– పదేళ్లల్లో 25 కోట్ల మంది పేదరికం నుంచి ఎదిగారు ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెడతాం – బిజెపి యువమోర్చా మిట్టా వంశీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు – ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విజయవాడ: మోదీ పుట్టిన రోజు సందర్భంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఉచిత వైద్య […]
Read Moreవరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ
బాపట్ల, మహానాడు: కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామంలో వరద బాధితులకు డీబీఆర్సీ సంస్థ ద్వారా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఐదు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఐదు కేజీల గోధుమపిండి, ఒక కేజీ వంటనూనె ఇలా పది రకాల వస్తువులను వరద బాధిత కుటుంబాలకు అందజేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదలకు కొల్లూరు […]
Read Moreవస్త్రాలు పంపిణీ చేసిన బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ
విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ వస్త్రాలు కిట్టు లను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ జన్మదినోత్సవ వేడుకలు లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయం సమావేశ మందిరం లో పారిశుద్ధ్య కార్మికుల కు వస్త్రాలు కిట్టు ను బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి […]
Read More100 రోజుల్లో…. ఇదీ మా ప్రోగ్రెస్ కార్డు
– 9 నెలల మీ పాలనలో కాంగ్రెస్ చేసిందేమిటి? – జవాబివ్వకుంటే ప్రజలు కాంగ్రెస్ ను క్షమించబోరు – రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మా లక్ష్యం – మహిళల కోసం రూ.3 లక్షల కోట్లు కేటాయింపు – కనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు కేటాయించినం – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ – మోదీ 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ […]
Read Moreగోవా మద్యం పట్టివేత
మాచర్ల, మహానాడు: మాచర్ల మండలం, నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.4,54,000 లక్షల విలువచేసే గోవా మద్యంను పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి గుంటూరుకు అక్రమంగా 1236 మద్యం ఫుల్ బాటిళ్లు, 72 బీర్ టిన్నులను అశోక్ లైలాండ్ వాహనంలో తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద మంగళవారం ఉదయం 5 గంటలకు […]
Read Moreనులిపురుగుల నివారణ మందు పంపిణీ
నరసరావుపేట, మహానాడు: స్థానిక మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవంలో విద్యార్థినివిద్యార్థులకు నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.అరుణ్ బాబు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, ఆరోగ్య, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Moreగొప్ప శిల్పి విశ్వకర్మ
– టీడీపీ ఆఫీసులో ఘనంగా జయంతి మంగళగిరి, మహానాడు: హిందూ సంప్రదాయం ప్రకారం విశ్వకర్మ ఈ ప్రపంచానికి అసలైన సృష్టికర్త. నాడు కృష్ణభగవానుడు పరిపాలించిన ద్వారకానగరంతో పాటు, పాండవులకు ఇంద్రప్రస్థ రాజభవనం, దేవతలకు అనేక రత్నశోభిత నగరాలను ఆయనే నిర్మించాడు. చతుర్ముఖుడైన విశ్వకర్మ ఒక చేతిలో నీటిబిందె, ఒక చేతిలో పుస్తకం, ఒక చేత ఉచ్చు, మిగిలిన చేతులలో వివిధ ఆయుధాలను, పనిముట్లను కలిగివుంటాడని, మంగళవారం ఆ ఘన శిల్పి […]
Read Moreస్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ
గుంటూరు, మహానాడు: స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రజారోగ్య కార్మికుల మస్టర్ పాయింట్స్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో, వార్డ్ సచివాలయాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత భాగస్వామ్యంతో స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ మేరకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.
Read Moreకాదంబరి జత్వానీని నరకం చూపించిన వైసీపీ ప్రభుత్వం
– టీడీపీ మహిళా నేతల విమర్శ విజయవాడ, మహానాడు: వైసీపీ ప్రభుత్వం మహిళ కాదంబరి జత్వానీని నరకం చూపించిందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మహిళా నేతలు అన్నాబత్తుని జయలక్ష్మి, మల్లికా, పాకనాటి రమా దేవి ఆరోపించారు. ఈ మేరకు వారు పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాదంబరి జత్వానీ మహిళాగా ఎన్నో కష్టాలు పడ్డారు… ఆమెను పోలీసులు, అప్పటి అధికార వైసీపీ పార్టీ తీవ్ర ఇబ్బందులు […]
Read Moreబీసీల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం లక్ష్యం
• ఈ ప్రభుత్వంలో బీసీలకు పూర్వ వైభవం • ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంత్యోత్సవం • రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ ఎస్.సవిత అమరావతి : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్టీయే ప్రభుత్వ లక్ష్యమని, టిడిపి ప్రభుత్వానికి బీసీలు బ్యాక్ బోన్ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అని తెలిపారు. […]
Read More