థాంక్యూ…థాంక్యూ…థాంక్యూ

-మనఃస్ఫూర్తిగా చెబుతున్నామా… ఆలోచించండి! థాంక్యూ… చిన్న పదమే కానీ దాని ప్రయోజనాలు బోలెడు! ఎవరైనా కాస్త సాయం చేయగానే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతారు కొందరు. ఫార్మాలిటీ కోసం థాంక్యూ అంటారు మరికొందరు. ఇంత చిన్న పనికి కూడా థాంక్స్‌ చెప్పాలా అనుకుని అసలు చెప్పరు ఇంకొందరు. కానీ ఎంత చిన్నదానికైనా థాంక్స్‌ చెప్పే తీరాలి. ఆ పదానికి అంత విలువుంది మరి. కృతజ్ఞతాభావన వ్యక్తులమధ్య అనుబంధాన్నీ నమ్మకాన్నీ పెంచుతుంది. ఫీల్‌గుడ్‌ […]

Read More

పొన్నవోలు వంటి పందులను బయట తిరగ నివ్వకండి

– పొన్నవోలు వ్యాఖ్యలపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య సీరియస్ స్వామి వారి లడ్డూను ఇత్తడితోనూ, పంది కొవ్వును బంగారంతోను పోల్చి, పంది కొవ్వు ధర కిలో రూ.1400 ఉందంటూ వైసీపీ నాయకులు, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన అశుద్ధ మాటలను వెనక్కి తీసుకోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. పందులను బయట తిరగనిస్తే, ఇలాంటి మాటలే మాట్లాడుతుంటాయని, […]

Read More

స్వర్ణాంధ్ర కానున్న ఆంధ్ర!

-నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: పట్టణంలోని 33 వ వార్డులో సోమవారం స్వర్ణాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలు, నాయకులు, అధికారులతో కలిసి స్వర్ణాంధ్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు సహాయం చేయాలనే చంద్రబాబు పిలుపుతో మూడు రోజుల్లో 350 కోట్ల విరాళాలు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ఇవ్వడం కూటమి ప్రభుత్వం […]

Read More

తిరుపతి లడ్డు వివాదం .. జవాబు చెప్పేదెవరు?

(ఎ.బాబు) సీఎం చంద్రబాబు గారు ఆరోపణలు చేశారు. వారి మిత్రపక్షం బీజేపీ నేషనల్ మీడియాలో బాగా కవరేజి వచ్చేలా చూసింది. బీజేపీ యువజన విభాగం తాడేపల్లిలోని జగన్ ఇంటి మీద కాషాయ రంగు ద్రవం ఉన్న ప్యాకెట్లు విసిరింది. భోపాల్ లాంటి చోట్ల జగన్ దిష్టిబొమ్మలు తగలపెట్టారు. ఇంక విచారణతోకానీ, నిర్ధారణతో కానీ సంబంధం లేకుండానే రెండు వైపులా ఒక అభిప్రాయానికి వచ్చారు. అయితే ఈ గొడవ మొత్తంలో ఐదేళ్లపాటు […]

Read More

‘రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చిందని ప్రశంసలు’

విజయవాడ, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ప్రభుత్వం ఏర్పడడంతో రాష్ట్రానికి పూర్వవైభవం వచ్చిందని ప్రజలు ప్రశంసిస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. పెదకాకాని లూథర్‌గిరి కాలనీలో నాలుగో రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ 100 రోజుల పాలనపై ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కొర్రపాటి సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు […]

Read More

కడపలో కుక్కల దాడి!

– బెంబేలెత్తిపోతున్న ప్రజలు కడప, మహానాడు: నగరంలో కుక్కల దాడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రామరాజు పల్లిలో కొద్దిరోజులుగా కుక్కలు చిన్న పిల్లలపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. బాధితులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కార్పొరేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సోమవారం అయిదేళ్ళ పాప ఆరు బయట ఆడుకుంటుండగా కుక్కులు ఒక్కసారిగా దాడి చేసి, గాయపరిచాయి. దీంతో ఆ పాపను తల్లిదండ్రులు హుటాహుటిన రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు.

Read More

ఏపీ యూనివర్సిటీల నుంచి బయటకొచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలి!

– అందుకు తగ్గట్టుగా వచ్చే విద్యాసంవత్సరం నుంచే కొత్త కరిక్యులమ్ – ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వర్సిటీల్లో బోర్డ్ ఆఫ్ గవర్ననెన్స్ – ఉన్నత విద్యశాఖపై సమీక్షలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల నుంచి చదువు పూర్తిచేసుకొని బయటకు వచ్చేసరికి ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని, ఇందుకు తగ్గట్టుగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి […]

Read More

చిరంజీవికి లోకమంతా అభిమానులు

– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, మహానాడు: తన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి అని తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీర్తించారు. చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం గర్వ కారణం. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు […]

Read More

తిరుమలలో భూమన ప్రచార ‘పుష్కరిణి’

(గోవిందరావు) పవిత్ర పుష్కరిణిలో అపచారానికి పాల్పడ్డ భూమన కరుణాకరరెడ్డి.. తన ప్రచార ఆర్భాటానికి పుష్కరిణి పవిత్రతను మంట కలిపిన భూమన…స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు పుణ్యస్నానాలు అచరింపచేసే పుష్కరిణిని తన పబ్లిసిటీకి విచ్చల విడిగా వాడుకున్నారు. పుష్కరిణిలో ఏకంగా ఫ్యాషన్‌ పరేడే నిర్వహించారు…..ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ స్పాట్‌ల మార్చివేశాడు భూమన…. తిరుమల లడ్డూ నెయ్యి నాణ్యతపై వస్తున్న విమర్శలకు, తన హయాంలో తప్పేమి జరగలేదని ప్రమాణం చేయడానికి వచ్చిన భూమన.. […]

Read More

వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి జిఎంసి కృషి

– కమిషనర్ శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి జిఎంసి కృషి చేస్తుందని, స్థానిక వాకర్స్ అసోసియేషన్లు, స్వచ్చంద సంస్థలు కూడా తోడ్పాటును అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. సోమవారం కమిషనర్ కొరెటెపాడు చెరువు వాకింగ్ ట్రాక్ ను అధికారులు, స్థానిక వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ […]

Read More