ఎవరికి ఇవ్వాలో సందేహాలు నివృత్తి చేయండి ఓపీవోలకు శిక్షణ ఇప్పించాలి కేంద్ర ఎన్నికల కమిషన్కు వర్ల రామయ్య లేఖ అమరావతి, మహానాడు : ఎన్నికల విధుల్లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు తప్పనిసరిగా వినియో గించుకునేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆదివారం టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల […]
Read Moreబీఫాం తీసుకున్న ప్రతి అభ్యర్థీ గెలిచిరావాలి
ప్రజలు గెలవాలి… రాష్ట్రం నిలవాలి రాష్ట్రానికి ఏం చేసాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారు ప్రచారానికి 20 రోజులే ఉంది…ఈ సమయం మీకు ఎంతో కీలకం రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం…సంకల్పంతో ముందుకెళ్లండి 3 పార్టీల నేతల మధ్య సమన్వయం ఉండాలి… ఓటు బదిలీ జరగాలి ప్రజాగళానికి వస్తున్న స్పందన జగన్ పతనాన్ని చాటిచెప్తోంది -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంపీ, […]
Read Moreకమీషన్ల కోసం ఆదానికి పోర్టును కట్టబెట్టిన జగన్ రెడ్డి
– ఉత్తరాంధ్ర వినాశకారి జగన్ రెడ్డి • ఉత్తరాంధ్ర వినాశకారి జగన్ రెడ్డికి విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదు • లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును కమీషన్ల కోసం తెగనమ్మిన ఘనుడు జగన్ రెడ్డి • నేడు విశాఖ పోర్టును అంపశయ్యపైకి నెట్టి… విద్యుత్ బిల్లుల కోసం వేధిస్తున్న వంచకుడు ఈ జగన్ రెడ్డి • రుషి కొండకు గుండు కొట్టి విశాఖను గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మార్చిన […]
Read Moreసీపీఐ నేతలతో భట్టి విక్రమార్క చర్చలు
-పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం -మతోన్మాద బీజేపీని అడ్డుకునేందుకేనని వెల్లడి హైదరాబాద్, మహానాడు: సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివా రం చర్చలు జరిపారు. అనంతరం మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరుల సూచన మేరకు సీపీఐ నాయకులతో చర్చించినట్లు తెలిపారు. […]
Read Moreకవల సోదరులకు సీఎం భరోసా
విశాఖ: పెందుర్తి..రాంపురంలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం యాత్రలో ముఖ్యమంత్రిని కలిసిన దివ్యాంగులైన కవలలు. ట్రైసైకిల్ లో వచ్చి మరీ సీఎంని కలిసిన కవల సోదరులు. జి.జీవన్ కుమార్, జి.తరుణ్ కుమార్ తమ పై చదువులకు ముఖ్యమంత్రి సహాయం కోరారు. వీరిలో జీవన్ కుమార్కు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 815 మార్కులు వచ్చాయి. వైకల్యాన్ని అధిగమించి ఉన్నతశిఖరాలు చేరుకోవలనుకుంటున్నామని, అందుకు జగనన్న సహకారం కావాలని వారు కోరారు. […]
Read Moreచిరంజీవి ఎన్డీఏ వైపు ఉండటం మాకే మంచిది
– చిరంజీవి చెప్పినా మాకేమీ నష్టం లేదు – చిరంజీవి కాదు కదా ఇంక ఎంత మంది కూటమికి మద్దతు ఇచ్చినా మాకు నష్టం లేదు. – పవన్ కళ్యాణ్ ఆలోచన,అవగాహనా లేని ఒక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ – సీఎం జగన్ మోహన్ రెడ్డి 25 వ తేదిన నామినేషన్ వేస్తారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు మేలు చేసే జగన్ కావాలో…నిత్యం […]
Read Moreపోస్టల్ బ్యాలెట్ ను తగ్గించేందుకు వైసీపీ కుట్ర
– ఉద్యోగుల ఓట్లపై వైసీపీ కుట్ర – వైసీపీకి వ్యతిరేకంగా ఉద్యోగులు ఓట్లు వేస్తారని… – ఎన్నికల కోడ్ వచ్చినా వైసీపీకి కొమ్ము కాస్తున్న అధికారులు పద్ధతి మార్చుకోవాలి – ఉద్యోగులను అయోమయం చేస్తూ… ఫారం 12 లను తీసుకోని అధికారులపై చర్యలు తప్పవు – టీడీపీ విజ్ఞప్తితో పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ నూతన ఆదేశాలు – ఫారం 12 లను ఉద్యోగుల నుండి తీసుకోవాల్సిన బాధ్యత నియోజక […]
Read Moreరాష్ట్రంలో బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలి
దాడులు అపకుంటే ఎన్నికల బహిష్కరణ అర్చక, పురోహిత సంఘం వెల్లడి కాకినాడ: రాష్ట్రంలో బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలని, కాకినాడ జిల్లా వ్యాప్తంగా బ్రాహ్మణ సామాజికవర్గంపై జరుగుతున్న దాడులు ఆపని పక్షంలో ఈ ఎన్నికలు బహిష్కరిస్తామని బ్రాహ్మ ణ, అర్చక, పురోహిత సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. ఆదివారం బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయాన్ని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డి.హెచ్.వి.సాంబశివరావు, కామర్స్ చిరంజీ వి, పి.సోమసుందరం, వడ్డాది గోపికృష్ణ, కె.హనుమంతరావు, జొన్నలగడ్డ […]
Read Moreఅమరావతి ఉద్యమకారులకు అన్యాయం
టికెట్లు ఇవ్వకపోవటం టీడీపీ తప్పిదమే బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య తగిన నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబుకు విజ్ఞప్తి అమరావతి, మహానాడు : అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో రాజధాని అమరావతి ఉద్యమకారులను గుర్తించక పోవడం, దళితోద్యమాలను గుర్తించకపోవడం టీడీపీ తప్పిదమేనని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. 175 అన్నం ముద్దల్లో ఒక్క ముద్ద కూడా 1600 రోజుల అమరావతి జెండాకు పెట్టకపోవటం చాలా బాధాకరమని […]
Read Moreఅడ్డమైన ప్రకటనలు చేసి మోసగించారు…
నీతి, జాతి లేని పార్టీలను నమ్మొద్దు మల్కాజ్గిరి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏం చేస్తారో అడగండి.. రాజకీయాలు ఎందుకని నిలదీయండి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ హైదరాబాద్, మహానాడు : అడ్డమైన ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ను నమ్మొద్దని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కోరారు. కూకట్పల్లి అసెంబ్లీ నియోజక వర్గంలోని అస్మద్ పేటలో పప్పుపటేల్ నివాసంలో ఆదివారం […]
Read More