నేను 30 రోజులు పనిచేశాను. జీతం ఇచ్చారు జీతం ఇచ్చారు., ఆదాయపు పన్ను అన్నారు. ఇచ్చాను. ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నారు, ఇచ్చాను మొబైల్ కొనుగోలు పై పన్ను అన్నారు ఇచ్చాను. రీఛార్జ్ చేశా పన్ను ఇచ్చా డేటా పన్ను ఇచ్చా విద్యుత్తు పన్ను ఇచ్చా ఇంటి పన్ను ఇచ్చా టీవీ బిల్లు పై పన్ను పిల్లల ఫీజుల పై పన్ను.. అన్నీ ఇచ్చాను. కారుకి పన్ను అన్నారు. ఇచ్చాను. పెట్రోలు […]
Read Moreడబ్బంతా ఏమైంది?
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వచ్చాక కేంద్రానికి వచ్చిన ఆదాయం, అప్పుల గురించి వివరంగా … దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ అప్పులతో సంబంధం లేదు.వాటి అప్పులు వాటికున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే 5 ప్రధాన మార్గాలు:- 1) Goods And Services Tax (GST) 2)Income Tax 3)Corporation Tax 4)Non Tax Revenue 5)Union Exise Duties 1)ఇందులో GST 2017 నుండి మొదలైంది, అంతకు ముందు […]
Read Moreకాకాణి చేసిన అరాచకాలు ఇవిగో
-సర్వేపల్లి ప్రజలకు అండగా ఉంటాం -సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి సర్వేపల్లి, మహానాడు: పొదలకూరు పట్టణంలో ఆరో రోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా సోమవారం మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కోడలు శృతిరెడ్డి మాట్లాడారు. వరదాపురం, ప్రభగి రిపట్నం, మరుపూరు, మొగళ్లూరులో వైట్ క్వార్ట్జ్ మైనింగ్ జరగలేదా..వేల కోట్లు కొల్లగొట్ట లేదా కాకాణి అంటూ ప్రశ్నించారు. సోమిరెడ్డి కుటుంబం ఐదేళ్లు సర్వేపల్లిలో అందుబాటులో లేదంటున్నారు. మా మామయ్య ప్రజలకు అండగా నిలిచి […]
Read Moreరిజర్వేషన్లపై తప్పుడు ప్రచారమని ప్రజలకు అర్థమైంది
-రేవంత్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి -బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కు -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి హైదరాబాద్, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరిన పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మంథని నియోజకవర్గానికి చెందిన మాజీ జడ్పీటీసీ నారాయణరెడ్డి, కార్మిక సంఘ నాయకుడు కాంతారెడ్డి, […]
Read Moreచంద్రబాబును సీఎంగా చేసుకుందాం
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ పెనమలూరు, మహానాడు: పెనమలూరు నియోజకవర్గంలోని కాటూరు, గొడవర్రు, ఈడుపుగల్లు గ్రామాలలో సోమవారం కూటమి అభ్యర్థులైన వల్లభనేని బాలశౌరి, బోడె ప్రసాద్ను గెలిపించాలని ప్రచారం నిర్వహిం చారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబును సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. జగన్రెడ్డిని తరిమికొట్టాలని కోరారు. ఇది మన బిడ్డల, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని తెలిపారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreటీడీపీ నేతల సస్పెన్షన్
అమరావతి, మహానాడు: తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పలువురు నేతలను సస్పెండ్ చేస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యాంకుమార్, పోల వరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, ఉండి నియోజకవర్గానికి చెందిన వేటూకూరి వెంకట శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి […]
Read Moreపనికిరాని దద్దమ్మ సీఎం రేవంత్రెడ్డి
-జైల్లో పెడతా అంటే భయపడే వ్యక్తిని కాదు -భట్టి విక్రమార్క కాదు..వట్టి విక్రమార్క -ఖమ్మం ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పైర్ ఖమ్మం, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం రోడ్డు షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఖమ్మం లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత […]
Read Moreపట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు?
-ప్రజలకు ఆస్తులు జగన్ తాత ఇచ్చాడా? -వైసీపీ పాలనలో ప్రజల బ్రతుకులు చిద్రమయ్యాయి -సైకో జగన్ కు తెలిసిందల్లా రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, కేసులు -రాయలసీమకు జగన్ ఏం చేశారు? ప్రజలు ఎందుకు ఓటేయాలి? -రాష్ట్ర ద్రోహి జగన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలి -నందికొట్కూరు ఆడపడుచును ఢిల్లీకి పంపాలి -నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు […]
Read Moreస్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటును పరిశీలిస్తా
-స్వర్ణకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా – పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ: నైపుణ్య వంతులైన స్వర్ణకారుల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశనం భావన్నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వన్ టౌన్ మాడపాటి క్లబ్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా […]
Read Moreఏబీ కేసు తీర్పు వాయిదా
తన సస్పెన్షన్ను సవాల్ చేస్తూ ఏపీ డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటే శ్వరరావు క్యాట్లో వేసిన కేసుపై తీర్పు వాయిదా వేశారు. ఒకే కారణంతో ఏబీని రెండుసార్లు సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ఏబీ న్యాయవాది ఆదినారాయణ వాదించారు. అది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేశారు. అయితే అడ్వకేట్ జనరల్ శ్రీరాం.. అభియూగపత్రం నమోదు చేసి వాదనలు ముగిసే వరకూ, సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని వాదించారు. […]
Read More