‘అమ్మ’ జగన్‌!

-అమ్మఒడి పేరుతో 30 వేలమంది తల్లులకు కుచ్చుటోపి -ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచిత విద్య అంటూ దందాలు -ఎన్నికల ముందు బయటపడ్డ రహస్య జీవోలు -వారికి ఫీజులు చెల్లించకుండా దారుణ మోసం -బలవంతంగా కట్టించుకుంటున్న యాజమాన్యాలు -విద్యార్థుల జీవితాలతో ఆటలు.. -వందల కోట్లు బొక్కి… -విద్యా వ్యవస్థనూ నాశనం చేసిన జే గ్యాంగ్‌ -టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ మంగళగిరి, మహానాడు: ఎన్నికలకు ముందు జగన్‌ ప్రభుత్వం చేసిన […]

Read More

సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవ ప్రత్యక్షప్రసారానికి అనుమతివ్వండి

– ఈసీకి మంత్రి కొండా సురేఖ లేఖ ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. ఇప్పటికే కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారాలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి నిరాకరించినందున మంత్రి సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి […]

Read More

జగన్.. ఒకటే రాయి.. ఇద్దరికి దెబ్బలు.. అదీ సినిమా!

( మార్తి సుబ్రహ్మణ్యం) సారీ.. ఇది ఒకనారీ- వందతుపాకుల కథ కాదు. ఒక రాయి- వంద ప్రశ్నల కథ! మా హైస్కూల్ రోజుల్లో మిన్నెకంటి వెంకటేశ్వర్లు అనే మాస్టారుండేవారు. ఆయన విలువిద్యలో సాటిలేని మనిషి. ఓ పది ఖాళీ సీసాలు తగిలించి, దూరం నుంచి ఏ సీసా చెబితే దానినే రిటైరయ్యే ఆ వయసులో కూడా గురి చూసి కొట్టేవారు. అప్పుడు మేమంతా ఆయనను బాణాల మాస్టారని పిలుచుకునేవాళ్లం. ఇప్పుడు […]

Read More

బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా?

-బాబుపై రాయి దాడి -పోలీసుల ప్రేక్షకపాత్రపై బాబు ఆగ్రహం -ఇది జె గ్యాంగ్ పనేనని ఆరోపణ – గాజువాక సభలో జగన్ సర్కారుపై బాబు ఫైర్ గాజువాక: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగిస్తున్న వేదికపై ఆకతాయిలు విసిరిన రాయి కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆగంతకులు విసిరిన రాయి దూరంగా పడింది. వెలుగు ఉండగ నే తనపై రాయి విసిరారంటే జె […]

Read More

డ్రామా కాదా ఇది…. జగన్మోహన్ రెడ్డి?

– పులివెందుల గొడ్డలి పంచాయతీలు విశాఖపట్నంలో మీకు కావాలా? – నేను నేరాలు చేయను…నేరాలు చేసేవాళ్లను తుంగలో తొక్కేస్తా – పులివెందులది గొడ్డలి పంచాయతీలు * ముఖ్యమంత్రి రోడ్డు షోలో కరెంటు పోవడం ఏంటి? డ్రామా కాకపోతే.. *చీకట్లో జగన్ పై గులకరాయి వేస్తే…నాపై వెలుగులో రాయి విసిరారు – నీ పోలీసులు…నీ కరెంటు డిపార్ట్మెంట్ అధికారులను నీ చేతిలో పెట్టుకుని నాపై పడి ఏడ్వడం ఏంటి? * రాష్ట్రం […]

Read More

మిర్చి రైతులకు చిల్లి బోర్డు ఏర్పాటుకు కృషి

లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు: మిర్చి పంట అధికంగా సాగు జరిగే పల్నాడులో రైతులకు మేలుగా చిల్లి బోర్డు ఏర్పాటుకి కృషి చేస్తామని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం యడ్లపాడు మండలంలో జగ్గాపురం, నాదెండ్ల మండలం లోని గణపవరం గ్రామాల్లో వారు పర్యటించారు. ముందుగా జగ్గాపురంలో ప్రచారం […]

Read More

టీడీపీ కార్యాలయంలో అంబేద్కర్‌కు నివాళి

మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్‌ బాబు, మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్‌ కుమార్‌, పార్టీ నాయకులు పిల్లి మాణిక్యరావు, మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, షేక్‌ రఫీ, మన్నవ సుబ్బా రావు, […]

Read More

బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్‌ జయంతి

విజయవాడ, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం అంబేద్కర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల సమన్వయకర్త పేరాల శేఖర్‌ జీ, ఎస్సీ మోర్చా నేతలు జంగం సునీల్‌, యలిశల శ్రీ నివాస్‌, సర్వ శుద్ధిరాజు, మాతంగి ప్రకాష్‌, ఇమ్మానియల్‌, నందిగం కిషోర్‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణరాజు, బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ, బీజేపీ […]

Read More

సోమిరెడ్డికి జై కొట్టిన కంటేపల్లి

-వైసీపీ నుంచి భారీగా టీడీపీలోకి వలసలు నెల్లూరు, మహానాడు: వెంకటాచలం మండలం కంటేపల్లి పంచాయతీకి చెందిన 57 కుటుంబాలు ఆదివారం సర్వేపల్లి అభ్యర్థి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరులోని వేదాయపాళెం కార్యాలయంలో వారికి సోమిరెడ్డి జెండా కప్పి ఆహ్వానించారు. ఏ ముఖం పెట్టుకుని రైతుల ఓట్లు అడుగుతావ్‌ కాకాణీ మనుబోలు మండలం చెర్లోపల్లిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మీడియాతో […]

Read More

తెనాలిలో హైటెన్షన్‌…

తెనాలిలో పవన్‌కళ్యాణ్‌పై రాళ్ల దాడి దూరంగా పడటంతో తప్పిన ప్రమాదం పోలీసుల అదుపులో నిందితుడు తెనాలి, మహానాడు: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ఒక దుండగుడు రాళ్ల దాడికి ప్రయత్నించిన ఘటన ఆదివారం హైటెన్షన్‌కు దారితీసింది. అయితే అగంతకుడు విసిరిన రాయి పవన్‌కు తగలకుండా కాస్త దూరంలో పడటంతో ప్రమాదం తప్పింది. వెంటనే జనసేన కార్యకర్తలు, సెక్యురిటీ సిబ్బంది పవన్‌కు రక్షణ వలయంగా ఏర్పడి తదుపరి దాడిని నివారించడంతో ముప్పు […]

Read More