జూన్ 4న ప్రజాతీర్పుతో వైసీపీ నేతలకు కనువిప్పు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ నరసరావుపేట, మహానాడు : పార్లమెంట్ స్థానంతో పాటు పల్నాడు జిల్లాలోని ఏడు ఎమ్మెల్యే స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందని, రాష్ట్రంలో కూటమి అధికారం చేపడుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ తెలిపారు. నరసరావుపేట టీడీపీ కార్యా లయంలో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమికి ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేశారని, దీన్ని […]
Read Moreదొంగల ముఠా నాయకుడు రేవంత్
కాంగ్రెస్ అభ్యర్థులుగా వారికే టికెట్లు 420 హామీలతో ఓటర్లను మభ్యపెట్టారు ఓటుతో ఆయనకు పట్టభద్రులు బుద్ధిచెప్పాలి తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్మెయిలర్ విద్యావంతుడు రాకేష్రెడ్డిని చట్టసభలకు పంపండి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ హైదరాబాద్, మహానాడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ శనివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో రేవంత్రెడ్డిపై ఫైర్ అయ్యారు. 420 హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ను తిట్టి […]
Read Moreరేవ్ పార్టీలో కాకాణి వాహనంపై దృష్టి
పూర్ణారెడ్డి ఉపయోగించినట్లు గుర్తింపు చిత్తూరు మూలాలపైనా పోలీసుల ఆరా అమరావతి, మహానాడు : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్దన్రెడ్డి వాహనంపై సీసీబీ పోలీసులు దృష్టిసారించారు. పార్టీ సమయంలో ఆ వాహనాన్ని పూర్ణారెడ్డి అనే వ్యక్తి ఉపయోగించినట్లు గుర్తించారు. పోలీసుల రైడ్స్ సమయంలో అతను ఫామ్ హౌస్ నుంచి పారిపోయాడు. ఈ కేసులో చిత్తూరు మూలాలపైనా ఆరా తీస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్, […]
Read Moreసిగ్గులేని బోత్సా…జగన్ కొత్త ట్రెండ్ తెచ్చాడా?
ఆయన పాలనతో మోదీ పాలనను పోల్చడం దివాలాకోరుతనం దళితులను చంపి బాబాయ్ను లేపేసి ట్రెండ్ సృష్టించారు సమస్త వనరులను లూటీ చేసి ట్రెండ్ సృష్టించారు అధికారులను తొత్తులుగా మార్చుకుని ట్రెండ్ సృష్టించారు సిండికేట్లతో కోట్లకు పడగెత్తి నువ్వుకూడా ట్రెండ్ సృష్టించావ్ బొత్స వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ ఫైర్ విజయవాడ, మహానాడు : పదేళ్ల పాలన చూసి ఓటు వేయమని మోదీ అడగలేదు…జగన్ తన పాలన చూసి ఓటు […]
Read Moreమహిళా శక్తిపై రాహుల్ కుసంస్కారం
ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది మహిళలంటే సోనియా, ఇందిర అన్న భావనలోనే ఉన్నారు వికసిత్ సంకల్ప్తో మోదీ వారి గౌరవం పెంచారు బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు : మహిళలను అత్యున్నత శిఖరాలకు చేర్చాలన్న అభిమతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీదని, కాంగ్రెస్ పార్టీ అనాదిగా మహిళలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ శనివారం ఒక ప్రకటనలో […]
Read Moreపల్నాడు జిల్లాలో భారీగా పోలీసులు
నరసరావుపేట, మహానాడు : ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పోలీసు ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎన్నికల అనంతరం జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసు శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే గ్రామ గ్రామాన కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అనుమా నిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. పలు గ్రామాల్లో మారణాయు ధాలపై గురిపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని టార్గెట్గా పెట్టుకున్నారు.
Read Moreగుడివాడలో మాయలేడి…కోటిన్నరకు టోకరా
రుణాలు ఇప్పిస్తానంటూ మాయమాటలతో మోసం పోలీసుస్టేషన్లో బాధితుల ఫిర్యాదు గుడివాడ, మహానాడు : కృష్ణా జిల్లా గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పి కోటిన్నర కాజేసిన మాయలేడి పరారైన ఘటన వెలుగుచూసింది. మాయ లేడి లీలావతిపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలంటూ బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు ఇప్పి స్తానంటూ లీలావతి అనేక మందిని నమ్మించింది. లక్ష్మీ నగర్ కాలనీ, బాపూజీ […]
Read Moreఅర్ధరాత్రి దాటాక హైకోర్టు విధులు
350కి పైగా కేసుల విచారణ ముగ్గురు న్యాయమూర్తుల రికార్డ్ హైదరాబాద్: వేసవి సెలవుల సందర్భంగా తెలంగాణ హైకోర్టు గురువారం అర్ధరాత్రి దాటాక కూడా పనిచేసి చరిత్ర సృష్టించింది. సెలవుల కారణంగా ఫైలింగ్తో పాటు లంచ్ మోషన్ పిటిషన్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాటన్నింటిపై విచారించడానికి అర్ధరాత్రి దాటింది. జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి అర్ధరాత్రి సుమారు ఒంటిగంట వరకు బెంచ్పై కేసులు విచారిస్తూనే ఉన్నారు. అంతకుముందు జస్టిస్ విజయ్సేన్రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో […]
Read Moreచార్ధామ్ యాత్రలో 52 మంది మృతి
ఛత్తీస్గఢ్ : ఈ నెల 15 నుంచి ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు 50 మందికి పైగా భక్తులు మృతిచెందారు. గుండెపోటు కారణంగా అధిక మరణాలు సంభవించాయని, మృతుల్లో 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువని గర్హాల్ కమిషనర్ వినయ్శంకర్ తెలిపారు. ముగ్గురు గంగోత్రిలో, 12 మంది యమునోత్రిలో, నలుగురు బద్రీనాథ్, 23 మంది కేదార్నాథ్లో మరణించారని వివరించారు. 50 ఏళ్లు దాటిన యాత్రికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి […]
Read Moreఏపీకి ‘రెమాల్’ తుఫాన్ హెచ్చరిక
అమరావతి: నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శుక్రవారం నాటికి వాయుగుండంగా మారి ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళా ఖాతంలో తుఫాన్గా మారనుంది. దీనికి ‘రెమాల్’ అని పేరు పెట్టారు. ఈ తుఫాన్ మరింత బలపడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఏపీలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, […]
Read More