‘హరి హర వీర మల్లు’ మొదటి భాగం టీజర్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కథనాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన నటించిన సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడే వేరు. పవన్ కళ్యాణ్ చిత్రానికి సంబంధించిన చిన్న వార్త కూడా పండుగ వాతారణాన్ని తలపిస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో మొదటిసారిగా ‘హరి హర వీర మల్లు’ అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్‌ సినిమాలో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం […]

Read More

వైసీపీకి రెడ్లు దూరం

– జగన్‌కు రెడ్ల ఝలక్! – పల్నాడు నుంచి నెల్లూరు వరకూ వ్యతిరేక పవనాలు – రాయలసీమలో వైసీపీ-టీడీపీ వైపు చీలిన రెడ్లు -వాలంటీర్లను తెచ్చి తమ పలుకుబడిని దెబ్బ తీశారన్న ఆగ్రహం – ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో కూడా తమకు విలువ ఉండేదని స్పష్టీకరణ – టీడీపీ హయాంలోనే గౌరవం ఉండేదని వాపోతున్న రెడ్డి సర్పంచులు – వాలంటీర్ల వ్యవస్థతో గ్రామాల్లో తమ పెత్తనం దెబ్బతీశారని కన్నెర్ర – […]

Read More

జగన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు

– ప్రజల ఆశలను నాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి -ఓటు అడగటానికి వచ్చిన వైకాపా నాయకులను నిలదీయండి -ఒక మసీదుకు సాయం చేయని వ్యక్తి జగన్ -గుంటూరులో జగన్ రెడ్డి ఒక్క రోడ్డుపైన తట్టడు మట్టి వేశాడా? -జగన్ రెడ్డి లాండ్ గ్రాబింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం చేస్తా -మార్పింగ్‌లు చేసి నేను అనని మాటలను అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు -తెలుగు గడ్డపై పుట్టిన ప్రతీ […]

Read More

కేసీఆర్‌ ప్రచారంపై రెండురోజుల నిషేధం

-ఈసీ షాక్ -ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ -ఇది కాంగ్రెస్-బీజేపీ కుట్ర అని కేసీఆర్ ఆరోపణ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు షాక్ తగిలింది. ఆయన ప్రచారంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. 48 గంటల పాటు ఆయన ప్రచారంపై నిషేధం విధించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన ప్రచారంపై నిషేధం విధించినట్లు ఈసీ పేర్కొంది. ఇది కాంగ్రెస్-బీజేపీ […]

Read More

జగన్‌ రెడ్డివి నవరత్నాలు కావు…గులక రాళ్లు

గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి గుంటూరు: జగన్‌ రెడ్డి ప్రవేశపెట్టింది నవరత్నాలు కావని ‘‘గులక రాళ్లు’’ అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి ఎద్దేవా చేశారు. మంగళవారం 33వ డివిజన్‌ లక్ష్మీపురంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్నతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకమవుతూ ముందు కుసాగారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Read More

భవన నిర్మాణ కార్మికులతో కన్నా సమావేశం

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లిలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కార్మికులను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం ఉందంటే అది వైకాపా ప్రభుత్వ మాత్రమేనని విమర్శించారు. శ్రమజీవుల రక్తాన్ని పన్నుల రూపంలో, జరిమానాల రూపంలో, పెంచిన రేట్ల రూపంలో, నాసిరకం మద్యం అమ్మకాల రూపంలో జుర్రుకుంటున్న వైసీపీ ప్రభుత్వ దోపిడీ నుంచి వచ్చే ఎన్నికల్లో విముక్తి కావాలని […]

Read More

కార్మికుల పొట్టకొట్టిన జగన్‌

-ఐదేళ్లలో వారి సమస్యలు విన్న పాపాన పోలేదు -కూటమి రాగానే వారికి న్యాయం చేస్తాం -మే డే వేడుకల్లో వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో కార్మికలోకం పొట్టకొట్టారని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు విమర్శించారు. ఎన్నికలకు ముందు ఒకట్రెండు హామీలపై కంటితుడుపు చర్యలు తప్ప గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ కార్మిక నాయకులను పిలిచి వారి కష్టనష్టాలు […]

Read More

తూర్పు నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించుకుంటాం

టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ గుంటూరు, మహానాడు: కాపుల సత్తా చూపించి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నసీర్‌ను అఖండ మెజారిటీతో గెలిపిస్తామని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ అన్నారు. డేగల ప్రభాకర్‌ ఆధ్వర్యంలో బుధవారం అర్బన్‌ టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కాపు నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తూర్పు ఉమ్మడి అభ్యర్థి నసీర్‌ హాజరయ్యారు. తూర్పు నియోజకవర్గంలో […]

Read More

మాదిగలను దగా చేసిన ఏకైక పాలకుడు జగన్‌

-తెలుగుదేశంతోనే వారికి సామాజిక న్యాయం -నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు -మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నరసరావుపేట, మహానాడు: చరిత్రలో మాదిగలను దగా చేసిన ఏకైక పాలకుడు జగన్‌ రెడ్డి మాత్రమేనని నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట జమిందార్‌ ఫంక్షన్‌ హాలు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదిగలను […]

Read More

రాజీనామా చేస్తేనే…మళ్లీ వాలంటీర్లుగా నియామకం

-లేకుంటే అధికారం చేపట్టాక కొనసాగించం -టెక్కలి వైసీసీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ వ్యాఖ్యలు శ్రీకాకుళం, మహానాడు: రాజీనామాలు చేసి ఎవరైతే వైసీపీకి పని చేస్తారో వారే తమ వాలంటీర్లు అంటూ టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే వైసీపీ కండువా కప్పుకుని పనిచేస్తారో వారే తిరిగి అధికా రంలోకి వచ్చాక మళ్లీ కొనసాగుతారని తెలిపారు. రాజీనామా చేయని వాళ్లు మనకు పనిచేయరని అర్థం చేసుకోవాలని, […]

Read More