డ్రామాను రక్తి కట్టించావ్‌…జగన్‌రెడ్డీ!

పథకం ప్రకారం చేయించుకున్నావ్‌… మీ కార్యకర్తలను అరెస్ట్‌ చేయించు… ఎస్సీ, ఎస్టీలను బలిచేయొద్దు… సెక్యూరిటీ మోకాళ్లపై కూర్చుని చూస్తుందా? మీ నాటకాలు ప్రజలు నమ్మరు తాడేపల్లి స్క్రిప్టుతో బ్లూ మీడియాలో ప్రచారం రాజకీయ లబ్ధి కోసం వేషాలు కూటమి వచ్చాక దోషులను శిక్షిస్తాం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మంగళగిరి, మహానాడు: సీఎం జగన్‌పై దాడి గురించి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ మంత్రి పోలిట్‌బ్యూరో సభ్యుడు, వేమూరు […]

Read More

వ్యాపారులకు అండగా ఉంటాం

కూటమి ప్రభుత్వంలో వేధింపులు ఉండవు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చు ఆర్యవైశ్యుల సమావేశంలో లావు, చదలవాడ భరోసా పల్నాడు జిల్లా నరసరావుపేట, మహానాడు : తాము అధికారంలోకి వస్తే వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చని, ట్యాక్స్‌ల పేరుతో ఇబ్బందులు పెట్టమని, ఎలాంటి కప్పం కట్టాల్సిన అవసరం లేదని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అభయమి చ్చారు. ఆదివారం నరసరావుపేటలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం లో ఆయన ముఖ్యఅతిథిగా […]

Read More

ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతోనే గులకరాయి డ్రామా

– మంత్రులకు చేతనైతే దాడి చేసిన వాడిని పట్టుకోకుండా చంద్రబాబు నాయుడిపై ఏడుపెందుకో? – సీఎం కే రక్షణ కల్పించలేని సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ను ఈసీ తక్షణమే విధుల నుంచి తప్పించాలి – నెల్లూరులో మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నాం..కానీ డ్రామాలను మేం ఖండించలేం. రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రతిక్షణం మంత్రులు, వైసీపీ నేతలు ఇది చంద్రబాబు […]

Read More

నేను విదేశాల నుండి పెట్టుబడులు తెస్తే.. జగన్ విదేశాల నుండి డ్రగ్స్ తెచ్చాడు

పేదల రక్తం తాగే జలగ జగన్ రెడ్డి ఉత్తరాంధ్రను ఊడ్చేశాడు..కొండల్ని ఆనకొండల్లా మింగేశాడు విశాఖను ఐటీ కేపిటల్‌గా, ఆర్ధిక రాజధానిగా చేసిన ఘనత మనది టీడీపీ-జనసేన-బీజేపీ కలిశాక జగన్ రెడ్డికి వెన్నులో వణుకు మొదలైంది కూటమి సభలకు దళిత నియోజకవర్గాల్లో భారీ స్పందన మార్పులకు సంకేతం అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చింది ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఉన్నపుడే వాలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం అందించే బాధ్యత నాది […]

Read More

బిజెపి విడుదల చేసిన మానిఫెస్టో పేరుగొప్ప ఊరు దిబ్బ

2024 పార్లమెంటు ఎన్నికల కోసం బిజెపి విడుదల చేసిన మానిఫెస్టో పేరుగొప్ప ఊరు దిబ్బలాగా వాస్తవాలు మరుగున పడేసి, ఆర్భాటపు ప్రకటనలే పరిమితం అయింది. మాటల్లో వికసిత్ భారత్ – చేతల్లో విభజిత్ భారత్ అని మరోసారి బిజెపి నిరూపించింది. మాటల గారడీ తప్ప, చేతల్లో చేసేదేమీ లేదని బిజెపి మానిఫెస్టో తేల్చిచెప్పింది. బిజెపి మానిఫెస్టో ప్రజల డిమాండ్ల నుంచి వచ్చింది కాదని చెప్పడానికి నేను పది ఉదాహరణలు చెపుతాను. […]

Read More

2004 చరిత్ర పునరావృతమవుతుంది

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం దేశంలో ఇరవై ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈసారి బీజేపీ ఓడిపోతుందని, ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2004లో షైనింగ్ ఇండియా మేనిఫెస్టోతో పోటీకి దిగిన బీజేపీ ఇప్పుడు 2024లో వికసిత్ భారత్ పేరుతో అదే పాత ప్రయోగం చేసిందని అన్నారు. అప్పుడు వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీ పాలనను […]

Read More

పుట్టపర్తిలో వైసిపికి బిగ్ షాక్..టిడిపిలోకి కీలక నేత

– యువనేత లోకేష్ సమక్షంలో రెస్కో మాజీ చైర్మన్ చేరిక హైదరాబాద్: పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్ తగిలింది. వైసిపికి చెందిన కీలకనేత, రెస్కో మాజీ చైర్మన్ శెట్టివారి రాజశేఖర్ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, టిడిపి అభ్యర్థి పల్లె సింధూర నేతృత్వాన టిడిపిలో చేరారు. హైదరాబాద్ లోని నివాసంలో యువనేత నారా లోకేష్ సమక్షంలో రాజశేఖర్ తో పాటు 100మంది ముఖ్యనేతలు, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు […]

Read More

గులకరాయి దాడి డ్రామా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తాడేపల్లి ప్యాలెస్ నుండే

– రాజకీయాల్లో దాడుల సంస్కృతికి పేటెంట్ రైట్స్ జగన్ రెడ్డివే – గతంలో కోడికత్తి డ్రామాలు.. ఇప్పుడు గులక రాళ్ల దాడులు – ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో కరెంటు కోతలు, కారు చీకట్లు డ్రామాలో భాగమే – దాడి జరిగిన క్షణాల్లోనే పోస్టర్లు, బ్యానర్లతో వైసీపీ నేతల ధర్నాలు డ్రామాలో భాగం కాదా? – ప్రభుత్వాసుపత్రి ఆపరేషన్ థియేటర్లో ఫోటోషూట్లు ఎలా సాధ్యమయ్యాయి? – నిన్న జరిగిన గులకరాయి డ్రామాలోని […]

Read More

అడ్డంగా దొరికేసిన జగన్మోహన్ రెడ్డి

-కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా? -ప్రజలు తింగరోళ్లు అనుకుంటున్నాడా ? -హత్యాయత్నం అనేది సింపతీ కోసం ఆయన ఆడిన డ్రామానే -పంగళి కర్రతో చంపాలనుకున్న వాడికి తుపాకీ దొరకదా? -కడపలో మొదలైన వివేకా హత్య ప్రభంజన పవనాలను ఆపడం కోసమే ఈ జగన్నాటకం -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కడపలో మొదలైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ప్రభంజన పవనాలు రాష్ట్రాన్ని తాకుతున్నాయని, ఆ పవనాలను నిలువరించడానికి […]

Read More

మైనారిటీలకు మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే

-జగన్‌ పాలనలో వారిపై అరాచకాలు, అక్రమకేసులు -ముస్లింలకు పథకాలు రద్దు చేసి మోసగించారు -కూటమి వస్తేనే న్యాయం జరుగుతుంది -సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ -నియోజకవర్గ ముస్లిం, నూర్‌బాషాల ఆత్మీయ సమావేశం పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: మైనారిటీలకు తెలుగుదేశం ప్రభుత్వం మేలు చేస్తే వైసీపీ ప్రభుత్వం మోసగిం చిందని సత్తెనపల్లి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి పట్టణం కాకతీయ కల్యాణ మండపంలో ఆదివారం ముస్లిం […]

Read More