‘రాజ్యం’తో పోరాడిన విజేత ఏబీవీ

– పోరాడి.. రి‘టైరయ్యారు’! – సీఎంకు సెల్యూట్ కొట్టని తొలి ఐపిఎస్‌గా రికార్డు – ఐదేళ్లూ న్యాయపోరాటంతోనే సరి – అన్ని కోర్టుల్లోనూ జగన్ సర్కారుది అదే ఆవుకథ – ఏబీకి వ్యతిరేకంగా ఒక్క కాగితం కూడా చూపలేని జగన్ సర్కారు – ఏబీవీపై వేధింపులో జగన్ సక్సెస్ – జస్టిస్ రమణ హయాంలోనూ అందని న్యాయం – ఏబీవీ రిటైర్మెంట్‌లో వింత అనుభవం – ఉదయం పోస్టింగ్.. సాయంత్రానికి […]

Read More

కర్నాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అరెస్ట్‌

కర్నాటక: మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను గురువారం అర్ధరాత్రి బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి వచ్చిన ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. వెంటనే సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విచారణ నిమిత్తం సీఐడీ కార్యాలయానికి తరలించారు.

Read More

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

కృష్ణా: గన్నవరం నియోజకవర్గం తేలప్రోలు రైల్వేస్టేషన్‌ వద్ద కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో లోకో పైలట్‌ అత్యవసరంగా రైలును నిలిపివే శారు. హుబ్లీ నుంచి చెన్నై వెళ్లే ఈ రైలుకు బ్రేక్‌ పైపులు హీట్‌ కావడంతో బోగీ లలో పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన లోకో పైలట్‌ అత్యవసరంగా రైలును నిలిపివేశారు. బ్రేక్‌ పైపులు సరిచేసిన అనంతరం చెన్నైకు బయలుదేరింది.

Read More

ఏపీకి ఏబీ సేవలు అవసరం

-ఏ.బి. వెంకటేశ్వరరావుగారికి హృదయపూర్వక అభినందనలు ఫ్యాక్షనిస్టు మనస్తత్వంతో ఐదేళ్ళు పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యలకు ఎదురొడ్డి నిలిచి, ఐదేళ్ళ పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి, గెలిచి, సస్పెన్షన్ ఎత్తివేసేలా ప్రభుత్వం మెడలువంచి, విజేతగా నిలిచి, గర్వంగా అధికారిక హోదాలో పదవీ విరమణ చేస్తున్న, ఆంధ్రప్రదేశ్ లోని ఐపిఎస్ అధికారుల్లో అగ్రస్థానంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారి ఏ.బి. వెంకటేశ్వరరావుకి హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో […]

Read More

నవజాత శిశు సంరక్షణను అందించడానికి 1055 పడకలు

– మాతా శిశు ఆరోగ్య పరిరక్షణలో బహుముఖ విధానం – వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అమరావతి: శిశు ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యంగా ప్రసూతి, శిశు మరణాల రేటును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అనుసరిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు అన్నారు. గురువారం విజయవాడలో ఓ హోటల్లో జరిగిన ఎంపిసిడిఎస్ఆర్ సమీక్షా సమావేశం, కన్సల్టేషన్ వర్క్‌షాప్ కార్యక్రమంలో ఆయన ముఖ్య […]

Read More

తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ లోగో మార్పు

హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్పీ) తన లోగోను మార్చుకుంది. బెటాలియన్స్‌ తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ)గా అధికారిక లోగోను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం టీజీఎస్పీ డీజీ స్వాతిలక్రా ఎక్స్‌ వేదికగా లోగోను షేర్‌ చేశారు. టీఎస్‌ఎస్‌పీని ఇకనుంచి టీజీఎస్పీగా బెటాలియన్స్‌ పిలవాలని ఆమె సూచించారు.

Read More

రేపు సా.6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్: ఈసీ

ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. కాగా రేపు ఏడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.

Read More

అవును… వాళ్లిద్దరినీ ఇష్టపడ్డారు!

– డీజీపీగా ఏబీ వెంకటేశ్వరరావు – స్పీకర్‌గా రఘురామకృష్ణంరాజు – అభిమానుల ఊహలకు రెక్కలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఊహలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. ఎదుటివారితో పనిలేకుండానే అవి వచ్చేస్తుంటాయి. ఎందుకంటే అవి ఊహలే కాబట్టి! ఇప్పుడు జనాలు ఇద్దరు వ్యక్తుల విషయంలో ఎవరికి వారు.. ఆ ఇద్దరికీ సంబంధం లేకుండానే ఊహించేసుకుంటున్నారు. అది కూడా వారిద్దరి భవిష్యత్తుకు సంబంధించి! అది సాధ్యమా? అసాధ్యమా? అన్నది వారికి అనవసరం. వారిద్దరి […]

Read More

పెమ్మసాని చంద్రశేఖర్‌ గెలుపు ఖాయం

జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి గుంటూరులో కూటమి ముందస్తు విజయోత్సవ వేడుకలు గుంటూరు: అరంగేట్రంతోనే రాష్ట్రంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఎన్నికల ఫలితాల్లో ఓట్ల సునామీని సృష్టించబోతున్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీనివాసరావుతోటలో కూటమి ముందస్తు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి బాణసంచా కాల్చి […]

Read More

హస్త కళాకారులకు శిల్ప గురు బహుమతులు

చేతి వృత్తుల వారికి ప్రాధాన్యం బీజేపీ ఆర్టిసన్‌ సెల్‌ కన్వీనర్‌ బంగారుబాబు విజయవాడ: రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆర్టిసన్‌ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ బంగారు బాబు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. భారత ప్రభుత్వం జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హస్తకళలో రాణించిన కళాకారులకు శిల్ప గురు బహుమతులు అందించనున్నారు. చేతి వృత్తి కళాకారులను గుర్తించి తగిన ప్రాధా న్యం ఇస్తుందని చెప్పారు. పలు రంగాలలో ఉన్న చేతి వృత్తి […]

Read More