ల్యాండ్‌ టైటిలింగ్‌తో మోసగిస్తే చూస్తూ ఊరుకోం

-మాఫియాతో ప్రజల్లో జగన్‌ విశ్వాసం కోల్పోయారు -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ విజయవాడ, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ బుధవారం విలేఖరుల సమా వేశంలో మాట్లాడారు. 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్యంతో 24/7 శ్రామికుడిలా శ్రమిస్తున్న మోదీ, కార్మికులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ మీద ఏబీసీడీ అక్షరమాలకు అక్షరాలు కూడా సరిపోవట్లేదు. ఏ అంటే […]

Read More

గోకవరం సంత మార్కెట్‌కు పూర్వవైభవం తీసుకువస్తా

-జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట, మహానాడు: దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన గోకవరం సంత మార్కెట్‌ను అధ్వాన స్థితికి తీసుకొచ్చిన ఘనత వైసీపీకే దక్కుతుందని జగ్గంపేట కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. బుధవారం సాయంత్రం గోకవరంలో అశే ష జనవాహినితో మహిళల హారతులు, నీరాజనాలతో ఆయన ఎన్నికల ప్రచార రోడ్‌ షో జోరుగా సాగింది. జగ్గంపేట శాసనసభకు సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని, అదేవిధంగా కాకినాడ […]

Read More

బోండా ఉమ రోడ్‌ షో

విజయవాడ, మహానాడు :సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలోని 64వ డివిజన్‌ ప్రజాశక్తి నగర్‌ నాలుగు స్తంభాల నుంచి కండ్రిక సెంటర్‌ వరకు విజయవాడ సెంట్రల్‌ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు బుధవారం రోడ్‌ షో నిర్వహించారు. సెంట్రల్‌ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధే తప్ప ఈ వైసీపీ పాలనలో ఒక్క శాతం కూడా పనులు ముందుకు సాగలేదన్నారు. తిరిగి కూటమిని గెలిపించుకోవాలని కోరారు.

Read More

జగ్గయ్యపేట అభ్యర్థి తాతయ్య ప్రచారం

జగ్గయ్యపేట, మహానాడు : సైకిల్‌ గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ తోటచర్ల గ్రామంలో జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య బుధవారం ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పెనుగంచిప్రోలు మండ లం తోటచర్ల గ్రామంలో పర్యటించారు. మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేశినేని శివనాథ్‌ను గెలిపించాలని కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

ఫేక్‌ వీడియోల వెనుక ఎవరున్నారో రేవంత్‌ చెప్పాలి

కాంగ్రెస్‌ కార్యాలయం నుంచే వీడియోలు రిజర్వేషన్లపై గత చరిత్ర తెలుసుకుని మాట్లాడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హైదరాబాద్‌, మహానాడు : కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారంపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా […]

Read More

హత్యా రాజకీయాలు చేసే వాళ్లు అవసరమా?

అన్యాయం జరుగుతుంటే గుండె మండదా? హంతకులకు మళ్లీ పట్టం కడుతుంటే చూస్తూ కూర్చోవాలా? బద్వేల్‌ బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి కడప జిల్లా బద్వేల్‌, మహానాడు : హత్యా రాజకీయాలు చేసే వాళ్లు అవసరమా అని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా బద్వేల్‌లో బుధవారం భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఎంపీ అవినాష్‌ రెడ్డి ఒక కిల్లర్‌.. కడప ఎంపీగా […]

Read More

ఉపాధి అవకాశాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటా

-ఉపాధి అవకాశాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటా -సుజనా చౌదరి విజయవాడ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సాధికారత సాధించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. భవానీపురం కన్వెన్షన్ సెంటర్ లో ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా సాధికారత నైపుణ్య శిక్షణ-ఉపాధి అవకాశాలు సెమినార్ నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని సుజనా అన్నారు. మహిళా […]

Read More

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి లబ్ధి

-సుజనా చౌదరి ఏపీలో అయిదేళ్ళపాటు జగన్ అరాచక పాలన చేశారని, ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపుదామని విజయవాడ పశ్చిమ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణ వీధి నుంచి 52వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఈగల సాంబ, టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటితో కలిసి కొత్తపేట కోమల విలాస్, చేపల మార్కెట్, శ్రీనివాస్ మహల్ ప్రాంతాల్లో సుజనా ప్రచారం చేశారు. కొండ […]

Read More

లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన వెంకటగిరి ప్రముఖులు

-వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి: నారా లోకేష్ నెల్లూరుః విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరు కలిసి రావాలన్న నారా లోకేష్ పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి రూరల్ మండల ఎంపీపీ తంబిరెడ్డి తనూజా రెడ్డి, ఆమె భర్త శివారెడ్డితో పాటు 20 కుటుంబాలు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. నెల్లూరులోని పీఎస్ఆర్ కల్యాణమండపం వద్ద యువగళం క్యాంప్ లో […]

Read More

భూమిపై ఏ ముఖ్యమంత్రీ శాశ్వతం కాదు

 చంద్రబాబు ఎక్కడున్నా సింహం సింహమే -కాలేజీలో చేసేవన్నీ చేశాం -అప్పులతో సంక్షేమం కాదు -యువగళం సభలో యువత ప్రశ్నలు- లోకేష్ సమాధానాలు ఫ్రెడ్రిక్-యాంకర్: స్టాన్ ఫోర్డ్ లో ఎంబీయే చేసిన అతికొద్ది మంది వ్యక్తుల్లో లోకేష్ గారు ఒకరు. అదొక డ్రీమ్. స్టూడెంట్ గా అక్కడ ఏం నేర్చుకున్నారు? ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, స్టూడెంట్ గా చాలా సరదాలు ఉంటాయి. మీకు సరదాలు ఏమీ లేవా? నారా లోకేష్- […]

Read More