‘అన్న’కు అప్పుడే అభిమానులే అండ

అన్న తారకరాముడు తెలుగుదేశం పార్టీ స్థాపించి, చైతన్యరథం ఎక్కినప్పుడు ఆయన వెంట తెలుగుప్రజలు లక్షలాదిగా నడిచారు. వందలు.. వేలు.. లక్షల సంఖ్యలో జనవాహిని. తెలుగుదేశం పిలుస్తోంది. రా. కదలిరా అన్న ఆయన పిలుపే ఒక ప్రభంజనం. అయినా ఇప్పటిలా అప్పట్లో వంద ల సంఖ్యలో పోలీసుల భద్రత లేదు. ఒక ఎస్‌ఐ, ఐదారుగురు కానిస్టేబుళ్లు చైతన్యరథం చుట్టూ ఉండేవారు. ఉన్నదల్లా అన్నగారి అభిమానులు, అభిమానసంఘ నేతలే. వారే అన్నగారికి ‘రక్ష’ణ. […]

Read More

లిక్కర్‌ మంత్రీ…ఈ పాపం నీది కాదా?

-అంబేద్కర్‌ వారసుడివి అయితే…కల్తీ మద్యంతో జనాలను చంపుతావా? -కాంట్రాక్టర్లకు మీరే బినామీ అంటగా… -నియోజకవర్గంలో హామీలు ఏమయ్యాయి? -షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారట..ఏమైంది? -నారాయణస్వామిపై పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఫైర్‌ -కాంగ్రెస్‌ వస్తే షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే […]

Read More

డీజీపీ, ఏడీజీ, సీపీలను బదిలీ చేయరా?

-బాధ్యులైన వారితోనే విచారణ జరిపిస్తారా? -సూత్రధారులెవరన్నది ఎలా తేలుతుంది? -సచ్చీలుడైన అధికారికి జగన్ రాయి కేసు ఇవ్వండి -జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి… చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి […]

Read More

చీఫ్ జస్టిస్‌కు మాజీ న్యాయమూర్తుల లేఖ

న్యాయవ్యవస్ధను కాపాడుకునే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతమంది వ్యక్తులు-సమూహం న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు చేస్తున్న యత్నాలను అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సామూహిక లేఖ రాశారు. సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టు లకు చెందిన 21 మంది రిటైర్డ్‌ న్యాయమూర్తులు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని అభిప్రాయపడ్డారు. కొన్ని వర్గాలు తప్పుడు సమాచారం అందిస్తూ న్యాయ వ్యవస్థను బహిరంగంగా […]

Read More

ఎన్నికల్లో రోజుకు రూ.వంద కోట్లు స్వాధీనం

(వెంకటాచారి, ఢిల్లీ) లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి కాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి నిత్యం సగటున రూ. 100 కోట్ల విలువైన నగదు ఇతర తాయిలాలను అధికారులు సీజ్‌ చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న తనిఖీల్లో ఇప్పటి వరకు మొత్తంగా రూ. […]

Read More

నిందితులను పట్టిస్తే రూ.2 లక్షల నగదు బహుమతి

సీఎం జగన్‌పై దాడి కేసులో డీసీపీ ప్రకటన విజయవాడ, మహానాడు: విజయవాడ అజిత్‌ సింగ్‌ నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించిన నిందితులను పట్టించిన వారికి రూ.2 లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ సోమవారం ప్రకటించారు. ఖచ్చితమైన సమాచారం, దృశ్యాలను (సెల్‌ఫోన్‌, వీడియో రికార్డింగ్స్‌) అందించవచ్చని, ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి చెప్పవచ్చని సూచించారు. వారి […]

Read More

హామీలు అమలు చేయకుంటే ఓటుతో గుణపాఠం చెబుతాం

– సీఎం రేవంత్‌కు రైతుల హెచ్చరిక – సిద్దిపేట నుంచి పోస్ట్‌ కార్డు ఉద్యమం – వినూత్న కార్యక్రమానికి శ్రీకారం – హామీల అమలుకు ప్రజాస్వామ్య పంథాలో నిరసన – బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, రైతు నాయకుల మద్దతు సిద్దిపేట, మహానాడు: సిద్దిపేట నుంచి మరో ఉద్యమానికి రైతులు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్‌ కార్డు ఉద్యమం చేపట్టారు. సిద్దిపేట పత్తి మార్కెట్‌ […]

Read More

నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా మండవ సందీప్‌

విజయవాడ, మహానాడు: నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్పిల్‌ (నారెడ్కో) సెంట్రల్‌ జోన్‌ అధ్యక్షుడిగా మాలక్ష్మి గ్రూపు సీఈవో సందీప్‌ మండవ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వీయ నియం త్రణ కలిగిన సంస్థగా స్థిరాస్తి రంగంలో నారెడ్కో సేవలు అంది స్తోంది. ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, భీమవరం, కాకినాడ, కోనసీ మ జిల్లాల పరిధికి సెంట్రల్‌ జోన్‌ నేతృత్వం వహిస్తోంది. […]

Read More

కవితకు మరో బిగ్‌ షాక్‌

23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు న్యూఢల్లీ : మద్యం కేసుకు సంబంధించి అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు పొడిగిస్తూ సోమ వారం తీర్పు చెప్పింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ఢల్లీ రౌస్‌ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్‌ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కవితకు గత నెల 26న కోర్టు 14 రోజుల జ్యుడీషి యల్‌ కస్టడీ విధించింది. ఆ సమయం […]

Read More

నేటి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఉమ్మడి పర్యటన రద్దు

మంగళగిరి, మహానాడు: విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో మంగళవారం జరగనున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఉమ్మడి పర్యటన రద్దయింది. ఈ మేరకు టీడీపీ వర్గా లు చెబుతున్నాయి. ఈ నెల 17న జరగబోయే పెడన, మచిలీ పట్నం ఉమ్మడి బహిరంగ సభల్లో యధాతథంగా పాల్గొంటారు.

Read More