గతంలో ఇచ్చిన హామీలపై ఆర్కేని నిలదీయండి!

మంగళగిరి సొంతమనుకుని సేవచేస్తున్నా…ఆశీర్వదించండి భూసేకరణ చేసి శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తాం మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో నారా లోకేష్ మంగళగిరి/దుగ్గిరాల: కరకట్ట కమలాసన్ గా పేరొందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే… నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధులు ఇవ్వలేదని, ఇళ్లపట్టాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని రెండునెలల క్రితం చెప్పాడు. మళ్లీ ఇప్పుడు వచ్చి నాటకాలు ఆడుతున్నారు. మీ వద్దకు వచ్చినపుడు గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలంతా […]

Read More

కందుకూరులో వైసీపీకి భారీ షాక్‌

టీడీపీలో చేరిన 120 కుటుంబాలు ఇంటూరి నాగేశ్వరరావుకు జైకొట్టిన మహదేవపురం కందుకూరు, మహానాడు: కందుకూరు మండలం మహదేవపురం గ్రామస్తులు వైసీపీకి భారీ షాక్‌ ఇచ్చారు. పంచాయతీ పరిధిలోని 120 కుటుంబాల వారు ఆ పార్టీని వీడి మాజీ ఎంపీపీ సలహాదారు గుళ్లా శ్రీనివాసరావు, బ్రహ్మ య్య, మహేంద్ర, దామచర్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగే శ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. క్రాంతి నగర్‌కు చెందిన మిడసల […]

Read More

వందరోజుల్లోనే పెన్షన్ పెంచి అందజేస్తాం

వాలంటీర్ల ద్వారానే రూ.4వేల పెన్షన్ ఇళ్లవద్దకు ఇస్తాం! రాజకీయ లబ్ధికోసం కుల,మతాల పేరుతో జగన్ చిచ్చు మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో నారా లోకేష్ మంగళగిరి: వాలంటీర్లను వైసిపి రాజకీయంగా ఉపయోగించడం వల్లే వారిపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వందరోజుల్లో వాలంటీర్ల ద్వారానే 4వేల రూపాయల పెన్షన్ తోపాటు ఇతర సంక్షేమ పథకాలు అందజేస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. ఎన్నికల […]

Read More

దళితులకు జగన్‌ వెన్నుపోటు

బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ఆర్‌.డి.విల్సన్‌ కావలి, మహానాడు: దళితులకు చెందిన నిధులు పక్కదారి పట్టించి సీఎం జగన్‌ వెన్నుపోటు పొడిచారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ఆర్‌.డి.విల్సన్‌ విమర్శించారు. శనివారం కావలి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే నిధులను ఆయా వర్గాలకు దూరం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అని విమర్శించారు. దళిత కార్పొరేషన్‌లో […]

Read More

తిరుమలలో బంగారుమనిషి

( జానకీదేవి) సెవిరి ,లేక కేజీ కాదు…ఏకంగా 3కేజీలు..వామ్మో..ఒంటినిండా బంగారంతో తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్‌మెన్‌ ఎవరో కాదు ఏపీ లోని గుంటూరు జిల్లా వాసే పది గ్రాములు కాదు… వంద గ్రాములు కాదు… ఏకంగా మూడువేల గ్రాముల బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు ఓ భక్తుడు. చేతికి భారీ బంగారు కడియాలు, బ్రేస్‌లెట్లు… వేళ్లకు పెద్దపెద్ద ఉంగరాలు… ఇక మెడలో అయితే అంతకుమించిన పెద్దపెద్ద గోల్డ్‌ చైన్స్‌… మొత్తంగా […]

Read More

వైసీపీపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ ఇక్బాల్‌

పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా మైనార్టీల ద్రోహి జగన్‌ అంటూ విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అన్యాయాన్ని వివరిస్తా చంద్రబాబు సేవలు రాష్ట్రానికి అవసరమని వెల్లడి హిందూపురం, మహానాడు: హిందూపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఎమ్మెల్సీ ఇక్బాల్‌ ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇటీవల ఆయన టికెట్‌ ఆశించి భంగపడ్డారు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. […]

Read More

ఎన్నికల్లో పోటీ చేస్తా

అది ఎమ్మెల్యేగానా? ఎంపీ గానా అనేది పార్టీ నిర్ణయం తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి అయినా, అనంతపురం, శ్రీకాకుళం స్థానాల నుంచైనా పోటీ రెడీ విజయనగరం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయమని దాదాపుగా అక్కడ ఉన్న వారంతా ఆహ్వానించారు ప్రజా సంక్షేమాన్ని కోరుకునేవారు ఎవరైనా ఈ ప్రజా కంటకుడిని ఇంటికి పంపాల్సిందే జగన్మోహన్ […]

Read More

విశాఖ విషాదానికి 82 ఏళ్లు

– విశాఖ జ్ఞాపకాల్లో ‘ఏప్రిల్ 6’ – రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుల వర్షం – భయం గుప్పెట్లో నాటి బెస్తవారిపల్లె -నిరవధికంగా మూతపడిన ఆంధ్రాయూనివర్శిటీ – ఆ చారిత్రాత్మక ఘటనకు 82 ఏళ్లు ( వి.ఉమామహేశ్వరరావు) అప్పుడప్పుడే ఎదుగుతున్న నాటి బెస్తవారిపల్లెపై 82 ఏళ్ల క్రితం జరిగిన బాంబుల వర్షం నేటికీ విశాఖ వాసుల కళ్లముందు కదులాడుతూనే ఉంది. పోర్టు. కెజిహెచ్, షిప్ యార్డ్, ఆంధ్రాయూనివర్శిటీ వంటివి ఏర్పడి […]

Read More

తెలుగుదేశం హయాంలోనే బీసీలు, మైనార్టీలకు న్యాయం: ప్రత్తిపాటి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు న్యూస్‌: రాష్ట్రంలో బీసీలు, మైనార్టీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. 40 ఏళ్లు పైబడిన పార్టీ ప్రస్థానంలో ఈ రోజుకూ బీసీలను, ముస్లీంలను ఎవరూ పార్టీ నుంచి విడదీయలేకపోయారంటే అదే కారణమన్నారు. చిలకలూరిపేట టీడీపీ 11వ క్లస్టర్‌ ఇన్‌చార్జి మద్దిబోయిన శివ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జయహో బీసీ సదస్సులో ప్రత్తిపాటి […]

Read More

నాదెండ్ల మనోహర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నక్కా ఆనంద్‌బాబు

తెనాలి, మహానాడు: తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ శాసనసభ స్పీకర్‌, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Read More