శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ […]
Read Moreఅర్హులందరికీ పక్కా ఇళ్ళు
– గృహ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక – నిర్మాణానికి దాతల సాయం తీసుకోండి – హౌసింగ్ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: అర్హులైన ప్రతి పేదవానికి సొంతింటికల సాకారం చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. గృహ నిర్మాణ స్కీంకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఈ నెల 21, 22 తేదీల్లో గుంటూరుకు ఆహ్వానిస్తున్నామని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర […]
Read Moreమరో 14 వేల పెండింగ్ ఖాతాల్లో ఆర్థిక సాయం జమ
– బ్యాంకు ఖాతాల సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించింది – కలెక్టరేట్ లో సమర్పించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం – అర్హులైన వారికి తప్పనిసరిగా ప్రభుత్వ సహాయం అందుతుంది – ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – ఎన్టీఆర్ జిల్లా జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారానికి సంబంధించి బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్ల పెండింగ్ లో […]
Read Moreధాన్యం కొనుగోలులో రైతులకు సమస్యలు ఉత్పన్నం కాకూడదు…
– తేమశాతం, గోనేసంచుల విషయంలో రైతుకు ఎటువంటి ఇబ్బంది కలుగకూడదు.. – ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించిన మంత్రి కొలుసు పార్ధసారధి ఏలూరు: ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు, […]
Read Moreఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి
బాపట్ల, మహానాడు: కారంచేడులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. రూ. 90 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. కోటి సొంత నిధులతో నిర్మించనున్న మరో ఆర్వో వాటర్ ప్లాంట్ పనులకు పురందేశ్వరి భూమిపూజ చేశారు. ఆర్వో నిర్మాణం కోసం రాంకీ గ్రూప్ సంస్థకు 1 కోటి రుపాయిల చెక్కును దగ్గుబాటి హితేష్ చెంచు […]
Read Moreస్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం
– ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సి.బి.ఐ. నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే స్వతంత్ర సిట్ విచారణ […]
Read Moreఅన్నీ స్వామివారే నడిపిస్తున్నాడు
– ఆ స్వామి వారే వారందరికీ మొట్టికాయలు వేస్తాడు – బాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపింది – అయినా చంద్రబాబులో కనిపించని కనీస పశ్చాత్తాపం – నిజానికి సుప్రీంకోర్టు ఎవరిని తప్పు పట్టింది? – ఎవరు దేవుడి దగ్గర దోషిగా నిలబడాలి? – ఎవరికి దేవుడంటే భయం, భక్తి ఉంది? – అసలు పవన్కు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా? – తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు […]
Read Moreబెంగళూరులో జగన్ ఫుల్టైమ్ రాజకీయాలు!
– ఎమ్మెల్యే జీవీ విమర్శ అమరావతి, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరులో ఫుల్టైమ్, రాష్ట్రంలో పార్ట్టైమ్ రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. అసలు పాస్పోర్ట్కు కోర్టు ఇబ్బంది లేకుంటే లండన్లో ఫుల్టైమ్, బెంగళూరులో పార్ట్టైమ్ ఉంటూ ఆంధ్రా ప్రజల్ని గాలిగి వదిలేసేవారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మంత్రి నారా లోకేష్ను ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే […]
Read Moreజగన్ రెడ్డి, వైసీపీ నేతలు పెద్ద ఆషాఢభూతులు!
• సుప్రీంకోర్టు ఆదేశాలను చంద్రబాబు, పార్టీ స్వాగతిస్తుంది • సుప్రీంకోర్టు సిట్ వేయడం వైసీపీ నెత్తిన ‘భస్మాసుర హస్తమే’ • చంద్రబాబు వేసిన సిట్ ను తన ఆదేశాలతో సుప్రీంకోర్టు మరింత బలోపేతం చేసింది • ఆ ఆదేశాలతో ఈ దొంగల టీం అంతా జైలుకే… • వీరు అబద్దాలను అచ్చుగుద్దినట్టు మాట్లాడగలరు • మీడియా సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు: జగన్ […]
Read Moreజనసేన రైటిస్ట్ పార్టీగా మారిందా?
– మీకు ఇతర మతాల వారు ఓట్లు వేయలేదా? -ఇతర మతాల వారికి మనోభావాలు ఉండవా? – అధికారంలోకి వచ్చాక పవన్ మారిపోయాడు – రాహుల్ పై పవన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండిస్తోందన్న షర్మిల – పవన్ ఓ మతానికి చెందిన వేషం వేసుకున్నాడు – మీకు అధికారం శాశ్వతం అనుకోవద్దు – రాహుల్ గాంధీకి పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి – కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విజయవాడ: […]
Read More