– చాలాకాలం తర్వాత పవన్ వల్లే మాట్లాడుతున్నా – సీఎం రమేష్, పంచకర్ల రమేష్లను గెలిపించండి – మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు అమరావతి, మహానాడు: ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్లే చాలాకాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. అనకాపల్లి లోక్సభ ఎంపీ కూటమి […]
Read Moreఅబద్ధాల్లో రేవంత్కు ఆస్కార్ ఇవ్వాలి
-మెదక్ అభివృద్ధి నీ కళ్లకు కనిపించలేదా? -ఏడుపాయల అమ్మవారి ఉసురు తగులుతుంది -నా ఎత్తుతో ఏం పని..రైతుల గురించి ఆలోచించు -మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు ఫైర్ మెదక్, మహానాడు: మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ను జిల్లా చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ మోసం చేస్తే ఆ కలను నెరవేర్చింది కేసీఆర్ అని పేర్కొన్నారు. రేవంత్ చెప్పవన్నీ అబద్ధాలే. […]
Read Moreమంచి వాడు కావాలా..గూండా కావాలా?
-డబ్బు తీసుకుని ఓట్లు వేస్తామా? -నందికొట్కూరు ప్రజలు ఆలోచన చేయాలి -58 సార్లు తిరిగితే ఒక్కసారి కలిశారట -ఇదేనా నాయకుడికిచ్చే గుర్తింపు? -బహిరంగసభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి కర్నూల్ జిల్లా నందికొట్కూరు, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా నందికొట్కూరులో భారీ బహిరంగ సభలో పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్.షర్మిలారెడ్డి మాట్లాడారు. ఆర్థర్ను ఉద్యోగిగా కాదు…నాయకుడిగా ఉండాలని వైఎస్సార్ చెప్పారు. నాయకుడిని చేశారు..ఇప్పుడు ఆయనను […]
Read Moreనందిగామ సమస్యలు పరిష్కరిస్తా
-సూపర్ 6 పథకాలతో అభివృద్ధి -ఎన్నికల ప్రచారంలో కన్నా ఫణీంద్ర సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో టీడీపీ కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు మద్దతుగా కన్నా ఫణీంద్ర సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలకు అవసరమైన షాదీఖానా నిర్మాణం, సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ, హఫీ సాబ్ రూము నిర్మిస్తామని ఆయన […]
Read Moreపేదరికం లేని సమాజమే కూటమి లక్ష్యం
-ప్రభుత్వం రాగానే సమస్యలు పరిష్కరిస్తాం -వైసీపీని ఇంటికి పంపేందుకు ఏకం కావాలి -కన్నా లక్ష్మీనారాయణ, లావు శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో రాణించే విధంగా ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని సమాజం గా నిర్మించడమే కూటమి యొక్క లక్ష్యమని సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరా వుపేట పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి […]
Read Moreఎంతమంది దేవుళ్లపై ప్రమాణం చేస్తారు?
– ఓట్ల కోసం రేవంత్ కోడ్ ఉల్లంఘిస్తున్నారు – ఆయన భాష అభ్యంతరకరం – పవర్ మినిస్టర్కు పవర్ లేదంటే… -సామాన్యుల సంగతి ఏంటి? – పైరవీలకు అడ్డాగా కార్యాలయాలు – బీఆర్ఎస్ నేత కె.పి.వివేకానంద హైదరాబాద్, మహానాడు: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ఆదివారం తెలంగాణ భవన్లో మీడియా సమావే శంలో మాట్లాడారు. రేవంత్రెడ్డి బహిరంగ సభల్లో అభ్యంతరకర భాషను వాడుతున్నారు. ఇచ్చిన హామీలు, గ్యారంటీలు మరిచి మోసగించారు. […]
Read Moreఆస్తిలో వాటా ఆడబిడ్డ హక్కు..ఆ బిల్డప్ ఎందుకు?
-కొసరు ఇచ్చి అప్పు ఇచ్చినట్లు చూపిస్తారు -బాధ్యత లేని అన్నలు చాలామందే ఉన్నారు -జగన్ అప్పుపై పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు -వివేకాపై వైసీపీ వికృత చర్యలపై మండిపాటు -ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడుతున్నామని వెల్లడి -కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం కర్నూల్ జిల్లా, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్.షర్మిలారెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రచారంలో ఆమె తన నామినేషన్ […]
Read Moreస్పా సెంటర్ల పేరుతో మా కడుపు కొట్టే వారిని సుజనా నియంత్రించాలి
– నాయి బ్రాహ్మల డిమాండ్ – మా మద్దతు సుజనా కే ఆదివారం సాయంత్రం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో పలువురు నాయి బ్రాహ్మణ నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి. రామారావు మాట్లాడుతూ స్పా సెంటర్లు వెలిసి మా పొట్టను కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణేతరులు స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరపటం తమకు […]
Read More‘మహా’ గాయం!
– జగనన్న గాయంపై.. గందరగోళం! – పెరుగుతున్న జగనన్న తల పట్టీ సైజు – చిన్న పట్టీ నుంచి పెద్ద పట్టీ వేసుకున్న వైనం – వెల్లంపల్లి కంటిపైనా ‘పేద్ద’ పట్టీ – పోలింగ్ నాటికి ఇంకా పెరిగే అవకాశం? – అదే మాట చెప్పిన రఘురామకృష్ణంరాజు -పెరుగుతున్న పట్టీ సైజుపై అభిమానుల ఆందోళన ( మార్తి సుబ్రహ్మణ్యం) గాయం… ఘోరం.. అది హత్యాయత్నానికి దారితీసిన చిన్నగా కనిపించే ‘పేద్ద‘ […]
Read Moreరాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్తో మంచి భవిష్యత్తు
-పదేళ్లుగా ఏమీ చేయలేదనటం అబద్ధం -కేంద్ర పథకాలు వాడుకుంటూ వైసీపీ దుష్ప్రచారం -బీజేపీ ఏపీ ఎన్నికల పేరాల చంద్రశేఖర్ విజయవాడ, మహానాడు: నరేంద్ర మోదీ నాయకత్యం పదేళ్లుగా ఏమీ చేయలేదని వైసీపీ ప్రభుత్యం అడుగుతోందని దానిని ఖండిస్తున్నట్లు బీజేపీ ఏపీ ఎన్నికల సమన్వయకర్త పేరాల చంద్రశేఖర్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ రాష్ట్ర […]
Read More