దేశంలోనే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం

కుంచనపల్లి రచ్చబండలో యువనేత నారా లోకేష్ తాడేపల్లిః పనిచేయడం చేతగానివారే కుల, మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తారని యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుంచనపల్లిలో నిర్వహించిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… గెలిచే సీట్లు సొంత సామాజికవర్గం వారికి కేటాయించి, ఓడిపోయే సీట్లను ఇతర సామాజిక వర్గాల వారికి కేటాయించారు. తెలుగుదేశం పార్టీ బిసిలకు అత్యధిక సీట్లు కేటాయించింది. వైసిపి కుటిల రాజకీయాలపై కాపు […]

Read More

మేనిఫెస్టో కాదు…భారతదేశ ఆత్మ

-ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం -ఐదు గ్యారంటీలతో జాతీయ మేనిఫెస్టో -తెలంగాణ జన జాతర సభలో విడుదల -బీజేపీ బారినుంచి రాజ్యాంగాన్ని, -ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం -రిజర్వేషన్ల పరిమితిని పెంచుతాం -కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ -జనజాతర సభకు పోటెత్తిన జనం హైదరాబాద్‌, మహానాడు:రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు ప్రకటించిన ఈ వేదికపై జాతీయ స్థాయిలో ఐదు గ్యారంటీలను ఆవిష్కరించాం..కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తెలంగాణ ప్రజలకు తెలుసు.. […]

Read More

ఐపీయస్ అధికారుల సంఘం తీరు సరికాదు

కొందరు ఐఏఎస్ అధికారులు జేపీఎస్ అధికారులుగా మారారు తప్పును తప్పుగా ఎత్తిచూపుతున్న మీడియాపై విమర్శలు చేయడం దారుణం ఎలక్షన్ కమిషనర్ కు పేర్లు పంపింది ఛీఫ్ సెక్రటరి జవహర్ రెడ్డి కాదా? తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోకనే పింఛన్ దారులను ఇబ్బంది పెట్టారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కొందరు ఐఏఎస్ అధికారులు జేపీఎస్(జగన్ పర్సనల్ సర్వీస్) అధికారులుగా మారారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ […]

Read More

వానర సైన్యంతో జగనాసురిడికి తప్పదు ఓటమి

ఏప్రిల్ నుంచే రూ.4,000 పెన్షన్ ఇస్తాం మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి ఏన్డీయేతోనే సాధ్యం ఏబిసిడీలు తెలియని వ్యక్తి జలవనరుల మంత్రా? ఇసుక దోచేసి లక్షల మంది కార్మికుల పొట్టగొట్టారు అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుకతో నిర్మాణ రంగాన్ని నిలబెడతాం తల్లి కాంగ్రెస్… పిల్ల కాంగ్రెస్ పోటీలతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు తండ్రి హత్యపై పోరాడుతున్న సునీత కూడా షర్మిలకు మద్దతుఫై ఆలోచించుకోవాలి – పెదకూరపాడు ప్రజాగళం సభలో టీడీపీ […]

Read More

పేదల ఇళ్లు ధ్వంసం చేయడం అప్రజాస్వామికం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం, మహానాడు: వరంగల్‌ నగరంలో పైడిపల్లి- కొత్తపేట శివారులో రెండున్నరేళ్లుగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న 1200 పేదలపై శుక్రవారం రాత్రంతా పోలీసులు విధ్వంసం సృష్టించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటనలో ఖండిరచారు. స్టాలిన్‌ నగర్‌గా పేరుపెట్టుకున్న ఆ ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇస్తామని, ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు సహాయం చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం […]

Read More

దేశంలోనే అతిపెద్ద మూర్ఖుడు కేసీఆర్‌

టీడీపీ నేత ఐలయ్య యాదవ్‌ ఫైర్‌ చంద్రబాబుపై వ్యాఖ్యలకు ఖండన హైదరాబాద్‌, మహానాడు: అధికారం కోల్పోయిన బాధలో కేసీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కల్లు తాగిన కోతిలాగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కరీంనగర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు దుర్మార్గుడంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిరచారు. అధికారం కోల్పోయిన తర్వాత అసహనంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, దేశంలో అతి పెద్ద మూర్ఖుడు […]

Read More

జీవీఎల్‌కు సహకరిస్తాం

సొండికుల సంఘం అధ్యక్షుడు నెమలిపురి కోటేశ్వర చౌదరి విజయవాడ, మహానాడు: సొండి కుల సామాజిక వర్గానికి చెందిన తమను ఓబీసీ జాబితాలో చేర్చే విషయమై జీవీఎల్‌ నరసింహా రావు కృషి మరువలేనిదని, ఆయనకు విశాఖ సీటు వచ్చి ఉంటే సహకరించేవారమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నెమలిపురి కోటేశ్వర చౌదరి అన్నారు. శనివారం విశాఖలో సంఘ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనకు సీటు రాకపోవటం బాధ కలిగించిందన్నారు. ఆయనకు […]

Read More

రాజమండ్రి, విజయవాడలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు

రాజమండ్రి, మహానాడు: రాజమండ్రి అర్బన్‌ విద్యుత్‌ కాలనీ హైవే ఎస్పీ ఆఫీస్‌ ఎదురుగా బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నూతన పార్లమెంట్‌ ఎన్నికల కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్‌, అతిథిగా పేరెళ్ల చంద్రశేఖర్‌జీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ […]

Read More

రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు, మహానాడు: ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్టాన్ని అభివృద్ధి పథóంలో నడిపే శక్తి నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యాఖ్యానించారు. కోవూరు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్‌రెడ్డితో కలిసి కొడవలూరు మండలం యల్లాయపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ […]

Read More

దేవగుడి సంఘం ఆత్మీయ సమావేశం

పాల్గొన్న కడప కూటమి ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి కడప, మహానాడు: స్థానిక పీఎన్‌ఆర్‌ కళ్యాణ మండపంలో కడప పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం దేవగుడి వారి ఆత్మీయ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More