కేజీఎఫ్ అంటే….కాకాణి గోవర్థన్ ఫీల్డ్

ఎండల బాదుడు కంటే…వైసీపీ బాదుడే ఎక్కువ మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ మసై పోతుంది సంక్షేమ పథకాలు రద్దు చేసిన పేదల ద్రోహి జగన్ రాష్ట్రంలో క్లాస్ వార్ కాదు…క్యాష్ వార్ నడుస్తోంది రాష్ట్రంలోని డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం..ఆక్వాకు పూర్వవైభవం తెస్తాం కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 చూడాలంటే కోలార్ వెళ్లాలి…కేజీఎఫ్-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి కాకాణి అక్రమాలపై పోరాడి చంద్రమోహన్ రెడ్డి బక్కచిక్కారు రూ.200 […]

Read More

రాష్ట్రం గాడిలో పడాలంటే బాబు రావాలి

టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్‌ 3వ డివిజన్‌ ప్రజలతో ఆత్మీయ సమావేశం పాల్గొన్న తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ విజయవాడ: ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రం గాడి తప్పిందని టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్‌ మండిపడ్డారు. తూర్పునియోజకవర్గం గుణదల ప్రాంతం 3వ డివిజన్‌లోని గరుడ అపార్ట్‌మెంట్‌ వాసులతో శనివారం ఆత్మీయ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి గద్దె రామ్మోహన్‌ తో కలిసి పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు […]

Read More

బెడిసికొట్టిన జగన్ గులకరాయి డ్రామా

జగన్ రెడ్డి గులకరాయి డ్రామాలో పోలీసులు అభాసుపాలు – టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ జగన్ రెడ్డి గులకరాయి డ్రామాకు విజయవాడ పోలీసులు సహకరించి ఆభాసు పాలయ్యారని పట్టాభి అన్నారు. ఫేక్ సర్టిఫికేట్లు, తప్పుడు రిపోర్ట్ లతో అడ్డంగా దొరికిపోయారన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాయం నుండి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గులకరాయి పోలీసుల సారథ్యం… ఫేక్ సర్టిఫికేట్ లు సృష్టించి అభాసు పాలు […]

Read More

వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి

డ్వాక్రా మహిళలను బెదిరింపులు, ప్రలోభా లు – ఈసీకి ఫిర్యాదు చేసిన ఆచంట సునీత డ్వాక్రా మహిళలను బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేస్తున్న వైసీపీ నేతలపై చర్యలు కోరుతూ తెలుగు నాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, టీడీపీ మహిళా నేతలు శనివారం నాడు ఈసీకి పిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ…..వైసీపీ నేతలు యదేచ్చగా ఎన్నికల నిభంధనలు ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా […]

Read More

పాకిస్థాన్ లో ఉన్నామా లేక ఖలిస్తాన్‌లో ఉన్నామా ?

– సీఎం సొంత జిల్లాలో శాంతి భద్రతలు లేవు – ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిoచి తన భర్త నామినేషన్ లో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ భార్యపై చర్యలు తీసుకోవాలి – గులకరాయి కేసులో కావాలనే బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు – వర్ల రామయ్య దేవినేని ఉమామహేశ్వరరావు కడప జిల్లాలో శాంతిభద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. శనివారం నాడు […]

Read More

త్రిమూర్తులుకు మద్దతిచ్చి దళిత ద్రోహులుగా మిగలొద్దు…

వైసీపీలో వారందరూ వెనుకకు రావాలి సౌమ్యుడు జోగేశ్వరరావునే గెలిపించుకోవాలి మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ పిలుపు మాదిగ, ఉప కులాలతో ఆత్మీయ సమావేశం మండపేట, మహానాడు : దళితులను హింసించి శిరోముండనం చేసి కోర్టు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు దళితులంతా ఈ ఎన్నికల్లో తగిన శాస్త్రి చేయాలని మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ పిలుపునిచ్చారు. మండపేట సూర్య కన్వెన్షన్‌ హాలులో మండపేట నియోజకవర్గ మాదిగ, రెల్లి, ఇతర […]

Read More

దర్శిలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

దర్శి, మహానాడు : టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా శనివారం దర్శి టీడీపీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమంలో అన్నదా నం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారాపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

జగన్ తలపట్టి సైజు పోలింగ్ నాటికి ఇంకా పెరుగుతుందేమో..

– జగన్మోహన్ రెడ్డి ఓ అబద్ధాల కోరు – పచ్చి నాటకాల రాయుడని ప్రజలకు తెలిసింది గులకరాయుగా జన్మించి కంకర రాయిగా మారిన హత్యాయత్నం కేసును పోలీసులు ఏమి చేస్తారో? – హత్యాయత్నం కేసులో హత్యకు ఉపయోగించిన ఆయుధం పోలీసులకు దొరకాలి -అజిత్ సింగ్ నగర్ లో గులకరాళ్లన్నవి -లేకపోవడంవల్లే దాన్ని కంకర రాయిగా మార్చారట _జగన్మోహన్ రెడ్డి నుదుటికి వేసుకుంటున్న పట్టి సైజు రోజుకింత పెరుగుతోంది అది నిజమైన […]

Read More

పెమ్మసాని సమక్షంలో టీడీపీలో చేరిక

గుంటూరు, మహానాడు: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్‌లో సుమారు 200 మంది వైసీపీ నాయకులు శనివారం టీడీపీలో చేరారు. గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, తూర్పు అభ్యర్థి నసీర్‌ అహ్మద్‌ సమక్షంలో వారు కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు నంబూరు సుభాని, గుంటూరు నగర టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ షేక్‌ గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

రెంటపాళ్లలో కన్నా, లావుకు ఘనస్వాగతం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తనపల్లి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు శనివారం సత్తెనపల్లి రూరల్‌ మండలం రెంట పాళ్ళ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి కోలాట ప్రదర్శన, బాణసంచా, తప్పెట్లతో ఘనస్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా ఇంటింటికీ తిరుగుతూ సూపర్‌ 6 పథకాలను […]

Read More