టీడీపీలోకి వైసీపీ నాయకుడు

అమరావతి: బాపట్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చీరాల గోవర్ధన్‌రెడ్డి వైసీపీకి గుడ్‌ బై చెప్పి టీడీపీలో చేరారు. నెల్లూరులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. గోవర్ధన్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Read More

కేంద్ర నిధులతో మరో జిమ్మిక్కులా వైసీపీ మేనిఫెస్టో

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు విజయవాడ, మహానాడు : కేంద్ర నిధులతో మరో జిమ్మిక్కులా వైసీపీ మేనిఫెస్టో ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు వ్యాఖ్యానించారు. ఆదివారం వైసీపీ విడుదల చేసిన మేనిపె ˜స్టోపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత సీసాలో పాత సారా లాగా వైసీపీ మేనిఫెస్టో ఉందని, మేనిఫెస్టో ఒక జిమ్మిక్కుగా అభివర్ణించారు. కేంద్ర నిధులతో […]

Read More

ఆర్థికాభివృద్ది జరగకపోతే ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది?

– గత ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు – 99 శాతం హామీలను అమలు చేశామని జగన్ అబద్దాలు చెప్తున్నారు – దాదాపు 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు – మరి ఈ అప్పులు ఎలా పెరిగాయి? – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు జగన్ మోహన్ రెడ్డి 2024 విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా ప్రజలకు మొండీ చేయి […]

Read More

ముస్లింలు లేకపోతే అభివృద్ధి లేదు

-సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు పార్లమెంట్ లో భేషరతుగా వైసీపీ మద్ధతు తెలిపింది -హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లిం సోదరుడికి రూ. లక్ష సాయం అందిస్తాం -నెల్లూరు రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా చేసింది టిడిపినే -టిడిపి ముస్లింల కోసం హజ్ హౌస్ లు కడితే జగన్ రెడ్డి తన కోసం ప్యాలెస్ లు కట్టుకున్నారు -కూటమి సూపర్ సిక్స్ ముందు జగన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ -నెల్లూరులో ముస్లిం […]

Read More

వైసీపీ మేనిఫెస్టో మరో బూటకం

పాత సీసాలో పాత సారలా ఉంది మరోసారి మోసగించేందుకు నాటకాలు బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ మాట్లాడారు. వైసీపీ మేనిఫెస్టో పాత సీసాలో పాత సారాలా ఉందని విమ ర్శించారు. మేనిఫెస్టోలో కొత్తదనం లేదని, 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా మళ్లీ పాత పాటే పాడుతున్నారని […]

Read More

రెండు లక్షల 72 వేల కోట్లు ఎవరిది? ఎలా వచ్చింది

-మళ్ళీ జగనొస్తే…. రాజధాని భూములన్నీ అమ్మేస్తారు -వైకాపా ఎన్నికల మానిఫెస్టో పై బహుజన ఐకాస బాలకోటయ్య అభివృద్ధి మాట లేని, ఉద్యోగ ఉపాధి అవకాశాల ఊసే లేని, రాజధాని ప్రస్తావన లేని 2024 ఎన్నికల మానిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. ఆయనకు మానిఫెస్టో అంటే కేవలం పిల్లలు కూడా నొక్క కలిగిన బటన్ నొక్కుడు మాత్రమే అని, […]

Read More

కేంద్ర ప్రభుత్వమే అజ్ఞానం ప్రోత్సహిస్తే ఎలా?

కొవ్వొత్తులు వెలిగించండి కరోనా పారద్రోలండి. చప్పట్లు కొట్టండి, ప్లేట్లు స్పూన్లు గరిటతో గట్టిగా శబ్దాలు చేయండి. వైరస్ ను పారద్రోలండి. కషాయాలు త్రాగండి, పూజలు చేయండి పౌష్టికాహార లోపాన్ని పారద్రోలండి. భవ్య రామమందిరం సూర్య తిలకం దర్శించండి. పునీతులవ్వండి. అశాస్త్రీయమైన భావజాలాన్ని ప్రసార మాధ్యమాలు పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేస్తూ శాస్త్రీయ స్పృహ లేని, నైపుణ్యం లేని సమాజాన్ని తయారు చేస్తున్నారు. దేశ పురోగతికి ప్రతిబంధకాలైన అవిద్య అజ్ఞానం మూఢనమ్మకాలు […]

Read More

బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులిచ్చారు..అక్రమం కాదా?

-ఏడు హైడ్రో పవర్‌ ప్రాజెక్టులిచ్చారు.. -గిరిజనులను దారుణంగా మోసగించారు -పాడేరు సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి పాడేరు, మహానాడు: గిరిజనులను దారుణంగా మోసగించి బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులిచ్చారని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి అన్నారు. పాడేరులో శనివారం భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిం చారు. వైఎస్‌కు గిరిజనులు అంటే చెప్పలేని ప్రేమ. 20 లక్షల ఎకరాల్లో పొడు పట్టాలు ఇచ్చారు. గిరిజన బిడ్డలకు విద్యా అవకాశాలు కల్పించారు. వైద్య అవకాశాలు […]

Read More

చెల్లెలు పసుపుచీర కట్టుకున్నా నేరమేనా?

-బ్యాండేజ్ తీశాక బయల్పడిన జగన్నాటకం -మంగళగిరి రచ్చబండ సభలో యువనేత లోకేష్ మంగళగిరి: జగన్ రెడ్డి తనకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజ్ తీసేస్తే ఎలాంటి మచ్చాలేదు, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పట్టణం ఇందిరానగర్ లో నిర్వహించిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ.. జగన్ పై పడిన స్పెషల్ గులకరాయి… జగన్ కు తగిలి అటు నుంచి […]

Read More

హక్కులపై అడిగితే దళితులను చంపేస్తున్న జగన్

-పేదరికం లేని మంగళగిరి నా లక్ష్యం -మంగళగిరిలో స్వర్ణకార భవన్ ఏర్పాటుచేస్తాం -మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత లోకేష్ మంగళగిరి: 2019 ఎన్నికల్లో ఓడిపోయినపుడు ఒక రోజు బాధ పడ్డా, 2వరోజునుంచి ప్రజలకి సేవ చెయ్యడం ప్రారంభించాను, మంగళగిరి ప్రజల మనసు గెలవాలని నిర్ణయించుకున్నా, దేశంలో ఎక్కడా లేనివిధంగా సొంత నిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి […]

Read More