అమరావతి: భారతీయ జనతా పార్టీ వారధి లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఫిర్యాదు లు స్వీకరించారు. ఈ సందర్భంగా కడప కు చెందిన లవ్ జిహాద్ కేసు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. రామిరెడ్డి భరత్ భూషణ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు లో తన కుమార్తె రామిరెడ్డి జ్వలితకు సంబంధించిన ఒక ఇబందికరమైన సంఘటనను నివేదించాడు జూలై 12, 2024న, మేము జ్వలితను ఒంటరిగా వదిలి, […]
Read Moreఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
ఏడుగురు మావోయిస్టులు మృతి అబూజ్మాడ్: ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్మాడ్ అటవీప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
Read Moreలోకేష్ వద్ద గోడు వెళ్ళబోసుకున్నామన్న కక్షతో రూ.30 లక్షల పరిహారం నిలుపుదల!
• మృతి చెందిన కానిస్టేబుల్ భార్యను వేధించిన వైసీపీ సర్కారు • మంజూరైన ఇంటిని తొలగించారని ఆవేదన • బతుకుదెరువు కోసం పోతే భూమి కబ్జా • నామినేటెడ్ పదవుల కోసం పోటెత్తిన నేతలు • అర్జీలు స్వీకరించిన మంత్రి ఫరూక్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి మంగళగిరి, మహానాడు: కానిస్టేబులైన తన భర్తను దారుణంగా చంపడంతో.. యువగళం పాదయాత్రలో నేటి మంత్రి నారాలోకేష్ ను […]
Read Moreఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా రవినాయుడు
-ప్రమాణస్వీకారం మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా, యువజన,క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -రవి నాయుడు కష్టానికి దక్కిన గౌరవం .. మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను ఈ స్థాయికి ప్రోత్సహించి ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా అనిమిని రవి నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా ప్రాంగణ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. […]
Read Moreసామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం
– ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ…. – లోటుపాట్లను సవరించి సంతృప్తికరమైన దర్శన భాగ్యం… – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన ఇంద్రకీలాద్రి, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర పండుగ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో వివిధ శాఖల మధ్య కొన్ని సందర్భాల్లో సమన్వయం లోపించడం వల్ల తలెత్తిన లోటుపాట్లను గుర్తించి, చక్కదిద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజైన […]
Read Moreఏ సిట్టు అయితేనేం …కాలక్షేపానికి !?
శ్రీ స్వామివారి లడ్డూ ప్రసాదం లో ఆవు నెయ్యి పేరిట ఏదో ఆయిలు కలిపేసి సొమ్ము చేసుకున్న ఘటన బయటపడి ; ఇప్పుడు దర్యాఫ్తు కోసమని ఒక పోలీసు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది . అయితే , “పోలీసు దర్యాప్తు ” అంటే ఎలా ఉంటుందో….అనుభవ పూర్వకంగా తెలిసిన వైసీపీ నేతలు , అది వద్దు ….అది వద్దు ….అంటూ సుప్రీం కోర్టుకు పరిగెత్తారు . న్యాయ స్థానాల […]
Read Moreప్రపంచంలో తొలి కృత్రిమ ఉపగ్రహం ‘స్పుత్నిక్-1’
ఇదే రోజు (అక్టోబర్ 4) మొట్టమొదటి సారిగా తొలి కృత్రిమ ఉపగ్రహం ప్రయోగం ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1 ను సోవియట్ యూనియన్ 1957లో సరిగ్గా ఇదే రోజున ప్రయోగించింది. భూమిచుట్టూ పరిభ్రమించిన ఈ శాటిలైట్ ప్రతి గంటకు 29,000కి.మీ ప్రయాణించి, రేడియో సిగ్నల్స్ ను ప్రసారం చేసింది. 22రోజులు నిరంతరాయంగా పని చేసిన తర్వాత అక్టోబర్ 26న బ్యాటరీ అయిపోవడంతో స్పుత్నిక్-1 నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి.1958 జనవరి […]
Read Moreజిల్లాలో రైల్వేల అభివృద్ధికి పెద్దపీట వేయండి
– విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో జిల్లా సమస్యలను వివరించిన ఎంపీ – జిల్లాలో రైల్వేల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలే ధ్యేయంగా మీటింగ్లో ప్రస్తావించిన ఎంపీ వేమిరెడ్డి – మౌలిక సదుపాయాల కల్పనతో ప్రయాణికులకు మేలు జరుగుతుంది – బిట్రగుంటలో ఉన్న రైల్వే భూములను సద్వినియోగం చేసుకోవాలి – నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ పనులను వేగవంతం చేయాలి – జీఎం ముందుకు ఆర్యూబీ […]
Read Moreసుప్రీంకోర్టు ఆదేశాలతో ‘కల్తీ నెయ్యి కథ’ తేలుతుంది…
– బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజయవాడ, మహానాడు: తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో నాణ్యత ఉందా లేక అపవిత్రమైన పదార్థాలను వినియోగించారా అన్నదానిపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో “నెయ్యి దొంగల” గుట్టు రట్టు అవుతుందన్నారు. తిరుమల శ్రీవారి నైవేద్యానికి భక్తులకు వితరణ చేసే […]
Read Moreపెన్షన్ ఇచ్చి ఆదుకోండి
– కిడ్నీ రోగుల శాంతియుత నిరసన హైదరాబాద్, మహానాడు: ప్రభుత్వం 10 వేలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ కిడ్నీ రోగులు శాంతియుతంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కిడ్నీ పేషేంట్స్ ను పట్టించుకోవడం లేదని, జనవరి లో కిడ్నీ పేషేంట్స్ ఆదుకోవాలని ప్రజా భవన్ లో కలిసి విజ్ఞప్తి చేసిన ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ ఇచ్చి మాకు […]
Read More