గ్రామీణ రహదారులకు మహర్దశ

• రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక • 250 మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికీ రహదారి అనుసంధానం • మ్యాచింగ్ గ్రాంటు 10 శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడుతాం • ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఆంధ్ర ప్రదేశ్ […]

Read More

2036 ఒలింపిక్స్ కు సిద్దపడండి

-ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్ చేయ‌బోతున్నాం -52వ హైద‌రాబాద్ రీజ‌న్ ఆర్చ‌రీ స్పోర్ట్స్ మీట్ -ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ, మహానాడు:విద్యార్ధులంద‌రూ క్రీడ‌ల్లో రాణించాలి..  భ‌విష్య‌త్తులో ఎడ్యుకేష‌న్ తో పాటు, స్పోర్ట్స్‌  కి మంచి భ‌విష్య‌త్తు ఉంటుంది. కేంద్ర ప్ర‌భుత్వ సాయంతో 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు బిడ్ చేయ‌బోతున్నాం. ఆ స‌మాయానికి ఒలింపిక్ లో ఆడేందుకు ఎక్కువ మంది ప్రావీణ్యం సాంధించి సిద్ధంగా ఉండాలని ఎంపీ  కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. […]

Read More

మంగళగిరిలో వైభవంగా ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర!

రథాన్ని లాగి యాత్రను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ మంగళగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంగళగిరిలో ఇస్కాన్ ఆధ్వర్యాన శ్రీ జగన్నాథుని రథయాత్ర వైభవంగా సాగింది. మంగళగిరి బస్టాండు వద్ద నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. శ్రీ జగన్నాధుడు, బలరాముడు, సుభద్రల విగ్రహాలకు తొలుత హారతి ఇచ్చిన లోకేష్… అనంతరం రథాన్నిలాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాల […]

Read More

ఈ ఇబ్బంది మూడు నెలలే

-గత పాలకులు తవ్వేశారు.. -ఇష్టమొచ్చినట్టు దోచేశారు -మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఇసుక విధానం అమల్లోకి రావడంతో కృష్ణాజిల్లాలో ఉచిత ఇసుక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో ఇసుక సరఫరాకు రీచ్ లేకపోవడంతో ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై గనుల, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. కృష్ణాజిల్లాలో రీచ్ లు లేకపోవటంతోనే కొంత ఇబ్బంది వచ్చిందని, […]

Read More

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం పొడిగింపునకు ప్రభుత్వం ఆమోదం

-వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించిన సమాచార శాఖ -వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంపిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర -జర్నలిస్ట్ హెల్త్ స్కీం ద్వారా 11,200 మంది జర్నలిస్టులకూ, 34 వేల మంది కుటుంబ సభ్యులకూ లబ్ధి -వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి -జర్నలిస్టు కుటుంబాల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది -మంత్రి […]

Read More

ఎర్రచందనం వీరప్పన్ల సంగతి తేలుస్తాం

-నిలువు నామాలతో ప్రజలకు పంగ నామాలు -సర్కార్ కే అప్పులిచ్చే స్థాయికి ఎర్రచందనం స్మగ్లర్లు  -ఎర్రచందనం సహా శ్రీవారి ఆస్తుల దోపిడీపై నివేదిక  -నివేదిక ఆధారంగా దోచుకున్న వారిపై చర్యలు -రాజకీయ ఒత్తిళ్లకు భయపడే ప్రసక్తే లేదు -కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు తిరుపతి, మహానాడు: తిరుమల తిరుపతిలో మొన్నటి వరకు నిలువు నామాలు పెట్టుకుని ప్రజలకు పంగనామాలు పెట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి […]

Read More

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం

-భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 జూన్ నాటికి పూర్తి -ఎకనమిక్ హబ్‌గా భోగాపురం -పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు  -భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులపై జీఎంఆర్ ప్రతినిధుల ప్రజెంటేషన్ భోగాపురం, మహానాడు: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇదొక పెద్ద అసెర్ట్. భవిష్యత్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందబోయే నగరం. ఈ ఎయిర్‌పోర్టుతో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం […]

Read More

ప్రభుత్వంపై వైసీపీ నేతల విమర్శలు సిగ్గుచేటు

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని  రైతు బజార్లో సబ్సిడీపై కందిపప్పు, బియ్యం కేంద్రాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ… చౌకధరలకే పేదలకు నిత్యావసర వస్తువులు  అందించడమే ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుందని,పేదలకు కందిపప్పు బియ్యం సరఫరాలో ఇబ్బందులు లేకుండా నిత్యావసరాల సరుకులు అందుబాటులోకి తేవడం కోసం దుకాణం ప్రారంభించారు. కందిపప్పు – 160రూ, […]

Read More

ప్రజలకు నాణ్యమైన సరుకులు

-పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తాం -బియ్యం, కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, మహానాడు: పేద ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందించేలా రాష్ట్ర పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తామని రాష్ట్ర గనులు, జియాలజీ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన బియ్యం, కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్ ను జిల్లా […]

Read More

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తైతే ప్రతి ఎకరాకు సాగునీరు

*టెండర్లు పిలిచి త్వరలోనే పోలవరం ఎడమ కాల్వ పనులు ప్రారంభం *రూ.800 కోట్లతో మొదటి దశ పనులు చేపట్టి 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు *కృష్ణా-గోదావరి-పెన్నా-వంశధార నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు ఉండదు *భగవంతుడు ఇచ్చిన శక్తితో మీ రుణం తీర్చుకుంటా *గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాలా తీయించింది *అసమర్థతో మూడు షుగర్ ఫ్యాక్టరీలు మూత…రైతులకు న్యాయం చేస్తాం *అధికారులు కార్పెట్ కల్చర్ మానుకోవాలి *-ముఖ్యమంత్రి […]

Read More