జగన్‌పై రాయి దాడి డ్రామా కేసు సీబీఐకి అప్పగించాలి

-ఆయన రంగస్థల నాటకం అదుర్స్‌ -కూటమి గెలుస్తుందనే భయంతో వేషాలు -హత్యకు గులకరాయి ఉపయోగిస్తారా? -సెక్యూరిటీ సిబ్బంది ఏమి చేస్తున్నారు? -అతడికి దాడి ఘటన ముందే తెలుసు -టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య -ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు అమరావతి, మహానాడు: జగన్‌పై రాయి దాడి కేసు సీబీఐకి అప్పగించాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆదివారం ఎలక్షన్‌ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నదిలో […]

Read More

సీఎం జగన్‌పై దాడి కేసులో సిట్‌ ఏర్పాటు

అమరావతి, మహానాడు: సీఎం జగన్‌పై దాడి కేసులో సిట్‌ ఏర్పాటు చేశారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసినట్లు విజయవాడ పోలీసు కమిషనర్‌ తెలిపారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు అజిత్‌సింగ్‌ నగర్‌లో 3 సెల్‌ఫోన్‌ టవర్స్‌ నుంచి డేటా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 20 వేల సెల్‌ ఫోన్లు ఆ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు.

Read More

సత్యవేడు ఎమ్మెల్యే ఉన్నాడా? లేడా?

కొడుకు షాడో ఎమ్మెల్యే అంట కదా… ప్రతి పనిలో ఒక రేట్‌ ఫిక్స్‌ చేస్తారట మట్టి, ఇసుక మాఫియాలో సంపాదించాడట డబ్బులిస్తే తీసుకోండి…ఓటు మాత్రం వేయకండి కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి చిత్తూరు జిల్లా సత్యవేడు, మహానాడు : పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌?షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగం గా ఆదివారం చిత్తూరు జిల్లా సత్యవేడులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యవేడు ఎమ్మెల్యే ఉన్నాడా? లేడా? […]

Read More

ఎన్నికల అధికారులు కలగజేసుకొని జగన్ పై పడ్డ రాయి (డ్రామా) నిగ్గు తేల్చాలి

జగన్ డ్రామాను ఈసీ తేల్చాల్సిందే -మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చంద్రబాబు ర్యాలీమీద గాంధీ సెంటర్ లో రాయి పడ్డప్పుడు, ఎర్రగొండపాలెంలో రాయి పడ్డప్పుడు చంద్రబాబు పర్యటనలో ఎస్ బిసి కమాండర్ సంతోష్ కుమార్ కు కూడా ఆరోజు గాయమైంది. రక్తం కారింది. నందిగామ రాళ్ల దాడిలో సీఎస్ ఓ మధు మీద కూడా రాయి దెబ్బ తగిలి రక్తం కారింది. చిత్తూరు జిల్లా అంగళ్లులో తామందరం ఇరిగేషన్ ప్రాజెక్టులు […]

Read More

వికసిత్‌ భారత్‌ డిజిటల్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : రానున్న రోజుల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించబోతోం దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలపై రూపొందించిన వికసిత్‌ భారత్‌ డిజిటల్‌ క్యాలెండర్‌ను ఆదివారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో ఆయన […]

Read More

నాడు కోడికత్తి…నేడు గులక రాళ్ల డ్రామా

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, మహానాడు: ఎన్నికలు వచ్చాయంటే డ్రామాలాడటం జగన్మోహన్‌ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, 2019లో కోడి కత్తి డ్రామాకు తెరలేపిన జగన్‌ ఇప్పుడు గులక రాయితో మళ్లీ డ్రామా మొదలెట్టాడని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించా రు. ఆచంట మండలం వల్లూరులోని జయహో బీసీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో […]

Read More

జిల్లా ప్రతిష్టను దిగజార్చిన వైకాపా నేతలు

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ విజయవాడ, మహానాడు: కృష్ణా జిల్లా నుంచి ఎంతో మంది మహానుభావులు రాజకీయ, సినిమా రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగారని, వారు చేసిన మంచి పనుల వల్ల కృష్ణా జిల్లా అంటే దేశంలోనే ఎంతో గౌరవం ఉండేదని, అటువంటి జిల్లా ప్రతిష్ట వైకాపా నాయ కుల తీరుతో దిగజారిపోయిందని మాజీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించా రు. ఆదివారం సాయంత్రం 12వ డివిజన్‌ పప్పుల మిల్లు […]

Read More

అంబేద్కర్‌ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పాలన

మూడునెలల పాలనపై చర్చకు సిద్ధమా? బీఆర్‌ఎస్‌ అక్రమాలను బయటకు తీస్తాం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం, మహానాడు: ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం అంబేద్కర్‌ జయంతి నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రం లో ప్రజాస్వామ్య పాలన అందిస్తుందన్నారు. అప్పులతో […]

Read More

బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు

హైదరాబాద్‌, మహానాడు: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ తదితరులు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా […]

Read More

అంబేద్కర్‌కు అవమానించారు…

దళితులకు రేవంత్‌ క్షమాపణలు చెప్పాలి జయంతి రోజు ఒక్క మాల వేయలేదు కేసీఆర్‌ విగ్రహం పెట్టించారనే వదిలేశారా? భట్టి విక్రమార్క నోరు తెరవరేం బీఆర్‌ఎస్‌ నేతలు బాల్క సుమన్‌, గెల్లు శ్రీనివాసయాదవ్‌ హైదరాబాద్‌, మహానాడు: అంబేద్కర్‌ను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్‌ నేతలు బాల్క సుమన్‌, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాం గ్రెస్‌ ప్రభుత్వం […]

Read More