– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తాళ్లూరు, మహానాడు: వందరోజుల కూటమి పాలనలో ప్రజల ఎంత సంతృప్తిగా ఉన్నారు? ఏ ఏ పథకాలు మీకందుతున్నాయి? వ్యవసాయ పంటలు ఎలా ఉన్నాయి? తాళ్లూరులో మౌలిక సదుపాయాలు కల్పన వంటి అంశాలపై ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజా అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్ లక్ష్మి తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వరుణ దేవుడు […]
Read Moreదొంగ యాత్రలతో పాపాలు పోవు జగన్ రెడ్డి!
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: దొంగ యాత్రలతో చేసిన పాపాలు పోవు జగన్ రెడ్డి… పాపాలన్నీ చేసి యాత్రలు, దర్శనాలు చేసుకుంటే ప్రాయశ్చితం పోతుందా అని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. జగన్ చేసింది మాములు పాపం కాదు.. కలియుగ వైకుంఠస్వామికే ద్రోహం చేశారు. జగన్ పాలనలో తిరుమల ఆలయంలో చేయకూడని అపచారాలన్నీ చేశారు. దేవుడంటే నమ్మకం లేని నాస్తికులు, […]
Read Moreరాహుల్ చరిత్ర తెలుసుకో!
– దేశమంతా పాదయాత్ర చేసినా ఏమీ నేర్చుకోలేదని అర్థమైంది – డోగ్రాల ఆత్మగౌరవమైన రాజా హరిసింగ్ను అవమానిస్తారా? – మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – జమ్మూకశ్మీర్ అభివృద్ధిపై రాజా హరిసింగ్ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ బహిరంగ చర్చకు రావాలని బీజేపీ సవాల్ – జమ్మూ కాశ్మీర్ లో డోగ్రా స్వాభిమాన్ సంఘటన్ పార్టీ బీజేపీలో విలీనం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జమ్మూకశ్మీర్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ […]
Read Moreచిన నారాయణమ్మకు ఘన నివాళులు
చిలకలూరిపేట, మహానాడు: ప్రత్తిపాటి చిన నారాయణమ్మ సంస్మరణ సభ చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్లో బుధవారం జరిగింది. సంస్మరణ సభకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇటీవల అనారోగ్యంతో చిన నారాయణమ్మ మృతి చెందిన సంగతి తెలిసిందే. దశ దినకర్మ సందర్భంగా సంస్మరణ సభ ఏర్పాటు చేయగా హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు… చిన నారాయణమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, […]
Read Moreవరద బాధితుల ఇండియన్ టొబాకో అసోసియేషన్ సాయం
అమరావతి, మహానాడు: వరద బాధితులకు ఇండియన్ టొబాకో అసోసియేషన్(గుంటూరు) సాయం అందించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బుధవారం 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలిశెట్టి శ్యాంసుందర్, సెక్రెటరీ వై ఎ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ లు ఎం.రమేష్ బాబు, ఆర్ జీవన్, ట్రెజరర్ గుత్తా వాసుబాబు, ఐటిసి నుండి పి.వెంకట్రామిరెడ్డి, వీఎస్టీ ఇండస్ట్రీస్ నుండి డాక్టర్ టి.లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు. అలాగే, మెస్సేర్స్ […]
Read Moreవిశాఖ ఉక్కుకు పూర్వవైభవం తీసుకువస్తాం
– ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు – చంద్రబాబు కేంద్రంతో చర్చించిన తర్వాత నిర్ణయం – మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో స్టీల్ ప్లాంట్ అంశంపై కూటమి నేతలు చర్చ విశాఖపట్నం, మహానాడు: విశాఖ ఉక్కుకు పూర్వవైభవం తీసుకువస్తామని విశాఖ ప్రాంత కూటమి నేతలు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై అందరితో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు విద్య, ఐటీ శాఖల […]
Read Moreమూర్ఖపు మాటలు మానకుంటే చరిత్ర హీనులౌవుతారు!
– గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ, మహానాడు: తిరుమల లడ్డు అపవిత్రతపై మాజీ మంత్రి కొడాలి నాని, వైకాపా నేతల వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైర్ అయ్యారు. విశ్వసనీయత లేని వైకాపా నేతలు… మూర్ఖపు మాటలు అపకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. ఈ మేరకు గుడివాడ ప్రజా వేదిక టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ […]
Read Moreఅభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వ పాలన
– ఎన్నికలన్ని హామీలు అమలు చేస్తాం – అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు – హౌసింగ్ పెండింగ్ బిల్లులు త్వరలో చెల్లిస్తాం – మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అయ్యప్పరాజుపాలెం, మహానాడు: పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి, మర్రిపూడి మండలం […]
Read Moreఆలయాల్లో సెప్టెంబరు 28న వైసీపీ పూజలు
– వైసీపీ అధినేత జగన్ పిలుపు విజయవాడ: తిరుమల పవిత్రతను,స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని […]
Read Moreఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు కొట్టివేత
– ఆయన తప్పేమీలేదన్న మహిళ – తానే తప్పుడు కేసు పెట్టానన్న మహిళ – తొలుత పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ – కేసు కొట్టివేసిన హైకోర్టు అమరావతి: బీమాస్ పారడైజ్ హోటల్లో తనను ఎమ్మెల్యే ఆదిమూలం పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడ్డారని అందుకు సంబంధించిన వీడియో టేపులను హైదరాబాద్లోమీడియాకు విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించించింది. టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి […]
Read More