ప్రజలు చూసి భయపడాలనేది వైసీపీ లక్ష్యం – రైతులకు అండగా నిలవలేని దద్దమ్మ నాయకుడు ఎలా అవుతాడు? – అక్రమ కేసులు పెట్టిన వాళ్లకు రానున్న కాలంలో వడ్డీతో సహా చెల్లిస్తా.. – జగన్ ధన దాహానికి మహిళల మాంగల్యాలు మంటగలిసిపోతున్నాయి – నాది అభివృద్ధితో కూడిన రాజకీయాలు…సైకోవి హత్యా రాజకీయాలు – మన ఆస్తులపై సైకో బొమ్మలు వేసి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు – జగన్ రెడ్డి ఫొటోను […]
Read Moreపవన్ ఓడిపోకపోతే నా పేరు మార్చుకుంటా
-ముద్రగడ చాలెంజ్ పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమని… ఆయనను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని కాపు నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగులు వేసుకుని వచ్చే వారిని ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదని చెప్పారు. మన దగ్గరకు వచ్చిన వారికి మర్యాద చేయడాన్ని తన తండ్రి నేర్పారని… మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనాలు పెడతామని అన్నారు. పవన్ […]
Read Moreప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను స్వాగతిస్తున్నాం: బీజేపీ
ఇవాళ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసారు. అయితే, మేనిఫెస్టోపై కేవలం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉండగా, ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంతో అధికార వైసీపీ దెప్పి పొడుస్తోంది. ఇది మాయా కూటమి అని అర్థమైపోయిందని సీఎం జగన్ వ్యాఖ్యానించగా, కూటమికి ఒక సభ్యుడు దూరం జరిగాడంటూ వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో మేనిఫెస్టోకు తమ మద్దతు […]
Read Moreసకల వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాగళం మేనిఫెస్టో
సంపద సృష్టితో సంక్షేమం, అభివృద్ధి చేస్తాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్…ఉచితంగా సోలార్ పంపుసెట్లు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా రవాణా రంగలో ఉన్న డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం పంచాయతీల హక్కులు కాపాడతాం…నిధులు కేటాయిస్తాం. ఐదేళ్లలో రాష్ట్రాన్ని జగన్ విధ్వంసం చేశారు ఎన్నికల ఫలితాలకు ముందే జగన్ రాజీనామా చేశారు టీడీపీ […]
Read Moreవివేకా హత్యరోజు భారతి సహాయకుడితో
ఆ ఆరు నిమిషాలు అవినాష్ ఏం మాట్లాడారు? ఆ తరువాత సాక్షిలో గుండెపోటు అని ఎలా వచ్చింది తర్వాత రోజు నారాసుర రక్తచరిత్ర అని ప్రచురించారు సీబీఐకి అజేయకల్లం స్టేట్మెంట్..తర్వాత ఎందుకు ప్లేటు మార్చారు ఇప్పుడు నేను, మా వాళ్లు అంటున్నారు..ఎందుకు అరెస్టు చేయలేదు ప్రజెంటేషన్లో అవినాష్ వాట్సాప్ యాక్టివిటీ బయటపెట్టిన సునీత ప్రజలు న్యాయం కోసం ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి పులివెందుల, మహానాడు : పులివెందులలో వివేకా […]
Read Moreజనరంజకంగా టీడీపీ మేనిఫెస్టో
రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రూపకల్పన అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు దర్శి, మహానాడు : తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మంగళవారం విడుదల చేసిన మేనిఫెస్టో జనరం జకంగా ఉంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా కూటమి మేనిఫెస్టో ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు. తెలుగుదేశం గతంలో ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన మేనిఫెస్టోలో వెల్లడిరచిన షణ్ముఖ వ్యూహం అనే […]
Read Moreటీడీపీ కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీలు
గుంటూరు, మహానాడు : టీడీపీ మేనిఫెస్టోను మంగళవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ప్రకటించారు. వాటి లో ప్రధానమైనవి. మెగా డీఎస్సీపై తొలి సంతకం, వృద్ధాప్య పెన్షన్ రూ.4000, దివ్యాంగులకు రూ.6000, కిడ్నీ, తలసేమియా బాధితులకు రూ.10 వేలు పెన్షన్, 100 శాతం అంగవైకల్యం ఉన్న వారికి రూ.15 వేలు పెన్షన్, 18` 59 ఏళ్ల మధ్య ప్రతి మహిళకు రూ.1500, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు 20 […]
Read Moreమంగళగిరిని గోల్డెన్ హబ్గా తయారుచేస్తాం
చేనేత, స్వర్ణకారులను ఆదుకుంటాం ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రోత్సాహకాలు అందిస్తాం ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి భరోసా మంగళగిరి: చంద్రబాబు పాలనలో అమరావతికి వచ్చి వెళ్లే వారితో మంగళగిరిలో వ్యాపారాలు బాగా సాగాయని, గడిచిన ఐదేళ్లుగా వ్యాపారాలు లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని నారా బ్రాహ్మణి ఎదుట చేనేత వ్యాపారులు, స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణి మంగళవారం మంగళగిరిలోని పలు కాలనీల్లో […]
Read Moreఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ సమావేశం
పాల్గొన్న జి.వి.ఆంజనేయులు, మక్కెన వినుకొండ, మహానాడు : వినుకొండ పట్టణంలో మంగళవారం నిర్వహించిన నియోజవర్గ ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ ఆత్మీయ సమావేశానికి టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, ఆయన సతీమణి గోనుగుంట్ల లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను, నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ లెనిన్, కూటమి నాయకులు, ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.
Read Moreవృద్ధుల ఉసురు తగిలి పోతావ్ జగన్…
మండుటెండలో వారి ప్రాణాలతో చెలగాటమా? పెన్షన్ల పంపిణీలో రాజకీయం సిగ్గుచేటు వారి ఆవేదన వింటుంటే బాధ అనిపించింది దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : ముండ్లమూరు మండలం పోలవరం, వేంపాడు, రావిపాడు, మారెళ్ల గ్రామాలలో మంగళవా రం ఉదయం టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు నియోజకవర్గ మాజీ టీడీపీ ఇన్చార్జ్ పమిడి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె […]
Read More