-భూ కేటాయింపులు పూర్తి పారదర్శకమని ఏసీబీ కోర్టు- హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చాయి – నిబంధనలకు లోబడే కేబినెట్ రెజ్యులేషన్ ద్వారా ఐఎంజీకి భూ కేటాయింపులు చేశారని హైకోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొంది. – టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైకాపా నాయకులకు ఫ్రస్ట్రేషన్ తారస్థాయికి చేరుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు అవినీతిపరుడిగా భారీ కుంభకోణాలకు పాల్పడ్డాడని నమ్మించే కుట్రలు […]
Read Moreఓటమి భయంతోనే దస్తగిరి కుటుంబంపై జగన్ రౌడీలు దాడి
బాబాయి బాత్రూం మర్డర్ కేసు మిస్టరీ వీడుతుందనే బెదిరింపులు దాడులు, దౌర్జన్యాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని జగన్ తెలుసుకోవాలి – రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వివేకా హత్య కేసులో అప్రూవర్ షేక్ దస్తగిరి తండ్రి షేక్ హజీవలిపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గం. ఒకవైపు చెల్లెల్లు, మరోవైపు వివేకా హత్యలో నిందితుడు దస్తగిరి వాస్తవాలు బహిర్గతం చేస్తారనే భయంతో జగన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. పులివెందులో జగన్ రెడ్డి […]
Read Moreప్రజాభిప్రాయం ప్రకారం మేనిఫెస్టో
– తిరుపతి లో వృత్తి కళాకారులు సమావేశం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజాహితం కోసం పరిపాలన ఉండాలి. బిజెపి లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. పేదల కోసం సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్న సంగతి గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం. నీరవ్ మోడీ లాంటి వారికి లోన్లు ఇప్పించింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే. 18వేల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేక […]
Read Moreఘనంగా ప్రారంభమైన ‘విశాలాక్షి’
కేతిక హన్మయశ్రీ సమర్పణలో యు.కె. ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ శంకర్, మహేష్ యడ్లపల్లి, ఆయూషి పటేల్, అనుశ్రీ లీడ్ రోల్స్లో పవన్ శంకర్ దర్శకత్వంలో పల్లపు ఉదయ్ కుమార్ నిర్మిస్తు చిత్రం ‘విశాలాక్షి’. బుధవారం ఉదయం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ ఫస్ట్ షాట్కు దర్శకత్వం వహించగా, […]
Read Moreడైరెక్టర్ రాధాకృష్ణ చేతుల మీదుగా ‘రవికుల రఘురామ’ సాంగ్
పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’. సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిక జంటగా నటిస్తున్నారు. మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ […]
Read Moreదేవ్ గిల్ ప్రొడక్షన్స్లో ‘ విక్రమార్క’
బ్లాక్బస్టర్ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో దేవ్ గిల్ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో దేవ్ గిల్ ప్రొడక్షన్స్ నుంచి మొదటి ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన టైటిల్, ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ‘అహో! విక్రమార్క’ అంటూ రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ‘అహో! విక్రమార్క’ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ […]
Read Moreమాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘వెయ్ దరువెయ్’ – నిర్మాత దేవరాజ్ పోతూరు
సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దేవరాజ్ పోతూరు మీడియాతో మాట్లాడుతూ సినీ సంగతులను వివరించారు. * మా సాయితేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మేం చేసిన రెండో సినిమాయే ‘వెయ్ […]
Read Moreనిఖిల్ చేతుల మీదగా 12వ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్
ఎఫ్ ఎన్ సి సి నిర్వహించు 12 ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ఓపెనింగ్ నేడు హీరో నిఖిల్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. సౌత్ ఇండియా లోనే ఇది బిగ్గెస్ట్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 69 టీములు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా చైనాలో జరిగిన టోర్నమెంట్స్ లో సిల్వర్ మెడల్స్ గెలిచిన పలువురిని ఎఫ్ ఎన్ సి సి ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య […]
Read Moreభీమా’ని గొప్పగా ఆదరించి మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు
మాచో హీరో గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’. ఎ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఈ […]
Read More‘చౌర్య పాఠం’ నుంచి తెలిసి తెలిసి పాట
ధమాకాతో మ్యాసీవ్ బ్లాక్బస్టర్ను అందించిన దర్శకుడు త్రినాధరావు నక్కిన అప్ కమింగ్ క్రైమ్ కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’ తో నిర్మాతగా మారారు. నక్కిన నెరేటివ్స్ బ్యానర్పై నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఇంద్ర రామ్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్.వి.ఎస్.ఎస్. సురేష్ సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్లుక్, టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ‘చౌర్య పాఠం’ ఫస్ట్ సింగిల్ తెలిసి తెలిసి పాటని […]
Read More