-టీడీపీలోకి కపిలవాయి విజయ్కుమార్, న్యాయవాది చిన్నప్పరెడ్డి -చంద్రబాబు సమక్షంలో చేరిక నరసరావుపేట, మహానాడు: నరసరావుపేటలో వైసీపీ షాక్ తగిలింది. రాష్ట్ర గోల్డ్ బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిలవాయి విజయ్కుమార్, న్యాయవాది చిన్నప్పరెడ్డి శనివారం ఆ పార్టీని వీడి టీడీపీ జెండా కప్పుకున్నారు. క్రోసూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో వారు చేరారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, చదలవాడ అరవింద […]
Read Moreషర్మిల ఒక పెయిడ్ ఆర్టిస్టు
– షర్మిల సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి – పురందేశ్వరి ఎవర్ని బదిలీ చేయాలో.. ఎవర్ని పెట్టాలో కూడా సూచిస్తున్నారు – వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ముందు షర్మిల సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆమె తెలంగాణా నుంచి హఠాత్తుగా ఎందుకు ఇక్కడికి వచ్చారు? తెలంగాణనే జీవితం అన్న ఆమె ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ […]
Read Moreవనమా ఇంటికి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు, మహానాడు: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సరస్వతీ శిశుమందిర్ జిల్లా అధ్యక్షుడు వనమా పూర్ణచంద్రరావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మొదలు నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు రాజకీయ విశేషాలను వనమా వివరించారు. ఆనాటి ఉద్యమ కాలంలో పోరాటం చేసినందుకు 12 రోజులు తీహార్ జైలులో […]
Read Moreబేషరతుగా క్షమాపణలు చెప్పాకే జగన్ పల్నాడులో అడుగుపెట్టాలి
ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు మాటిచ్చి మోసం చేసిన పాపానికి పల్నాడు, వినుకొండ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాతే ముఖ్యమంత్రి జగన్ ఈ గడ్డపై అడుగు పెట్టాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాకు తీరని అన్యాయం చేసిన జగన్ అసలు ఏ మొహం […]
Read Moreసూర్యగ్రహణాన్ని తేలికగా తీసుకోకండి
-ఏప్రిల్ 8న పగటిపూట చీకటి -అమెరికాలో ప్రత్యేక జాగ్రత్తలు (తులసీరావు ) భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8 రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమవుతుంది. సూర్య గ్రహణం సందర్భంగా అమెరికాలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 8న అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలు కూడా మూసివేయనున్నారు. సూర్యుని […]
Read Moreజైలు కైనా వెళ్తా
– పార్టీ మారను – మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపినా వెళ్తాను గానీ, పార్టీ మారబోనని అన్నారు. గతంలో రైతుల కోసం పోలీసులతో దెబ్బలు తిని జైలుకు వెళ్లినట్లు […]
Read Moreవాలంటీర్ల వ్యవస్థ చట్టవిరుద్ధం, అనైతికం, హానికరం
సొంత ప్రయోజనాల కోసమే వారి నియామకం ప్రతిపక్ష పార్టీ దాన్ని ప్రోత్సహించడం అవకాశవాదం పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైఫల్యం బాధ్యులపై చర్యలకు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం రాజీనామా చేసిన వాలంటీర్లను ఏజెంట్లుగా నియమించరాదు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్కుమార్ విజయవాడ, మహానాడు: వలంటీర్ల వ్యవస్థను శాశ్వతం చేయాలని కోరుకుంటున్న అధికార పార్టీ విధానం తిరోగమనచర్య కాగా కొద్దిపాటి మార్పులతో అదే వ్యవస్థను […]
Read Moreఅవ్వాతాతల మరణానికి జగన్ రెడ్డి, జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, మురళీధర్ రెడ్డిలే కారకులు
జగన్ రెడ్డి ఆడిన పెన్షన్ డ్రామాలో 32 మంది అవ్వాతాతలు మరణించారు అవ్వాతాతలకు పెన్షన్ను ఆలస్యం చేసిన జగన్ రెడ్డి, తన బినామీలకు మాత్రం వారం మునుపే డబ్బులు దోచిపెట్టాడు శవ రాజకీయాలు చేయడంలో జగన్ రెడ్డి మించిన వ్యక్తి దేశంలోనే లేడు – తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం శవ రాజకీయంలో జగన్ రెడ్డి పీహెచ్ డీ చేశాడని, దేశంలోనే శవ రాజకీయాలు చేసే ఏకైక […]
Read Moreరాబోయే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అప్పులను సైతం జగన్ రెడ్డే చేసేయడం దుర్మార్గం
జగన్ రెడ్డి మరలా అధికారంకు వస్తే రాష్ట్రానికి అధోగతే జగన్ రెడ్డి హయాంలో రెవెన్యూ లోటు 4 రెట్లు, ద్రవ్యలోటు 2 రెట్లు పెరిగింది. సుస్థిరాభివృద్ధి సూచీలో 13 వ స్థానంకు, మానవాభివృద్ధి సూచీలో 21 వ స్థానంకు పడిపోయింది. – శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు 2024-25 ఆర్ధిక సంవత్సరం రెండవ రోజునే ఆర్.బి.ఐ నుంచి ప్రభుత్వ సెక్యురిటీల వేలంలో రూ.4 వేల కోట్లు అప్పులు తెచ్చిన జగన్ […]
Read Moreబ్రాహ్మణులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నేరవేర్చారా?
ఎన్నికల ముందే జగన్ కి బ్రాహ్మణులు గుర్తొస్తారా ? – పూజారులు, అర్చకులపై దాడులు జరిగినపుడు ఎందుకు స్పందించలేదు? -టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ సీఎం జగన్ బ్రాహ్మణులను 5 ఏళ్ల నుంచి అన్ని విధాల అణిచివేస్తూ ఎన్నికల ముందు బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించటం సిగ్గుచేటని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ మండిపడ్డారు. శనివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ […]
Read More