డాయి. రిటర్నింగ్‌ అధికారి నుంచి ఆమె డిక్లరేషన్‌ పత్రాన్ని అందుకున్నారు. డిక్లరేషన్‌ పత్రాలు అందుకున్న జీవీ వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు 30267 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. తన సహచర నాయకులు, కార్యకర్తలు, […]

Read More

ధర్మారెడ్డి నీకు కౌంట్‌డౌన్‌ మొదలైంది…

-బట్టలూడదీసి కొట్టేరోజులు దగ్గరపడ్డాయి -బీజేపీ నేత నవీన్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరిక తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మారెడ్డి లాంటి నీచుడిని మూడో సారి తీసుకొచ్చి జగన్‌ తన నెత్తిన తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నాడని బీజేపీ నేత నవీన్‌కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. టీటీడీలో ధర్మారెడ్డి దుర్మార్గాలకు అంతులేకుండా పోయింది. జగన్‌ అండతో ధర్మారెడ్డి చేసిన అక్రమాలను దుర్మార్గాలను అవినీతిని భగవంతుడు కూడా భరించలేకపోయాడు. మీ పాపం పండింది వెంకన్న […]

Read More

ఫ్యాన్ తునాతునకలు

– హలో ఏపీ.. బైబై వైసీపీ – టీడీపీ విజయతాండవం – వికసించిన ‘కమలం’ – మెరిసిన ‘గ్లాసు’ – టీడీపీకి ఒంటరిగానే 136 సీట్లు 16 లోక్‌సభ స్థానాల్లో గెలుపు – 10తో సరిపెట్టుకున్న వైకాపా – 4 లోక్‌సభ స్ధానాల్లో గెలుపు – 21కి 21 సీట్లు గెలిచేసిన జనసేన – 2 లోక్‌సభ స్థానాల్లో విజయం – బీజేపీకి 8 అసెంబ్లీ, 3 లోక్‌సభ ( […]

Read More

కూటమి విజయం ప్రజల గెలుపు

-రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మక పాత్ర -బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ విజయానికి మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 90 శాతం అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలు గెలిపించి ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు. దేశంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ […]

Read More