వ‌చ్చే ఏడాది జూన్ నాటికి కొత్త టెర్మిన‌ల్

– ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) – క్యాబ్ సర్వీస్, బ‌స్సు స‌ర్వీస్ పెంచాల‌ని సూచ‌న‌ – విమానాశ్ర‌యంలో ఎయిర్ పోర్ట్ అడ్వైజ‌రీ క‌మిటీ స‌మావేశం విజ‌య‌వాడ : ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మిన‌ల్ నిర్మాణానికి సంబంధించి 2025 జ‌న‌వ‌రి నాటికి కాంక్రీట్ ప‌నులు పూర్తి అవుతాయి. అనంతరం ఇత‌ర ప‌నులు పూర్తి చేసి జూన్ నాటికి నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని […]

Read More

మరోసారి మానవత్వం చాటుకున్న చంద్రబాబు

– అభిమాని చిరకాల కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు నాయుడు రేణిగుంట: శనివారం ఉదయం తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయం నందు తనను ప్రాణంగా అభిమానించే అభిమానిని కలిసి అతని చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ తానున్నానని భరోసా కల్పించారు. అతని ఆరోగ్యం మెరుగుదలకు ఐదు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సాయం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందచేసి మరో […]

Read More

నాగార్జునపై కేసు నమోదు

– మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కసిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు – నాగార్జున కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యల దుమారం – ఆమెపై నాగార్జున క్రిమినల్, పరువునష్టం కేసు హైదరాబాద్: ఎన్ కన్వెన్షన్ సెంటర్ అధినేత అక్కినేని నాగార్జునపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించిన నాగార్జునపై, కేసు నమోదు చేయాలని […]

Read More

మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు?

– మూసీ బ్యూటిఫికేషన్ పేరిట రూ. 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్ కి తెరతీసిన ఘనుడు ఎవరు? – రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం హైదరాబాద్: “మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు? మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2,500 ఇస్తా […]

Read More

మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబళ్ల కేశవరావు, వాసుదేవరావు?

– కమలేశ్ , నీతి ఊర్మిళ మృతి – 36 మంది మావోల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం ఛత్తీస్ గఢ్ : మావోయిస్టు పార్టీ చరిత్రలోనే అత్యంత భారీ నష్టం. ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నిన్న 33 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఇవాళ మరో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దాంతో, మరణించిన మావోయిస్టుల సంఖ్య 36కి పెరిగింది.దంతెవా డ-నారాయణపూర్ సరిహద్దుల్లోని దండకారణ్యంలో […]

Read More

2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

తిరుమల, మహానాడు: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో మొద‌టి రోజైన శుక్ర‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద డైరీలు 8.25 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.25 ల‌క్ష‌లు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి […]

Read More

టీటీడీని అగౌరపరిచారు

– ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, మహానాడు: జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో కొందరు టీటీడీని అగౌరపరిచారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పు చేసిన వారందరిని దోషులుగా నిలబడే సమయం తొందరలోనే వస్తుంది… ఇది కోట్లాది మనోభావాల భక్తులకు సంబంధించిన అంశం. రాజకీయాలకు తావులేకుండా, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలకు తావులేకుండా ఇందులో […]

Read More

వైసీపీ హయాంలో లిడ్ క్యాప్ ని నిర్వీర్యం చేశారు

– మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తాడేపల్లి, మహానాడు: రాష్ట్రంలో లిడ్ క్యాప్ కి మంచి రోజులు వచ్చాయని, ఈ సంస్థ ద్వారా అనేక మందికి స్వయం ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తాడేపల్లిలోని లిడ్ క్యాప్ కార్యాలయంలో శుక్రవారం ఆ సంస్థ చైర్మన్ గా పిల్లి మాణిక్యరావు పదవీ బాధ్యతలు […]

Read More

చెత్తపన్ను ఎత్తివేత హర్షణీయం

– డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: ‘చెత్త’పన్ను వేసి, వైసీపీ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకుందని, అటువంటి పన్నును ఎన్డీయే ప్రభుత్వం ఎత్తివేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పేదల పక్షపాతి చంద్రబాబునాయుడు అని మరోసారి నిరూపితం అయిందని, చెత్త పన్ను వసూళ్లను కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తామని చంద్రబాబు […]

Read More

వరద బాధితులకు ప్రముఖుల విరాళాలు

– కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్‌ ఉండవల్లి, మహానాడు: వరద బాధితుల కోసం ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను ప్రముఖులు కలిసి విరాళాలు అందజేశారు. గుంటూరుకు చెందిన కార్లపూడి వెంకటేశ్వర రావు శ్రీ కృష్ణవేణి చిల్లీస్ తరపున రూ.8,50,000 విరాళం అందించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్, వివిధ విద్యాసంస్థల నిర్వాహకులు కలిపి రూ.6,37,700, గుంతకల్లు కు […]

Read More